ఢిల్లీ హైకోర్టుకు రకూల్ ప్రీత్సింగ్
ప్రముఖ నటి రకుల్ ప్రీత్సింగ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. మాదకద్రవ్యాల కేసుకు సంబంధించి మీడియాలో తనపై వస్తున్న కథనాలు నిలిపివేయాలని పిటిషన్...
By సుభాష్ Published on 17 Sept 2020 12:16 PM IST
హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లను నడపండి: కేంద్ర మంత్రికి ఎంపీ విజయసాయిరెడ్డి
హైదరాబాద్ నుంచి విశాఖ, తిరుపతికి ప్రత్యేక రైళ్లను నడపాలని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో గురువారం...
By సుభాష్ Published on 17 Sept 2020 11:50 AM IST
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఈనెల 30న తుది తీర్పు.. వారు హాజరు కావాల్సిందే.!
దేశ రాజకీయ, సామాజిక వ్యవస్థను మార్చేసిన 28 సంవత్సరాల నాటి బాబ్రీ మసీదు కేసులో కోర్టు ఈనెల 30వ తేదీన తీర్పు వెలువరించనుంది. 1992 నాటి బాబ్రీ మసీదు...
By సుభాష్ Published on 16 Sept 2020 4:42 PM IST
న్యూస్మీటర్ టాప్ 10 న్యూస్
1.రవితేజ సూపర్ హిట్ సాంగ్ను ‘మక్కీకి మక్కీ’ దించేశారుగా..!కైరా అద్వానీ.. తెలుగులో మహేశ్ బాబుతో ‘భరత్ అనే నేను’, రామ్చరణ్తో ‘వినయ విధేయరామ’...
By సుభాష్ Published on 16 Sept 2020 4:00 PM IST
ఇష్టం ఉంటేనే బడికి.. లేకుంటే ఇంట్లోనే.. విద్యా సంస్థలకు కేంద్రం మార్గదర్శకాలు
అన్లాక్ 4.0లో భాగంగా ఈనెల 21వ తేదీ నుంచి 9 నుంచి 12 తరగతుల విద్యార్థుల వరకు క్లాసుల నిర్వహణకు కేంద్ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే....
By సుభాష్ Published on 16 Sept 2020 2:55 PM IST
శుభవార్త: 21 నుంచి 40 ప్రత్యేక రైళ్లు
భారతీయ రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. సెప్టెంబర్ 21 నుంచి దేశ వ్యాప్తంగా 40 క్లోన్ రైళ్లను నడపాలని నిర్ణయించింది. ప్రయాణికుల రద్దీ, అధిక...
By సుభాష్ Published on 16 Sept 2020 2:11 PM IST
కొంపముంచుతున్న నిర్లక్ష్యం.. కరోనాపై వైద్యుల కీలక సూచనలు
ప్రపంచ వ్యాప్తంగా కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా మహమ్మారి ప్రభావం అంతా ఇంతా కాదు. కరోనా సోకినట్లయితే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయరాదని వైద్య...
By సుభాష్ Published on 16 Sept 2020 12:55 PM IST
శ్రావణి ఆత్మహత్య కేసు: నిర్మాత అశోక్రెడ్డి అరెస్ట్
టీవీ సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ఏ3 నిందితుడిగా ఉన్న ఆర్ఎక్స్ 100 సినిమా నిర్మాత అశోక్రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రావణి ఆత్మహత్య...
By సుభాష్ Published on 16 Sept 2020 12:18 PM IST
శ్రావణి ఆత్మహత్య కేసు: విచారణలో కొత్త ట్విస్ట్
బుల్లి తెర సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కేసు దర్యాప్తు విచారణ చేసే కొద్ది కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ...
By సుభాష్ Published on 16 Sept 2020 11:33 AM IST
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 40 గేట్ల ఎత్తివేత
నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద నీరు వస్తోంది. ఎగువన ఉన్నమహారాష్ట్రలో, నదీ పరివాహక ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా...
By సుభాష్ Published on 16 Sept 2020 10:53 AM IST
108 అంబులెన్స్కు నిప్పంటించిన రౌడీషీటర్
ప్రకాశం జిల్లాలో ఓ రౌడీ షీటర్ బీభత్సం సృష్టించాడు. ఒంగోలులో రౌడీషీటర్ సురేష్ 108కి తరచూ రాంగ్ కాల్స్ చేస్తుండటంతో సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు...
By సుభాష్ Published on 16 Sept 2020 10:00 AM IST
నాగబాబుకు కరోనా పాజిటివ్
టాలీవుడ్లో కరోనా వ్యాప్తి తీవ్రంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే పలువురు సినీ, టీవీ నటీనటులకు కరోనా వైరస్ సోకగా, తాజాగా మెగాబ్రదర్ నాగబాబుకు పాజిటివ్...
By సుభాష్ Published on 16 Sept 2020 9:35 AM IST