అంతర్జాతీయం - Page 260
తీరు మార్చుకోలేని డ్రాగన్ దళాలు.. సరిహద్దులో భారీగా మోహరింపు.!
భారత్ - చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఒక వైపు ప్రపంచం కరోనాతో అతలాకుతలం అవుతుంటే.. మరో వైపు భారత్ - చైనా సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం...
By సుభాష్ Published on 24 July 2020 10:24 AM IST
అన్నదమ్ములు మూడో అంతస్థు నుండి దూకాల్సి వచ్చింది.. కింద ఉన్న వాళ్లు గ్రేట్ బాసూ..!
మూడో అంతస్థు పై నుండి ఇద్దరు అన్నదమ్ములు దూకాల్సి వచ్చింది. అలా దూకిన వాళ్ళను కింద ఉన్న వాళ్లు పట్టుకోవడం విశేషం. ఈ ఘటన ఫ్రాన్స్ లో చోటుచేసుకోగా.....
By తోట వంశీ కుమార్ Published on 23 July 2020 4:27 PM IST
చైనా తోక వంకరే..! ఉపసంహరణ అంటూనే బలగాల మోహరింపు
ప్రపంచదేశాలన్నీ మహమ్మారి కరోనా బారినపడి విలవిల్లాడుతూ...అవిశ్రాంతంగా పోరాడుతుంటే...ఆ వ్యాధిని అలవోకగా అందరికీ అంటించినా చైనా మాత్రం పొరుగు...
By మధుసూదనరావు రామదుర్గం Published on 23 July 2020 4:19 PM IST
ఎప్పటికీ వదులుకోకు.! భరోసా ఇచ్చిన చిన్నారి మాట
కరోనా కష్టకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అద్భుత మానవీయ ఘటనలు సోషల్ మీడియాలో వెలుగు చూస్తున్నాయి. ఈ కథనాలు ప్రజలకు కాసింత ధైర్యం.. మరి...
By మధుసూదనరావు రామదుర్గం Published on 23 July 2020 3:47 PM IST
చైనాకు సరికొత్త ఆఫర్ ఇచ్చిన ట్రంప్..!
కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే..! ఈ వైరస్ ను సృష్టించింది చైనానే అని పలువురు ప్రపంచ దేశాల నేతలు ఆరోపించారు. అమెరికా...
By సుభాష్ Published on 22 July 2020 3:54 PM IST
కూలిన ఆర్మీ హెలికాప్టర్.. 9 మంది మృతి..!
కొలంబియాలో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 11 మంది జవాన్లు కనిపించకుండా పోవడంతో ఆర్మీ అధికారులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టగా, అందులో...
By సుభాష్ Published on 22 July 2020 7:33 AM IST
బస్సును హైజాక్ చేసిన దుండగుడు.. బందీలుగా 20మంది
20 మంది ప్రయాణికులతో వెలుతున్న బస్సును ఓ దుండగుడు హైజాక్ చేశాడు. ఈ ఘటన ఉక్రెయిన్లో జరిగింది. ఉక్రెయిన్లోని లస్క్నగర్లో దుండగుడు బస్సును హైజాక్...
By తోట వంశీ కుమార్ Published on 21 July 2020 6:11 PM IST
ఆత్మహుతి దాడి.. 8 మంది సైనికులు మృతి
ఆప్ఘనిస్థాన్ సెంట్రల్ ప్రావిన్స్ మైదాన్ వార్ధాక్లో సోమవారం మధ్యాహ్నం తాలిబన్లు దాడికి తెగబడ్డారు. తాలిబన్ల కారుబాంబు ఆత్మహుతి దాడిలో 8 మంది...
By సుభాష్ Published on 21 July 2020 3:25 PM IST
టిక్టాక్కు చివరి వార్నింగ్ ఇచ్చిన పాకిస్థాన్
టిక్టాక్ కు గట్టి షాకిచ్చిన భారత్.. ఇప్పుడు తాజాగా పాకిస్థాన్ కూడా గట్టి వార్నింగ్ ఇచ్చేసింది. పబ్జీ వీడియో గేమ్ను నిషేధించిన పాక్.. ఇప్పుడు...
By సుభాష్ Published on 21 July 2020 2:53 PM IST
దేశంలో 3.5 కోట్ల మందికి కరోనా.. ప్రధాని సంచలన వ్యాఖ్యలు
ప్రపంచ వ్యాప్తంగా కరోనా పట్టి పీడిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ దాదాపు 230 దేశాలకుపైగా చాపకింద నీరులా వ్యాప్తించి ముప్పుతిప్పలు పెడుతోంది. కరోనాకు...
By సుభాష్ Published on 21 July 2020 1:16 PM IST
వచ్చే ఏడాది ఇదే సమయానికి ఎలా ఉంటుందో చెప్పిన లజార్డ్ సర్వే
ప్రపంచంలో దేశం ఏదైనా సరే.. మొదట వినిపించే మాట కరోనా గురించే. అంతకంతకూ విస్తరిస్తున్న వైరస్ తో కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా...
By న్యూస్మీటర్ తెలుగు Published on 20 July 2020 11:09 AM IST
భావాలెన్నో తెలిపే ఎమోజీ..
ఎమోజీలు అంటే మనం చెప్పకుండానే ఎన్నో రకాలుగా అర్థాలు వచ్చే చిన్న చిన్న బొమ్మలు. ఈ ఎమోజీలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వాడుతుంటారు. కరోనా...
By సుభాష్ Published on 17 July 2020 2:45 PM IST














