తాజా వార్తలు - Page 194
మహిళా ప్రపంచ కప్ ఛాంపియన్లను సత్కరించిన ప్రధాని మోదీ
మహిళా ప్రపంచ కప్ విజేత భారత క్రికెట్ జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు.
By Knakam Karthik Published on 5 Nov 2025 8:46 PM IST
సింగపూర్కు 78 మంది బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీతలు..మంత్రి లోకేశ్ ఏమన్నారంటే?
రాష్ట్రంలో 78మంది బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీతలను ఈనెల 27వతేదీన సింగపూర్ పంపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల...
By Knakam Karthik Published on 5 Nov 2025 8:30 PM IST
కొత్త స్కామ్.. సైనికులకు హౌస్ రెంట్ కు కావాలంటూ!!
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) సిబ్బందిగా నటిస్తూ కొత్త కుట్రలకు పాల్పడుతూ ఉన్నారు.
By Knakam Karthik Published on 5 Nov 2025 8:00 PM IST
బీహార్లో రేపు తొలి దశ పోలింగ్, బరిలో ఎంత మంది అంటే?
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రేపు తొలి దశ పోలింగ్ జరగనుండగా రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది
By Knakam Karthik Published on 5 Nov 2025 7:50 PM IST
మళ్ళీ వచ్చాడు.. టెస్ట్ జట్టులో రిషబ్ పంత్
దక్షిణాఫ్రికాతో జరిగే రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం బీసీసీఐ ప్రకటించిన 15 మంది ఆటగాళ్ల లిస్టులో రిషబ్ పంత్ చోటు దక్కించుకున్నాడు.
By Knakam Karthik Published on 5 Nov 2025 7:05 PM IST
క్షమించమని అడిగిన బండ్ల గణేష్
నిర్మాత బండ్ల గణేశ్ తన వ్యాఖ్యలపై క్షమాపణలు తెలిపారు.
By Knakam Karthik Published on 5 Nov 2025 6:53 PM IST
హైదరాబాద్లో దారుణం..అందరూ చూస్తుండగానే యువకుడిని కత్తితో పొడిచిన రౌడీషీటర్
హైదరాబాద్లో భయంకర ఘటన చోటు చేసుకుంది
By Knakam Karthik Published on 5 Nov 2025 6:17 PM IST
మోసం చేయడం బీజేపీ డీఎన్ఏలోనే ఉంది: ఆప్
హర్యానాలో రాహుల్ గాంధీ చేసిన ఓటర్ల మోసం ఆరోపణలకు ఆప్ ఎంపీ సౌరభ్ భరద్వాజ్ మద్దతు ఇచ్చారు
By Knakam Karthik Published on 5 Nov 2025 6:00 PM IST
ద్రోణి ప్రభావంతో రేపు పిడుగులతో కూడిన వర్షాలు
నైరుతి బంగాళాఖాతం నుండి ఉత్తర కేరళ వరకు తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
By Knakam Karthik Published on 5 Nov 2025 5:33 PM IST
ఛత్తీస్గఢ్ రైలు ప్రమాదంలో 11కి చేరుకున్న మృతుల సంఖ్య
ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ప్యాసింజర్ రైలు గూడ్స్ రైలును ఢీకొన్న ప్రమాదంలో మృతుల సంఖ్య 11కి పెరిగిందని అధికారులు బుధవారం...
By Knakam Karthik Published on 5 Nov 2025 5:00 PM IST
హైదరాబాద్ అభివృద్ధిపై చర్చకు రావాలని సీఎం రేవంత్కు కేటీఆర్ సవాల్
హైదరాబాద్ అభివృద్ధిపై తనతో చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు.
By Knakam Karthik Published on 5 Nov 2025 4:23 PM IST
వేధిస్తోందని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం..డ్రామా అని కొట్టిపారేసిన సీఐ
కొత్తగూడెం ఎక్సైజ్ సీఐ వేధింపులు తట్టుకోలేక ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేయడం సంచలనం సృష్టించింది
By Knakam Karthik Published on 5 Nov 2025 4:01 PM IST














