క్రైం - Page 52
కారు ఈఎంఐ కోసం భర్త పాడుపని.. భార్య స్నానం చేస్తుండగా వీడియోలు తీసి.. ఆపై..
పూణేలోని ఒక ప్రభుత్వ అధికారిపై గూఢచర్యం, బ్లాక్ మెయిల్, వరకట్న వేధింపుల కేసు నమోదైంది.
By అంజి Published on 23 July 2025 8:23 AM IST
హోటల్లో బస చేసిన మహిళపై యజమాని అత్యాచారం
హిమాచల్ ప్రదేశ్ కాంగ్రా జిల్లా ధర్మశాల సమీపంలోని హోటల్ లో ఢిల్లీకి చెందిన ఒక మహిళ బస చేసింది.
By Medi Samrat Published on 22 July 2025 7:44 PM IST
భార్య హత్యాయత్నం చేసిందని ఫిర్యాదు చేసిన భర్త.. కట్ చేస్తే బిగ్ ట్విస్ట్.!
భార్య తనను చంపడానికి ప్రయత్నించిందని ఆరోపించిన వ్యక్తిపై కర్ణాటకలో బాల్య వివాహ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు
By Medi Samrat Published on 22 July 2025 6:15 PM IST
అత్యాచారం జరిగిందని యువతి ఫిర్యాదు.. ఆమెపైనే కేసు ఫైల్ చేసిన పోలీసులు.. ట్విస్ట్ ఇదే
డెలివరీ ఏజెంట్గా నటిస్తూ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఒక వ్యక్తిపై తప్పుడు ఫిర్యాదు చేసినందుకు పూణేకు చెందిన 22 ఏళ్ల యువతిపై కేసు నమోదు...
By అంజి Published on 22 July 2025 10:00 AM IST
బాలికపై బాలుడు అత్యాచారం.. 2 రోజులు బంధించి మరీ..
గత వారం జార్ఖండ్లోని సిమ్దేగా జిల్లాలో ఒక మైనర్ బాలికపై ఒక బాలుడు అత్యాచారం చేసి, రెండు రోజులు బందీగా ఉంచాడని పోలీసులు తెలిపారు.
By అంజి Published on 22 July 2025 7:08 AM IST
యూఏఈలో వరకట్న వేధింపులు.. పుట్టినరోజు నాడే శవమైన భారతీయ మహిళ
కేరళలోని కొల్లంకు చెందిన 29 ఏళ్ల మహిళ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లోని తన అపార్ట్మెంట్లో చనిపోయి కనిపించింది
By Medi Samrat Published on 21 July 2025 4:30 PM IST
'కొంచెమైనా పశ్చాత్తాపం లేదు'.. జైల్లో సోనమ్ రఘువంశీ వైఖరి ఎలా ఉందంటే.?
మేఘాలయ హనీమూన్ హత్య కేసులో నిందితురాలిగా ఉన్న సోనమ్ రఘువంశీ తాజాగా ఒక నెల పోలీసు కస్టడీని పూర్తి చేసుకుంది.
By Medi Samrat Published on 21 July 2025 2:12 PM IST
మరో ఘోరం.. భర్తను చంపిన భార్య.. సాంబారులో విషం కలిపి..
తమిళనాడు ధర్మపురి జిల్లాలో సాంబారులో విషం కలిపి భర్తను హతమార్చిందో భార్య. జిల్లాలోని అరూర్ సమీపంలోని కీరైపట్టి గ్రామంలో ఈ దారుణం జరిగింది.
By అంజి Published on 21 July 2025 10:40 AM IST
రూ.20 ఇవ్వలేదని.. తల్లిని గొడ్డలితో నరికి చంపిన కొడుకు
హర్యానాలోని నుహ్లో మాదకద్రవ్యాలకు బానిసైన కొడుకు తన తల్లిని చంపేశాడు. రూ.20 ఇవ్వడానికి నిరాకరించడంతో 56 ఏళ్ల మహిళను కొడుకు హత్య చేశాడు.
By అంజి Published on 21 July 2025 8:00 AM IST
యువతిపై బీజేపీ ఎమ్మెల్యే కొడుకు అత్యాచారం.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి..
కర్ణాటక మాజీ మంత్రి, బిజెపి ఎమ్మెల్యే ప్రభు చౌహాన్ కుమారుడు ప్రతీక్ చౌహాన్ పై అత్యాచారం కేసు నమోదైంది.
By అంజి Published on 21 July 2025 7:08 AM IST
దారుణం.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భార్యను.. పొడిచి చంపిన భర్త
తమిళనాడులోని కరూర్ జిల్లాలో తన భర్తతో జరిగిన గొడవలో గాయపడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 27 ఏళ్ల మహిళను ఆదివారం భర్త కత్తితో పొడిచి చంపాడు.
By అంజి Published on 20 July 2025 5:53 PM IST
ఎయిర్హోస్టెస్పై సహోద్యోగి అత్యాచారం.. నమ్మించి ఇంటికి తీసుకెళ్లి..
మహారాష్ట్రలోని థానే జిల్లాలో దారుణం జరిగింది. తన ఇంట్లో 23 ఏళ్ల ఎయిర్హోస్టెస్పై ఆమె సహోద్యోగి అత్యాచారం చేశాడు.
By అంజి Published on 20 July 2025 3:24 PM IST














