Dengue Cases : రాజధానిలో డెంగ్యూ భీభత్సం.. నాలుగు వేలు దాటిన కేసులు

Dengue Cases : రాజధానిలో డెంగ్యూ భీభత్సం.. నాలుగు వేలు దాటిన కేసులు

దేశ‌ రాజధాని ఢిల్లీలో ప్రతి వారం ఐదు వందల మంది రోగులు నిర్ధారణ అవుతున్నారు. గత వారం కూడా కొత్తగా 480 మంది డెంగ్యూ వ్యాధిగ్రస్తులుండగా.. మొత్తం డెంగ్యూ రోగుల సంఖ్య నాలుగు వేలు దాటింది. గత వారం 23 కొత్త మలేరియా కేసులు కూడా నిర్ధారించబడ్డాయి. అలాగే 24 కొత్త చికున్‌గున్యా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం...

Share it