క్రైం - Page 579
నిర్భయ దోషులకు రేపే ఉరి ?
ముఖ్యాంశాలు కోర్టు ఎదుట అక్షయ్ భార్య గగ్గోలు ఆనందం వ్యక్తం చేసిన నిర్భయ తల్లిదండ్రులునిర్భయ పై సామూహిక అత్యాచారం చేసి, ఆమె మరణానికి కారణమైన నలుగురు...
By రాణి Published on 19 March 2020 4:13 PM IST
మూడేళ్ల కిందట మిస్సయిన తుపాకుల కేసులో సంచలన నిర్ణయం
2017 జూలైలో తెలంగాణలోని హుస్నాబాద్ పోలీసుస్టేషన్లో ఉన్నట్టుండి రెండు తుపాకులు మాయమయ్యాయి. నాడు మిస్సయిన రెండు తుపాకుల కేసు దాదాపు మూడు సంవత్సరాల...
By సుభాష్ Published on 19 March 2020 3:09 PM IST
ఘోర రోడ్డు ప్రమాదం.. డ్రైవర్ సహా ఆరుగురు విద్యార్థులు మృతి
తమిళనాడులో ఘరో రోడ్డు ప్రమాదం సంభవించింది. తిరుప్పూర్ జిల్లాలోని అవినాషి సమీపంలోని పాలంకరై జాతీయ రహదారిపై లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో...
By అంజి Published on 19 March 2020 9:35 AM IST
గోల్డ్ స్మగ్లర్ తెలివికి అవాక్కయిన అధికారులు
సాధారణంగా ఇతర దేశాల నుంచి వచ్చే వ్యక్తులు వివిధ రకాలుగా గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ..ఒక్కోసారి ఎయిర్ పోర్టు చెకింగ్ లో దొరికిపోతారు. తలపై ఉండే విగ్ లోపల,...
By రాణి Published on 17 March 2020 6:58 PM IST
కూతురిని వేధించిన వాడికి దేహశుద్ది చేసిన తల్లి..
అసలే కలికాలం. అందులోనూ ఈ కాలంలో ఆడపిల్లలు బయటికెళ్తే అసలు రక్షణ లేకుండా పోయింది. అది పట్టణమా..పల్లె అన్నది విషయం కాదు. పూర్వకాలంలో ఆడవాళ్లు గడపదాటి...
By రాణి Published on 17 March 2020 6:33 PM IST
వైద్యుడి తప్పిదం..కన్నుమూసిన పసిప్రాణం..అపాయంలో మరో ప్రాణం
గాంధీ ఆస్పత్రిలో జరిగిన అమానవీయ ఘటన అక్కడున్నవారిని కలచివేసింది. నిండు గర్భిణీకి ఆపరేషన్ చేసి..ఒక ప్రాణాన్ని లోకంలోకి తీసుకురావాల్సిన వైద్యుడు..నెలలు...
By రాణి Published on 17 March 2020 6:05 PM IST
నాకు మరణశిక్ష రద్దు చేయండి : నిర్భయ దోషి పిటిషన్
నిర్భయ నిందితుల్లో ఒకడైన ముఖేష్ సింగ్ మళ్లీ శిక్ష నుంచి తప్పించుకునేందుకు కొత్త ప్లాన్ వేశాడు. తాజాగా ఢిల్లీ కోర్టులో అతనొక పిటిషన్ దాఖలు చేశాడు....
By రాణి Published on 17 March 2020 5:31 PM IST
చేవెళ్లలో దారుణం.. ‘దిశ’ ఘటన తరహాలోనే..
గతకొద్దిరోజుల క్రితం జరిగిన ‘దిశ’ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో నలుగురు నిందితులు పోలీసుల ఎన్కౌంటర్లో మృతిచెందారు. ప్రస్తుతం దిశ...
By Newsmeter.Network Published on 17 March 2020 11:08 AM IST
సిలిండర్ పేలి తల్లీకొడుకు సజీవదహనం
పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సిలీండర్ పేలితల్లీకొడుకు సజీవ దహనం అయ్యారు. ఈ ఘటన అర్థరాత్రి సమయంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.....
By Newsmeter.Network Published on 17 March 2020 9:14 AM IST
రక్తమోడిన రహదారులు.. మెదక్ జిల్లాలో 12 మంది మృతి
ముఖ్యాంశాలు ఒకే రోజు మూడు ప్రమాదాలు ఏడుపాయలకు వెళ్తూ ఏడుగురు మృతి వీడ్కోలు పలికి వస్తుండగా మరో ఐదుగురు రోదనలతో దద్దరిల్లిన రహదారులుతెలంగాణలోని మెదక్...
By సుభాష్ Published on 17 March 2020 6:26 AM IST
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు, డీసీఎం ఢీకొని ఏడుగురు మృతి చెందగా, మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. కొల్చారం మండలం...
By సుభాష్ Published on 16 March 2020 9:54 PM IST
బ్రేకింగ్: హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్లోని సైఫాబాద్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఏజీ కార్యాలయం ఎదురుగా ఉన్న భవనంలో మంటలు భారీగా వ్యాపించాయి. ఐదో ఫ్లోర్లో మంటలు...
By సుభాష్ Published on 16 March 2020 8:51 PM IST














