క్రైం - Page 52
పూణేలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం.. 27 మందికి గాయాలు
పూణే జిల్లాలోని కొండ ప్రాంతంలో సోమవారం ఒక ఆలయానికి వెళుతున్న పిక్-అప్ వ్యాన్ రోడ్డు పక్కన అదుపు తప్పి పడిపోవడంతో 10 మంది మహిళలు మరణించగా
By అంజి Published on 12 Aug 2025 7:35 AM IST
ఆస్పత్రిలో బెడ్పై రోగి మృతి.. 11 గంటలుగా పట్టించుకోని వైద్యులు.. దుర్వాసన రావడంతో..
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ దేహత్ మెడికల్ కాలేజీలో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా 25 ఏళ్ల రోగి మరణించాడు. అతని శరీరం దాదాపు 11 గంటల పాటు ఆసుపత్రి బెడ్పై...
By అంజి Published on 12 Aug 2025 6:59 AM IST
లక్ష్మిదేవిని చంపింది అల్లుడే.. 19 ముక్కలుగా నరికి..
కర్ణాటక రాష్ట్రం తుమకూరులోని కొరటగెరెలో జరిగిన లక్ష్మీదేవి హత్య కేసును పోలీసులు ఛేదించారు.
By Medi Samrat Published on 11 Aug 2025 9:19 PM IST
ప్రియుడితో పారిపోయేందుకు అడ్డుగా ఉందని ఐదు నెలల కూతురిని చంపింది
త్రిపురలోని సెపాహిజల జిల్లాలో ఐదు నెలల కూతురును గొంతు నులిమి చంపిన కేసులో ఒక మహిళను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు
By Medi Samrat Published on 11 Aug 2025 7:31 PM IST
ఏపీలో దారుణం.. అశ్లీల చిత్రాలు చూసి మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం
అశ్లీల చిత్రాలు సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయనడానికి ఈ దారుణ ఘటనే నిదర్శనం. కడప జిల్లా కలసపాడు మండలం గంగయ్యపల్లెలలో
By అంజి Published on 11 Aug 2025 1:24 PM IST
భార్య చీపురుతో కొట్టిందని కమెడియన్ సూసైడ్
కమెడియన్ చంద్రశేఖర్ సిద్ధి ఆత్మహత్యకు భార్య చీపురుతో కొట్టడం కారణమని పోలీసుల దర్యాప్తులో తేలింది.
By అంజి Published on 11 Aug 2025 12:34 PM IST
విషాదం.. అనారోగ్యంతో తల్లి మృతి.. తట్టుకోలేక కొడుకు ఆత్మహత్య
బాచుపల్లిలో శనివారం ఉదయం తన తల్లి మరణవార్త తెలుసుకున్న కొన్ని గంటలకే 33 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు బాచుపల్లి పోలీసులు ఆదివారం తెలిపారు.
By అంజి Published on 11 Aug 2025 8:53 AM IST
స్మగ్లర్ నాగ దస్తగిరి రెడ్డి దొరికాడు
గత ఏడాదిన్నర కాలంగా తప్పించుకుంటున్న పేరుమోసిన ఎర్రచందనం స్మగ్లర్ నాగ దస్తగిరి రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.
By Medi Samrat Published on 10 Aug 2025 9:00 PM IST
ప్రియురాలు ఆత్మహత్య.. కోపంతో ఆమె తల్లిపై గొడ్డలితో దాడి చేసిన ప్రియుడు
తన ప్రియురాలి ఆత్మహత్యతో కలత చెందిన ఒక వ్యక్తి శనివారం లక్నోలో ఆమె తల్లిపై గొడ్డలితో దాడి చేశాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడిందని అధికారులు తెలిపారు.
By అంజి Published on 10 Aug 2025 1:42 PM IST
రైలులో అదృశ్యమైన సివిల్ జడ్జి అభ్యర్థిని.. అసలేం జరిగిందంటే?
మధ్యప్రదేశ్లో సివిల్ జడ్జి కావడానికి సిద్ధమవుతున్న ఒక మహిళ రైలు నుండి అకస్మాత్తుగా అదృశ్యమైన కేసు వెలుగులోకి వచ్చింది.
By అంజి Published on 10 Aug 2025 7:23 AM IST
రాఖీ వేళ దారుణం.. భార్య, ఇద్దరు కూతుళ్లను చంపేశాడు
ఢిల్లీలోని కరవాల్ నగర్ ప్రాంతంలో శనివారం ఉదయం తన భార్య, ఇద్దరు చిన్న కుమార్తెలను హత్య చేసిన కేసులో వ్యక్తిని అరెస్టు చేశారు.
By అంజి Published on 9 Aug 2025 8:15 PM IST
దారుణం.. మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్
ఒడిశా నుండి ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడు తన మైనర్ స్నేహితురాలిని కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత ఆ యువతిపై అతడు, అతడి నలుగురు స్నేహితులు...
By అంజి Published on 9 Aug 2025 6:46 PM IST














