తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి పెరిగిపోతోంది. ఏదో ఒక రోజు కేసుల సంఖ్ తగ్గినా.. మళ్లీ మరుసటి రోజే విజృంభిస్తోంది. ప్రతి రోజు దాదాపు 2 వేలకు పైగానే...
By సుభాష్ Published on 16 Sept 2020 9:08 AM IST
రెండోసారి కరోనా సోకడంపై క్లారిటీ ఇచ్చిన ఐసీఎంఆర్
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. కరోనా మొదలైనప్పటి నుంచి చాలా మంది లేనిపోని అపోహాలే ఎక్కువయ్యాయి. కరోనా రాకున్నా.....
By సుభాష్ Published on 16 Sept 2020 8:32 AM IST
సుశాంత్సింగ్ శవపరీక్ష నివేదిక
బాలీవుడ్ నటుడు సుశాంత్సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసు ఎన్నో మలుపులు తిరుగుతోంది. ఈ కేసును సీబీఐకి అప్పగించడంతో దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది....
By సుభాష్ Published on 16 Sept 2020 7:59 AM IST
జనవరిలో విడుదల కానున్న శశికళ..!
అక్రమాస్తుల కేసులో జైలు జీవితం అనుభవిస్తున్న దివంగత మాజీ సీఎం జయలలిత స్నేహితురాలు శశికళ వచ్చే ఏడాది జనవరిలో జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు...
By సుభాష్ Published on 15 Sept 2020 3:48 PM IST
ఏడుగురిపై అత్యాచారం.. కటకటాల్లో వ్యాపారవేత్త
దేశంలో మహిళలపై, మైనర్ బాలికలపై, వృద్ధులపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. కామాంధుల ఆగడాలను అరికట్టేందుకు పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా.. ప్రతిదినం...
By సుభాష్ Published on 15 Sept 2020 3:14 PM IST
కుప్పకూలిన యుద్ధ విమానం
పాకిస్థాన్ వైమానికి దళానికి చెందిన యుద్ధ విమానం మంగళవారం కుప్పకూలింది. సాధారణ శిక్షణలో భాగంగా టేకాప్కాగా, అటాక్లోని పిండిగెబ్ సమీపంలో అది...
By సుభాష్ Published on 15 Sept 2020 2:43 PM IST
పాఠశాలలు తెరిచేందుకు మరింత సమయం పడుతుంది: మంత్రి సబితా
కరోనా మహమ్మారి కారణంగా దేశంలో పాఠశాలలన్నీ మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది విద్యాసంస్థలు తెరిచేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని...
By సుభాష్ Published on 15 Sept 2020 1:34 PM IST
మీ అందరి ప్రార్థనలు ఫలించాయి: ఎస్పీ చరణ్
ప్రముఖ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం వేగంగా మెరుగు పడుతోంది. నాన్న ఎంతో హుషారుగా వ్యవహరిస్తున్నారని బాలు కుమారుడు ఎస్పీ చరణ్ అన్నారు....
By సుభాష్ Published on 15 Sept 2020 12:53 PM IST
అమరావతి రాజధాని భూకుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు
ఏపీ రాజధాని అమరావతి భూకుంభకోణంపై ఏసీబీ దూకుడు పెంచింది. రాజధాని భూకుంభకోణంపై మంగళవారం ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) కేసు నమోదు చేసింది. ఇన్సైడర్...
By సుభాష్ Published on 15 Sept 2020 12:20 PM IST
భారత్లో 80వేలు దాటిన కరోనా మరణాలు..!
భారత్లో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరిగిపోతోంది. గత రెండు రోజులుగా కేసులు సంఖ్య కాస్త...
By సుభాష్ Published on 15 Sept 2020 11:40 AM IST
భవితరాలకు ఆదర్శం మోక్షగుండం విశ్వేశ్వరయ్య
తాగు, సాగునీటి ప్రాజెక్టుల రూపశిల్పి.... నేడు ఇంజనీర్స్ డేసెప్టెంబర్ 15వ తేదీకి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ తేదీన మనం 'ఇంజనీర్స్ డే' (ఇంజనీర్ల...
By సుభాష్ Published on 15 Sept 2020 10:55 AM IST
అనంతపురం: ఘోర రోడ్డు ప్రమాదం
ఏపీలో రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, అతివేగంగా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగి అమాయకుల ప్రాణాలు గాల్లో...
By సుభాష్ Published on 15 Sept 2020 10:26 AM IST