అంతర్జాతీయం - Page 247
బస్సును ఢీకొన్న రైలు.. 17మంది మృతి.. 29 మందికి గాయాలు
థాయిలాండ్లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సును రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోగా.. 29 మంది తీవ్రంగా గాయపడ్డారు....
By న్యూస్మీటర్ తెలుగు Published on 11 Oct 2020 2:57 PM IST
రెండు విమానాలు ఢీ.. ఐదుగురు మృతి
ప్రాన్స్లో రెండు విమానాలు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి 8 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది....
By న్యూస్మీటర్ తెలుగు Published on 11 Oct 2020 11:17 AM IST
16 ఏళ్లకే ప్రధాన మంత్రి అయ్యారు
ప్రస్తుతం దేశ ప్రధానులు అయ్యారంటే రాజకీయ రంగంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని ప్రత్యేక స్థానం సంపాదించిన తర్వాత ప్రధానులుగా అయ్యే అవకాశాలు ఉంటాయి....
By సుభాష్ Published on 10 Oct 2020 3:06 PM IST
సరిహద్దుల్లో 60వేల చైనా సైనికులు
భారత్-చైనా వాస్తవాధీన రేఖ సమీపంలో 60వేల చైనా సైనికులు మోహరించి ఉన్నారని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో అన్నారు. కయ్యాలమారి పక్కలో బల్లెంగా...
By సుభాష్ Published on 10 Oct 2020 1:05 PM IST
కరోనా మా దేశంలో పుట్టలేదు: చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి
కరోనా పేరు వింటేనే ప్రపంచం మొత్త గడగడలాడిపోతుంది. కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దీని ప్రభావం అంతా కాదు. ఎన్నో...
By సుభాష్ Published on 10 Oct 2020 12:22 PM IST
తోక లేని పిట్ట గూడుకు కొత్త అందాలు.. నేడు ప్రపంచ తపాలా దినోత్సవం
నేడు ప్రపంచ తపాలా దినోత్సవంతోక లేని పిట్ట తొంబై ఆరు ఊర్లు తిరిగింది అని ఉత్తరాన్ని గురించి మన పెద్దలు చెప్పేవారు. అలాంటి ఉత్తరాల పోస్టల్ శాఖ మన...
By సుభాష్ Published on 9 Oct 2020 11:21 AM IST
నాకు కరోనా సోకడం దేవుడిచ్చిన వరం.. ట్రంప్ విచిత్రమైన వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు కరోనా సోకిన విషయం తెలిసిందే. ఆయన ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ కూడా అయ్యారు. అయితే ఆయన...
By సుభాష్ Published on 8 Oct 2020 12:55 PM IST
రసాయనశాస్త్రంలో ఇద్దరు మహిళలకు నోబెల్ పురస్కారం
రసాయనశాస్త్రంలో ఇద్దరు మహిళలకు నోబెల్ పురస్కారం వరించింది. జీనోమ్ ఎడిటింగ్ విధానంలో చేసిన పరిశోధనకు గానూ ఇమ్మాన్యుయెల్ చార్పెంటీర్, జెన్సీఫర్ ఏ...
By సుభాష్ Published on 7 Oct 2020 5:10 PM IST
ఉగ్రకుట్ర: భారీ పేలుడు.. 19 మంది మృతి.. 80 మందికిపైగా గాయాలు
ఉత్తర సిరియాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. మంగళవారం పేలుడు పదార్థాలతో ఉన్న ట్రక్కును పేల్చివేయడంతో 19 మంది మృతి చెందగా, 80 మందికిపైగా గాయపడినట్లు భద్రతా...
By సుభాష్ Published on 7 Oct 2020 2:02 PM IST
ఈ ఏడాది చివరి వరకు కరోనా వ్యాక్సిన్: WHO
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. వైరస్కు ఎలాంటి వ్యాక్సిన్ లేని కారణంగా తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందుతోంది....
By సుభాష్ Published on 7 Oct 2020 12:40 PM IST
గాలి ద్వారా కూడా కరోనా వ్యాప్తి: అమెరికా పరిశోధకులు
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తోంది. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా ఏ మాత్రం తగ్గడం లేదు. పరిస్థితులను బట్టి రూపాంతరం చెందుతూ...
By సుభాష్ Published on 7 Oct 2020 10:24 AM IST
2,500 ఏళ్లయినా చెక్కు చెదరలేదు
ఈజిప్టు చరిత్ర గుర్తుకు వస్తే మమ్మీలే గుర్తుకు వస్తాయి. ఏళ్లనాటి మమ్మీలను వెలికి తీసి వాటి చరిత్రను తవ్వి తీయడంలో అక్కడి శాస్త్రవేత్తలు ఎంతో ఆసక్తి...
By సుభాష్ Published on 6 Oct 2020 3:00 PM IST














