మా పిల్లల ప్రాణాలతో ఆడకండి..ఢిల్లీలో గాలి నాణ్యతపై తల్లిదండ్రుల నిరసన
దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం మళ్ళీ ప్రమాదకర స్థాయికి చేరింది.
By Knakam Karthik Published on 10 Nov 2025 11:36 AM IST
ఢిల్లీలో పేలుడుకు ఉగ్రసంస్థ ప్లాన్..స్పెషల్ ఆపరేషన్లో బయటపడిన పేలుడు పదార్థాలు
దేశ రాజధాని ఢిల్లీకీ సమీపంలోనే భయంకరంగా భారీ పేలుడు పదార్థాలు బయటపడ్డాయి.
By Knakam Karthik Published on 10 Nov 2025 11:19 AM IST
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ప్రారంభమైన కేబినెట్ భేటీ..69 అంశాలపై చర్చ
సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది.
By Knakam Karthik Published on 10 Nov 2025 11:04 AM IST
లెస్బియన్ జంట.. ఓ మర్డర్.. ఏం జరిగింది.?
తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి తన ఐదు నెలల కొడుకును తన భార్య, ఆమె లెస్బియన్ భాగస్వామి కలిసి హత్య చేశారని ఆరోపించారు
By Knakam Karthik Published on 9 Nov 2025 5:30 PM IST
టెలివిజన్ కార్మికులకు అండగా ఉంటాం: మంత్రి శ్రీధర్బాబు
టెలివిజన్ కార్మికుల సంక్షేమం, అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.
By Knakam Karthik Published on 9 Nov 2025 5:00 PM IST
విషాదం..పందిని తప్పించబోయి చెట్టును ఢీకొట్టి కారు బోల్తా, ముగ్గురు స్నేహితులు మృతి
రళలో జరిగిన కారు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
By Knakam Karthik Published on 9 Nov 2025 4:30 PM IST
తెలంగాణలో కాంగ్రెస్ పదేళ్లు అధికారంలో ఉంటుంది: సీఎం రేవంత్
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరో పదేళ్లు అధికారంలో ఉంటుంది..అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 9 Nov 2025 3:50 PM IST
TGCSB స్పెషల్ ఆపరేషన్, దేశ వ్యాప్తంగా 81 మంది సైబర్ నేరగాళ్లు అరెస్ట్
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో భారీ ఆపరేషన్ చేపట్టి దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లను బంధించింది
By Knakam Karthik Published on 9 Nov 2025 2:45 PM IST
2 లక్షల మందికి భోజనాలు..తిరుమలలో అత్యాధునిక వంటగది నిర్మిస్తామని ముఖేష్ అంబానీ ప్రకటన
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ తమ కంపెనీ తిరుమలలో అత్యాధునిక వంటగదిని నిర్మిస్తామని ప్రకటించారు.
By Knakam Karthik Published on 9 Nov 2025 2:26 PM IST
మొంథా తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో రేపు, ఎల్లుండి కేంద్ర బృందం పర్యటన
రాష్ట్రంలో రేపు, ఎల్లుండి( సోమ, మంగళవారాల్లో) 'మొంథా తుపాను' ప్రభావిత జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటించనుంది.
By Knakam Karthik Published on 9 Nov 2025 1:53 PM IST
రేపు ఏపీ కేబినెట్ భేటీ..ఆ మూడు అంశాలపైనే ప్రధాన చర్చ
రేపు ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది.
By Knakam Karthik Published on 9 Nov 2025 1:08 PM IST
సీఎం చంద్రబాబుకు ఆ ఆశ మాత్రం చావలేదు..షర్మిల తీవ్ర ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు.
By Knakam Karthik Published on 9 Nov 2025 12:22 PM IST












