హైదరాబాద్ - Page 326

Newsmeter Telugu- Read all the latest Hyderabad News in Telugu, హైదరాబాద్ వార్తలు Live, Hyderabad breaking news, Hyderabad news updates today
మెట్రో ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌
మెట్రో ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌

హైదరాబాద్‌ మెట్రో అంచెలంచెలుగా పరుగులుపెడుతోంది. జేబీఎస్‌ - ఎంజీబీఎస్‌ మార్గంలో 11 కిలోమీటర్ల మేర మెట్రో రైలు ప్రారంభం కానుంది. ఈ మెట్రోను ముఖ్యమంత్రి...

By సుభాష్  Published on 7 Feb 2020 12:53 PM IST


రేపే జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ మెట్రో ప్రారంభం
రేపే జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ మెట్రో ప్రారంభం

హైదరాబాద్‌ మెట్రో.. ఇప్పటికే వేల మంది ప్రయాణికులును నిత్యం తమ గమ్యస్థానాలకు చేరుస్తోంది. ట్రాఫిక్‌ సమస్యల కారణంగా నగరవాసులు మెట్రో ఎక్కడానికే ఎక్కువగా...

By అంజి  Published on 6 Feb 2020 3:57 PM IST


టీఆర్‌ఎస్‌ నేత ఇంటిపై దాడి..
టీఆర్‌ఎస్‌ నేత ఇంటిపై దాడి..

హైదరాబాద్‌: వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ టీఆర్‌ఎస్‌ నేత ఇంటిపై దాడి జరిగింది. కమ్మగూడలోని టీఆర్‌ఎస్‌ నేత ఇంటిపై కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్‌...

By అంజి  Published on 6 Feb 2020 1:01 PM IST


ఆస్తి ఎవరిదైనా సరే.. మేం చేసేదే రిజిస్ట్రేషన్‌.!
ఆస్తి ఎవరిదైనా సరే.. మేం చేసేదే రిజిస్ట్రేషన్‌.!

హైదరాబాద్‌: మేం తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతామని రాష్ట్ర రిజిస్ట్రేషన్‌ అధికారులు మరోసారి నిరూపించుకున్నారు. ఆస్తి ఎవరిదైనా సరే.. దానికి సంబంధించిన...

By అంజి  Published on 5 Feb 2020 1:48 PM IST


న్యూస్‌ మీటర్‌ కథనంపై స్పందించిన జాతీయ మహిళా కమిషన్‌
న్యూస్‌ మీటర్‌ కథనంపై స్పందించిన జాతీయ మహిళా కమిషన్‌

టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ లేడీస్ హాస్టల్ ముందు కొద్ది నెలల క్రితం ఓ పోలీసు పాడు పని చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ వీడియో మరోసారి వైరల్...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 4 Feb 2020 8:46 PM IST


చిరంజీవి, నాగార్జునతో మంత్రి తలసాని శ్రీనివాస్ భేటీ
చిరంజీవి, నాగార్జునతో మంత్రి తలసాని శ్రీనివాస్ భేటీ

టాలీవుడ్‌ అగ్ర కథనాయకులు చిరంజీవి, నాగార్జున తో రాష్ట్ర సినిమాటోగ్రఫి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ లోని చిరంజీవి...

By Newsmeter.Network  Published on 4 Feb 2020 6:59 PM IST


దర్జాగా భూకబ్జా.. కార్పొరేటర్ల దౌర్జన్యం..
దర్జాగా భూకబ్జా.. కార్పొరేటర్ల దౌర్జన్యం..

హైదరాబాద్‌ నగరంలో భూ కబ్జా పడగ విప్పుకుంటోంది. భూములపై కార్పొరేటర్లు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారు. మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ స్వయంగా హెచ్చరించిన...

By అంజి  Published on 4 Feb 2020 4:47 PM IST


ఎల్బీనగర్‌లో వైద్యుడి ఆత్మహత్య.. సూసైడ్‌ నోటులో నలుగురి పేర్లు..
ఎల్బీనగర్‌లో వైద్యుడి ఆత్మహత్య.. సూసైడ్‌ నోటులో నలుగురి పేర్లు..

ఎల్బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని వైష్ణవి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆస్పత్రిలోని ఓ గదిలో ఉరి వేసుకున్నాడు....

By Newsmeter.Network  Published on 4 Feb 2020 2:48 PM IST


మరికాసేపట్లో.. ఉగ్రవాది తుండా కేసులో తుది తీర్పు
మరికాసేపట్లో.. ఉగ్రవాది తుండా కేసులో తుది తీర్పు

హైదరాబాద్‌: లష్కర్‌ ఏ తోయిబా ఉగ్రవాది కరీం తుండా కేసులో నాంపల్లి కోర్టు ఇవాళ తుది తీర్పును వెలువరించనుంది. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న కరీంను...

By అంజి  Published on 4 Feb 2020 12:14 PM IST


హైదరాబాద్ జూ కు అరుదైన జంతువులు
హైదరాబాద్ జూ కు అరుదైన జంతువులు

హైదరాబాద్ లోని నెహ్రూ జూ లాజికల్ పార్క్ ఎన్నో అరుదైన జీవరాశులకు నిలయం. హైదరాబాద్ చూడటానికి వచ్చిన వాళ్ళు 'జూ' ను చూడటం కూడా తమ లిస్టులో పెట్టుకుంటూ...

By రాణి  Published on 3 Feb 2020 1:00 PM IST


రూ.13 కోట్ల విలువైన బంగారం పట్టివేత
రూ.13 కోట్ల విలువైన బంగారం పట్టివేత

హైదరాబాద్‌: డీఆర్‌ఐ భారీ మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. గడిచిన రెండు రోజుల్లో 30 కిలోల బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. రూ.13...

By అంజి  Published on 2 Feb 2020 6:55 PM IST


త‌ల్లుల సేవ‌లో భ‌క్తులు.. ఇళ్ల‌కు క‌న్నాలు వేస్తున్న దొంగ‌లు
త‌ల్లుల సేవ‌లో భ‌క్తులు.. ఇళ్ల‌కు క‌న్నాలు వేస్తున్న దొంగ‌లు

హైదరాబాద్‌: దొంగలు మళ్లీ నిద్ర లేచారు. మేడారం జాతరకు వెళ్తున్న వారి ఇళ్లనే టార్గెట్‌ చేసుకున్నారు. పగటి సమయాల్లో రెక్కీ నిర్వహిస్తున్న దొంగలు.....

By అంజి  Published on 2 Feb 2020 4:41 PM IST


Share it