కర్నూలుకు చెందిన ఆరు నెలల పాపకు ఒక్కో కిడ్నీలో రెండు పెద్ద రాళ్లు ఉండడంతో మూత్ర విసర్జనకు ఆటంకం ఏర్పడి తాత్కాలికంగా కిడ్నీ ఫెయిల్యూర్ అయింది. ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి పరిస్థితి నివేదించబడిన మొదటి కేసు ఇది. ప్రపంచవ్యాప్తంగా.. ఇది ప్రతి 100,000 మంది పిల్లలలో 10 మందిలో మాత్రమే సంభవిస్తుంది. వైద్య...