మొంథా తుపాన్..తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు, ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు భారీ వర్షాలు కురుస్తున్నాయి.
By Knakam Karthik Published on 29 Oct 2025 11:03 AM IST
కర్ణాటక సర్కార్కు షాక్..RSS ఈవెంట్ల ఉత్తర్వులపై హైకోర్టు స్టే
సభలు, సమావేశాల నిర్వహణకు ముందస్తు అనుమతి తీసుకోవాలన్న కర్ణాటక సర్కార్ ఆదేశాలపై హైకోర్టు తాత్కాలికంగా స్టే విధించింది
By Knakam Karthik Published on 28 Oct 2025 5:20 PM IST
బిహార్, బెంగాల్లో ఓటు..ప్రశాంత్ కిశోర్కు ఈసీ నోటీసులు
ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ నాయకుడు ప్రశాంత్ కిషోర్కు భారత ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసు జారీ చేసింది.
By Knakam Karthik Published on 28 Oct 2025 4:30 PM IST
హైదరాబాద్లో జమ్మూకు చెందిన ఎయిర్హోస్టెస్ సూసైడ్
హైదరాబాద్ నగర శివార్లలోని రాజేంద్రనగర్లోని తన ఇంట్లో మంగళవారం ప్రముఖ విమానయాన సంస్థలో పనిచేస్తున్న ఎయిర్ హోస్టెస్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
By Knakam Karthik Published on 28 Oct 2025 4:17 PM IST
మొంథా ఎఫెక్ట్తో తుపాన్ ప్రభావిత జిల్లాల్లో రహదారులపై ఆంక్షలు
తుపాన్ ప్రభావిత జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో రహదారులపై ఆంక్షలు విధించారు.
By Knakam Karthik Published on 28 Oct 2025 4:07 PM IST
రైతులు, ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు
కేంద్ర ప్రభుత్వం మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో రెండు ప్రధాన నిర్ణయాలను ఆమోదించింది.
By Knakam Karthik Published on 28 Oct 2025 3:49 PM IST
ది ఫ్యామిలీ మ్యాన్-3 వచ్చేస్తోంది..ఎప్పటి నుంచి అంటే?
ది ఫ్యామిలీ మ్యాన్’ మూడో సీజన్ నవంబర్ 21 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు
By Knakam Karthik Published on 28 Oct 2025 2:42 PM IST
Alert: శంషాబాద్ నుంచి ఏపీ వెళ్లాల్సిన 18 విమానాలు రద్దు
ఆంధ్రప్రదేశ్లో మొంథా తుపాను ప్రభావంతో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఏపీకి వెళ్లాల్సిన పలు విమానాలు రద్దు అయ్యాయి
By Knakam Karthik Published on 28 Oct 2025 1:34 PM IST
రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై సీఎం చంద్రబాబు కీలక సమావేశం
రాష్ట్రంలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై మంత్రివర్గ ఉప సంఘంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు.
By Knakam Karthik Published on 28 Oct 2025 1:19 PM IST
మావోయిస్టు పార్టీకి మరోషాక్..డీజీపీ ఎదుట కీలక నేత లొంగుబాటు
సీపీఐ (మావోయిస్ట్) సీనియర్ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్ మంగళవారం తెలంగాణ డీజీపీ బి శివధర్ రెడ్డి ముందు...
By Knakam Karthik Published on 28 Oct 2025 12:04 PM IST
తుపాను నష్టం వాటిల్లిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుంది: అచ్చెన్నాయుడు
మోంథా తుఫాన్ తీవ్రత అధికంగా ఉండబోతున్నా రైతులు ఆందోళన చెందవద్దు..అని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు.
By Knakam Karthik Published on 28 Oct 2025 11:31 AM IST
జూబ్లీహిల్స్ బైపోల్..సీఎం రేవంత్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఫిక్స్
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రచార షెడ్యూల్ ఖరారు అయింది
By Knakam Karthik Published on 28 Oct 2025 11:22 AM IST












