తాజా వార్తలు - Page 209
ఏపీలో 21 మంది IPS అధికారుల బదిలీ
రాష్ట్రంలో భారీగా ఐపీఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 2 Nov 2025 6:46 AM IST
మళ్లీ చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన ఇస్రో..!
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) దేశంలోనే అత్యంత బరువైన కమ్యూనికేషన్ శాటిలైట్ CMS-03ని ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష...
By Medi Samrat Published on 1 Nov 2025 9:20 PM IST
పోలవరం నిర్వాసితులకు రూ. 1000 కోట్లు పంపిణీ
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన నిర్వాసితులను ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల...
By Medi Samrat Published on 1 Nov 2025 8:30 PM IST
'రైట్ టు డిస్కనెక్ట్' చట్టం.. భారత్లో ఆఫీస్ సంస్కృతి మారబోతుందా.?
ఉద్యోగులు తమ షిఫ్ట్ ముగిసిన తర్వాత ఆఫీస్ నుండి పూర్తిగా డిస్కనెక్ట్ అయ్యేలా చట్టబద్ధమైన హక్కును కల్పించిన భారతదేశంలో మొదటి రాష్ట్రంగా కేరళ...
By Medi Samrat Published on 1 Nov 2025 7:40 PM IST
తొలిసారిగా హైదరాబాద్లో జి గైటర్ను ఆవిష్కరించిన HCAH రీహాబిలిటేషన్ కేంద్రం
అడ్వాన్స్ రోబోటిక్స్ & రికవరీ సెంటర్ ప్రారంభోత్సవంలో భాగంగా హైదరాబాద్లోని HCAH రీహాబిలిటేషన్ కేంద్రంలో అధునాతన రోబోటిక్ గైట్ ట్రైనర్ అయిన జి గైటర్...
By న్యూస్మీటర్ తెలుగు Published on 1 Nov 2025 7:17 PM IST
అహనా పెళ్ళంట బీఆర్ఎస్కు సరిగ్గా సరిపోతుంది
టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ సెటైర్లు వేశారు. సినిమాలో మాదిరి కోడిని వేలాడదీసి ఆశ చూపినట్లు నిరుద్యోగులకు ఉద్యోగాల ఆశ...
By Medi Samrat Published on 1 Nov 2025 7:00 PM IST
గుండెపోటు అని వస్తే నేనూ నమ్మేశాను
వైసీపీపై సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఫేక్ ప్రచారాలపై ప్రజావేదిక సభలో స్పందిస్తూ.. ఫేక్ పార్టీకి ఏమీ దొరకటం లేదు. వారి జీవితమే ఫేక్ అంటూ...
By Medi Samrat Published on 1 Nov 2025 6:14 PM IST
ఏ వ్యక్తి తప్పు చేసినా ప్రభుత్వ నిఘా నుంచి తప్పించుకోలేరు
చిత్తూరు మాజీ మేయర్ దంపతుల హత్య కేసులో కోర్టు తీర్పుపై సీఎం చంద్రబాబు స్పందించారు.
By Medi Samrat Published on 1 Nov 2025 5:03 PM IST
కాశీబుగ్గ ఘటన.. ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు
కాశీబుగ్గ ఆలయం పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల అధీనంలో ఉన్న దేవాలయం అని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ శ్రీ వెంకటేశ్వర...
By Medi Samrat Published on 1 Nov 2025 3:50 PM IST
కేటీఆర్పై ఎన్నికల కమిషన్ సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేయాలి : మంత్రి పొన్నం
కేటీఆర్పై ఎన్నికల కమిషన్ సుమోటగా తీసుకొని కేసు నమోదు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.
By Medi Samrat Published on 1 Nov 2025 3:39 PM IST
భక్తుల యోగక్షేమాలు పట్టించుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు
శ్రీకాకుళం జిల్లా కాశీబుక్క శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలచివేసిందని టిటిడి మాజీ చైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి...
By Medi Samrat Published on 1 Nov 2025 3:18 PM IST
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి జీవిత ఖైదు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాంపూర్ జిల్లాలో జరిగిన హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
By Medi Samrat Published on 1 Nov 2025 3:07 PM IST














