క్రైం - Page 560
జాతీయ రహదారిపై ఢివైడర్ను ఢీకొన్న లారీ.. ఇద్దరు సజీవ దహనం
హైదరాబాద్ కడప జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కడప జిల్లా దువ్వూరు మండలం చింతకుంట వద్ద జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నాం లారీ...
By తోట వంశీ కుమార్ Published on 7 Jun 2020 2:11 PM IST
సింగరేణి ఉద్యోగం కోసం కన్నతండ్రినే చంపిన తనయుడు
మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగానే మారిపోతున్నాయి. ఉద్యోగం కోసం కన్న తండ్రినే హత్య చేశాడో కొడుకు. అతడికి తల్లి కూడా సహకరించింది. ఈ అవమానవీయ ఘటన...
By తోట వంశీ కుమార్ Published on 7 Jun 2020 1:32 PM IST
తన కంటే అందంగా ఉందని గుండు కొట్టించి.. కనుబొమ్మలు కత్తిరించి
విశాఖపట్నం జిల్లా అక్కయ్యపాలెం సమీపంలోని నందగిరనగర్ ప్రాంతంలోని చెక్కుడు రాయి భవనం వద్ద గురువారం మృతి చెందిన దివ్య(22) ను హత్యచేసినట్లు పోలీసులు...
By తోట వంశీ కుమార్ Published on 6 Jun 2020 3:38 PM IST
కొడుకు ముందే భార్యపైన స్నేహితులతో కలిసి భర్త అత్యాచారం
దేశంలో జరుగుతున్న దారుణాలను చూస్తుంటే సమాజం తలదించుకునేలా ఉంది. సొంతవారిపైనే అఘాయిత్యాలు జరుగుతుంటే దేశం ఎటువైపు వెళ్తుందో అర్థం కాని పరిస్థితి...
By సుభాష్ Published on 6 Jun 2020 1:16 PM IST
హైదరాబాద్లో నాలుగు హత్యలు.. నగరంలో తీవ్ర కలకలం
హైదరాబాద్లో వరుస హత్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. నగరంలో ఒకే రోజు నాలుగు హత్యలు జరిగాయి. రౌడీషీటర్లు కత్తులతో పొడుచుకున్నారు. శుక్రవారం అర్థరాత్రి...
By సుభాష్ Published on 6 Jun 2020 9:04 AM IST
దారుణం.. భర్త మర్మాంగం కోసేసి..
పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఈ దారుణమైన ఘటన రెండ్రోజులు ఆలస్యంగా వెలుగు చూసింది. వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. జీవితాంతం ఒకరికొకరు...
By న్యూస్మీటర్ తెలుగు Published on 5 Jun 2020 9:37 PM IST
విజయవాడ గ్యాంగ్ వార్ కేసులో 13 మంది అరెస్టు : సీపీ తిరుమలరావు
విజయవాడ పడమటలో సంచలనం సృష్టించిన గ్యాంగ్ వార్ కేసు విచారణ పూర్తి అయ్యింది. రెండు గ్రూపుల మధ్య ఓ స్థల వివాదం గ్యాంగ్ వార్కు దారి తీసిందని విజయవాడ...
By తోట వంశీ కుమార్ Published on 5 Jun 2020 5:43 PM IST
గోల్కోండ పీఎస్ పరిధిలో వ్యక్తి దారుణ హత్య
హైదరాబాద్ : గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని బంజారా దర్వాజ వద్ద దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తిని బండరాళ్లతో తలపై మోదీ...
By తోట వంశీ కుమార్ Published on 5 Jun 2020 12:35 PM IST
బిగ్బ్రేకింగ్: ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి.. వాహనంలో ఇరుక్కున్న మృతదేహాలు
ఉత్తర ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం ప్రతాప్గఢ్ జిల్లాలోని వాజిద్పూర్లో స్కార్పియో - ట్రక్కు ఢీకొనడంతో 9 మంది మృతి...
By సుభాష్ Published on 5 Jun 2020 10:24 AM IST
బైక్పై మోజు.. భార్యను ఆన్లైన్లో అమ్మకానికి పెట్టిన భర్త
మహిళలపై రోజు రోజుకు అకృత్యాలు పెరిగిపోతున్నాయి. కొందరు ఆడవాళ్లను అంగట్లో సరుకుల్లా అమ్మేస్తున్నారు. ఓ భర్త కట్టుకున్న భార్యను ఆన్లైన్లో అమ్మకానికి...
By తోట వంశీ కుమార్ Published on 4 Jun 2020 6:47 PM IST
షాకింగ్: ఒకే ఐఎంఈఐ నెంబరు మీద 13557 ఫోన్లు
ఇప్పటివరకూ ఎప్పుడూ చూడనిది.. తెలియని సైబర్ నేరం ఒకటి బయటకు వచ్చింది. పోలీసు శాఖకు సవాలుగా మారిన ఈ వైనం యూపీలో చోటు చేసుకుంది. మీరట్ పట్టణంలో చోటు...
By తోట వంశీ కుమార్ Published on 4 Jun 2020 4:37 PM IST
చిలుకను వదిలిందని చిన్నారిని చంపాడు
మనిషికి ఏమైంది? కనీసంగా ఉండాల్సిన మానవత్వం ఎందుకు మిస్ అవుతోంది? చిన్న కారణాలకే చంపేస్తున్న తీరు ఆందోళనను కలిగించేలా మారింది. తోటి మనిషి పట్లే కాదు.....
By తోట వంశీ కుమార్ Published on 4 Jun 2020 12:52 PM IST














