తాజా వార్తలు - Page 350
నేడు ఈ రాశుల వారికి దిన ఫలాలు ఎలా ఉన్నాయంటే?
చిన్ననాటి మిత్రులతో కారణ కలహా సూచనలున్నవి. అనారోగ్యం సమస్యలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. సంతాన విద్యా ఫలితాలు నిరుత్సాహ పరుస్తాయి. దైవ అనుగ్రహంతో కొన్ని...
By జ్యోత్స్న Published on 20 Sept 2025 6:19 AM IST
జూబ్లీహిల్స్ బైపోల్.. ఆవిడే బీఆర్ఎస్ అభ్యర్థి..!
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిపై ఉత్కంఠత వీడింది.
By Medi Samrat Published on 19 Sept 2025 9:20 PM IST
ప్రముఖ సింగర్ కన్నుమూత.. స్కూబా డైవింగ్ ప్రాణాలు తీసింది.!
స్కూబా డైవింగ్ ప్రమాదంలో ప్రముఖ సింగర్ జుబీన్ గార్గ్ మరణించారు.
By Medi Samrat Published on 19 Sept 2025 8:40 PM IST
గాయపడ్డ జూనియర్ ఎన్టీఆర్
టాలీవుడ్ ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ గాయపడ్డారు. తాజాగా హైదరాబాద్లో ఓ యాడ్ షూటింగ్ జరుగుతోంది. ఇందులో ఎన్టీఆర్ పాల్గొన్నాడు.
By Medi Samrat Published on 19 Sept 2025 8:17 PM IST
రాయచోటి నియోజకవర్గం రైతులకు శుభవార్త
రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అసెంబ్లీ లో మర్యాదపూర్వకంగా కలిశారు
By Medi Samrat Published on 19 Sept 2025 7:54 PM IST
రాయలసీమకు భారీ వర్ష హెచ్చరిక
మధ్య బంగాళాఖాతం, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ మరియు ఉత్తర అంతర కర్ణాటక మీదుగా దక్షిణ మహారాష్ట్ర తీరం వరకు సముద్ర మట్టానికి సగటున 3.1 కి.మీ ఎత్తులో...
By Medi Samrat Published on 19 Sept 2025 7:44 PM IST
టికెట్ చార్జీలు పెరిగాయనే ప్రచారంలో వాస్తవం లేదు
పండగుల నేపథ్యంలో బస్సు టికెట్ చార్జీలను పెంచినట్లు జరుగుతున్న ప్రచారాన్ని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఖండించింది.
By Medi Samrat Published on 19 Sept 2025 7:40 PM IST
474 పార్టీలను తొలగించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల్లో పోటీ చేయని రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షాకిచ్చింది.
By Medi Samrat Published on 19 Sept 2025 7:14 PM IST
మన కళ్ల ముందే ఒక హత్య జరిగినా.. ఏమీ చేయలేకపోయాం
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు.
By Medi Samrat Published on 19 Sept 2025 7:03 PM IST
సనత్నగర్ టిమ్స్ పనులపై అధికారులకు మంత్రి రాజనర్సింహ డెడ్లైన్
సనత్నగర్ టిమ్స్ పనులను అక్టోబర్ చివరి నాటికి పూర్తి చేయాలని ఆర్అండ్బీ అధికారులను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు.
By Knakam Karthik Published on 19 Sept 2025 5:30 PM IST
తెలంగాణలో త్వరలోనే ఉన్నస్థాయి టూరిజం కాన్క్లేవ్: మంత్రి జూపల్లి
త్వరలోనే తెలంగాణలో అత్యున్నత స్థాయి టూరిజం కాన్క్లేవ్ను నిర్వహించనున్నట్లు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు
By Knakam Karthik Published on 19 Sept 2025 4:57 PM IST
ఏడేళ్ల మేనకోడలిపై అత్యాచారం చేసి చంపిన కేసులో వ్యక్తికి మరణశిక్ష
ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్లోని ఒక కోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది
By Knakam Karthik Published on 19 Sept 2025 4:09 PM IST














