తాజా వార్తలు - Page 217

Newsmeter Telugu: Read all the latest news updates in Telugu, తాజా వార్తలు, politics, national, international, India, etc.
Breaking : యూపీలో పడవ ప్ర‌మాదం.. 24 మంది గ‌ల్లంతు
Breaking : యూపీలో పడవ ప్ర‌మాదం.. 24 మంది గ‌ల్లంతు

భారత్-నేపాల్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న ఉత్త‌ర్ర‌దేశ్ రాష్ట్రం సుజౌలి ప్రాంతంలోని భరతపూర్ గ్రామానికి చెందిన 28 మంది ప్రజలు బుధవారం ఖైరతియా గ్రామంలో...

By Medi Samrat  Published on 29 Oct 2025 9:57 PM IST


రిటైర్మెంట్ ఏజ్‌లో రికార్డు సృష్టించిన రోహిత్ శర్మ
రిటైర్మెంట్ ఏజ్‌లో రికార్డు సృష్టించిన రోహిత్ శర్మ

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన కెరీర్‌లో తొలిసారిగా ప్రపంచ నంబర్ 1 వన్డే బ్యాటర్‌గా నిలిచి రికార్డు పుస్తకాల్లో తన పేరును లిఖించాడు.

By Medi Samrat  Published on 29 Oct 2025 9:31 PM IST


సీసీ కెమెరాలో రికార్డైన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఆగడాలు
సీసీ కెమెరాలో రికార్డైన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఆగడాలు

కెనడాలో 68 ఏళ్ల భారత సంతతి వ్యాపారవేత్త దర్శన్ సింగ్ సహసి హత్య జరిగిన కొన్ని గంటల తర్వాత, ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నానని చెబుతూ లారెన్స్ బిష్ణోయ్...

By Medi Samrat  Published on 29 Oct 2025 9:20 PM IST


దొంగ నోట్లు బాగా పెరిగిపోయాయి.. మీ చేతిలో ఉన్నది ఏదో చూసుకోండి కాస్త.!
దొంగ నోట్లు బాగా పెరిగిపోయాయి.. మీ చేతిలో ఉన్నది ఏదో చూసుకోండి కాస్త.!

2,000 రూపాయల నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించిన ఒక సంవత్సరం తర్వాత, 2024–25లో నకిలీ రూ. 500 నోట్లు బాగా పెరిగాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల...

By Medi Samrat  Published on 29 Oct 2025 8:50 PM IST


లండన్ పర్యటనకు సీఎం చంద్రబాబు
లండన్ పర్యటనకు సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు లండన్ పర్యటనకు వెళ్లనున్నారు.

By Medi Samrat  Published on 29 Oct 2025 8:20 PM IST


నాలుగు నెలల్లో ప్లాట్‌ల కేటాయింపు, రిజిస్ట్రేషన్‌లు పూర్తి చేస్తాం.. అమరావతి రైతులకు మంత్రి గుడ్‌న్యూస్
నాలుగు నెలల్లో ప్లాట్‌ల కేటాయింపు, రిజిస్ట్రేషన్‌లు పూర్తి చేస్తాం.. అమరావతి రైతులకు మంత్రి గుడ్‌న్యూస్

రాజ‌ధాని రైతుల‌కు ప్లాట్‌ల కేటాయింపు, రిజిస్ట్రేష‌న్లపై కొంత‌మంది సోష‌ల్ మీడియాలో అస‌త్య ప్రచారం చేస్తున్నార‌ని మంత్రి నారాయ‌ణ అన్నారు.

By Medi Samrat  Published on 29 Oct 2025 7:41 PM IST


వైఎస్ జగన్‌కు ఊరట
వైఎస్ జగన్‌కు ఊరట

వైసీపీ అధినేత జగన్‌ మోహన్ రెడ్డికి ఊరట లభించింది. లండన్ పర్యటనపై సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ ను కోర్టు డిస్మిస్ చేసింది.

By Medi Samrat  Published on 29 Oct 2025 7:24 PM IST


3 ఇన్ 1 సూప‌ర్ ఎకౌంట్ ప్రారంభించిన కోట‌క్ 811
3 ఇన్ 1 సూప‌ర్ ఎకౌంట్ ప్రారంభించిన కోట‌క్ 811

భార‌త‌దేశంలో ప్ర‌ముఖ డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫాం అయిన కోట‌క్ 811.. తాజాగా త‌న 3 ఇన్ 1 సూప‌ర్ ఎకౌంట్‌ను ప్రారంభించింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 29 Oct 2025 6:40 PM IST


తెలంగాణలో రోబోటిక్స్ అండ్‌ రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన HCAH
తెలంగాణలో రోబోటిక్స్ అండ్‌ రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన HCAH

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం సందర్భంగా, సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ రోబోటిక్స్ అండ్ రికవరీని హైదరాబాద్‌లోని HCAH సువిటాస్ రిహాబిలిటేషన్ సెంటర్...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 29 Oct 2025 6:36 PM IST


కారు లేని అబ్బాయిలకు పిల్లను ఇవ్వడానికి కూడా ఇష్టపడటం లేదు : డీకే శివకుమార్
కారు లేని అబ్బాయిలకు పిల్లను ఇవ్వడానికి కూడా ఇష్టపడటం లేదు : డీకే శివకుమార్

బెంగళూరు ట్రాఫిక్ సమస్యపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

By Medi Samrat  Published on 29 Oct 2025 6:32 PM IST


తెలంగాణ కేబినెట్‌లోకి మహమ్మద్ అజారుద్దీన్.!
తెలంగాణ కేబినెట్‌లోకి మహమ్మద్ అజారుద్దీన్.!

సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ తెలంగాణ మంత్రివర్గంలోకి చేరే అవకాశం ఉందిని పార్టీ వర్గాల సమాచారం.

By Medi Samrat  Published on 29 Oct 2025 5:56 PM IST


క్రికెట్ అభిమానులకు నిరాశ.. మ్యాచ్ రద్దు
క్రికెట్ అభిమానులకు నిరాశ.. మ్యాచ్ రద్దు

భారత్, ఆస్ట్రేలియా మధ్య కాన్‌బెర్రాలోని మనుకా ఓవల్ వేదికగా జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.

By Medi Samrat  Published on 29 Oct 2025 5:46 PM IST


Share it