హరీష్ రావు, కేటీఆర్ ఎన్ని కుప్పి గంతులు వేసినా జూబ్లీహిల్స్ ప్రజలు పట్టించుకోరు: ఆది శ్రీనివాస్
టిమ్స్ హాస్పిటల్ ప్రారంభించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేస్తుందని హరీశ్ రావు కామెంట్స్పై ప్రభుత్వం విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు.
By Knakam Karthik Published on 4 Oct 2025 4:48 PM IST
Hyderabad: అల్వాల్లో అగ్నిప్రమాదం..తప్పిన ప్రాణనష్టం
అల్వాల్లోని లోతుకుంట ప్రాంతంలోని ఒక సైకిల్ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
By Knakam Karthik Published on 4 Oct 2025 3:55 PM IST
బ్యాంకు కస్టమర్లకు గుడ్న్యూస్..ఇక నుంచి ఒకే రోజులో చెక్కుల క్లియరెన్స్
అక్టోబర్ 4 నుండి డిపాజిట్ చేయబడిన చెక్కులు RBI మార్గదర్శకాల ప్రకారం అదే రోజున కొన్ని గంటల్లో క్లియర్ చేయబడతాయి.
By Knakam Karthik Published on 4 Oct 2025 3:48 PM IST
ఆస్ట్రేలియా సిరీస్కు రోహిత్ స్థానంలో వన్డే కెప్టెన్గా శుభ్మన్ గిల్
అక్టోబర్-నవంబర్లో ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డేలు మరియు ఐదు టీ20లతో కూడిన ద్వైపాక్షిక సిరీస్ కోసం సీనియర్ పురుషుల సెలక్షన్ కమిటీ భారత జట్లను ఎంపిక...
By Knakam Karthik Published on 4 Oct 2025 3:20 PM IST
విండీస్పై విక్టరీ.. రెండున్నర రోజుల్లోనే!!
వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు విజయం సాధించింది.
By Knakam Karthik Published on 4 Oct 2025 3:07 PM IST
కేసీఆర్పై పగతోనే టిమ్స్ను సీఎం రేవంత్ పడావు పెట్టాడు: హరీశ్రావు
బస్తీ దవాఖానాలను సుస్తీ పట్టించిన ఘనత కాంగ్రెస్ పార్టీది..అని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు.
By Knakam Karthik Published on 4 Oct 2025 2:49 PM IST
మాజీ మంత్రి దామోదర్రెడ్డి భౌతికకాయానికి సీఎం రేవంత్ నివాళి
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి దామోదర్ రెడ్డి భౌతిక కాయానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు
By Knakam Karthik Published on 3 Oct 2025 5:53 PM IST
వందే భారత్ రైలు ఢీకొని ముగ్గురు యువకులు మృతి
బిహార్లోని పూర్నియా జిల్లా కస్బా పట్టణంలో శుక్రవారం తెల్లవారుజామున విషాదం చోటు చేసుకుంది
By Knakam Karthik Published on 3 Oct 2025 4:43 PM IST
అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు మలేషియా కంపెనీల ఆసక్తి
అమరావతిలో రాబోయే ఐదేళ్లలో 6వేల నుంచి 10 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు మలేషియా కంపెనీలు ఆసక్తి కనబరిచాయి
By Knakam Karthik Published on 3 Oct 2025 3:46 PM IST
ఏపీలో భారీవర్షాల కారణంగా నలుగురు మృతి..పరిస్థితులపై సీఎం సమీక్ష
ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, వరద పరిస్థితులపై సీఎం చంద్రబాబు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ తదితర జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్ష...
By Knakam Karthik Published on 3 Oct 2025 3:00 PM IST
గుడ్న్యూస్..రేపే అకౌంట్లలోకి రూ.15,000
రేపు ప్రకాశం బ్యారేజ్ వద్ద నుండి "ఆటో డ్రైవర్ సేవలో" పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.
By Knakam Karthik Published on 3 Oct 2025 2:15 PM IST
పాకిస్థాన్ జెట్ల కూల్చివేతపై IAF చీఫ్ సంచలన ప్రకటన
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఏపీ సింగ్ సంచలన ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 3 Oct 2025 1:11 PM IST












