సుభాష్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

    సుభాష్

    భావాలెన్నో తెలిపే ఎమోజీ..
    భావాలెన్నో తెలిపే ఎమోజీ..

    ఎమోజీలు అంటే మనం చెప్పకుండానే ఎన్నో రకాలుగా అర్థాలు వచ్చే చిన్న చిన్న బొమ్మలు. ఈ ఎమోజీలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఎక్కువగా వాడుతుంటారు. కరోనా...

    By సుభాష్  Published on 17 July 2020 2:45 PM IST


    దేశంపై దాడులకు పాల్పడితే ఉపేక్షించేది లేదు: లడఖ్‌లో రాజ్‌నాథ్‌సింగ్‌
    దేశంపై దాడులకు పాల్పడితే ఉపేక్షించేది లేదు: లడఖ్‌లో రాజ్‌నాథ్‌సింగ్‌

    కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ శుక్రవారం లడఖ్‌లో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ పర్యటనలో భాగంగా చైనా సరిహద్దులో ఉన్న లేహ్‌...

    By సుభాష్  Published on 17 July 2020 2:07 PM IST


    జూలై 20 నుంచి తెరుచుకోనున్న సినిమా థియేటర్లు
    జూలై 20 నుంచి తెరుచుకోనున్న సినిమా థియేటర్లు

    ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ కొరలు చాస్తోంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి దాదాపు 200లకుపైగా దేశాలకు చాపకింద నీరులా వ్యాపించి కంటిమీద కునుకులేకుండా...

    By సుభాష్  Published on 17 July 2020 1:04 PM IST


    ట్రంప్ టార్గెట్ చేసిన ‘అలెగ్జాండ్రియా’ ఎవరు? ఎందుకు పంచ్ లు వేశారు?
    ట్రంప్ టార్గెట్ చేసిన ‘అలెగ్జాండ్రియా’ ఎవరు? ఎందుకు పంచ్ లు వేశారు?

    అమెరికా అధ్యక్ష స్థానంలో కూర్చున్న వ్యక్తికి ఉండే అపరిమితమైన అధికారాలు అందరికి తెలిసిందే. ప్రపంచానికి పెద్దన్న అయిన అమెరికాకు అధ్యక్షుడంటే మాటలు కాదు....

    By సుభాష్  Published on 17 July 2020 12:05 PM IST


    సెప్టెంబరులో అసలు సినిమా షురూ.. రానున్నదంతా గడ్డుకాలమేనా?
    సెప్టెంబరులో అసలు సినిమా షురూ.. రానున్నదంతా గడ్డుకాలమేనా?

    ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న కరోనా భారత్ ను సైతం ముప్పతిప్పలు పెడుతోంది. వివిధ దేశాల్లో మాదిరి మౌలిక సదుపాయాలతో పాటు.. ప్రభుత్వం.. ప్రభుత్వ యంత్రాంగం...

    By సుభాష్  Published on 17 July 2020 11:45 AM IST


    నిజమే.. హైకోర్టు అడిగినట్లుగా హైదరాబాద్ కు అన్ని ఒంటెలు ఎలా వచ్చినట్లు?
    నిజమే.. హైకోర్టు అడిగినట్లుగా హైదరాబాద్ కు అన్ని ఒంటెలు ఎలా వచ్చినట్లు?

    హైదరాబాద్ మహానగరం అంతకంతకూ విస్తరిస్తోంది. ఒకప్పుడు వందల కిలోమీటర్లలో ఉండే భాగ్యనగరి ఇప్పుడు మహానగరంగా మారటమే కాదు.. ఏకంగా ఆరు వేలకు పైనే కిలోమీటర్ల...

    By సుభాష్  Published on 17 July 2020 11:27 AM IST


    రెండు గంటల్లో తయారయ్యే మినీ ఆసుపత్రులు
    రెండు గంటల్లో తయారయ్యే మినీ ఆసుపత్రులు

    సంక్షోభాలు కొత్త ఆలోచనలకు కారణమవుతాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితే నెలకొంది. ఇప్పుడు నడుస్తున్నకరోనా కాలంలో అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా ప్రతిచోట...

    By సుభాష్  Published on 17 July 2020 11:15 AM IST


    చైనా సరిహద్దులో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ పర్యటన
    చైనా సరిహద్దులో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ పర్యటన

    కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ రెండు రోజుల పర్యటనలో భాగంగా లడఖ్‌ చేరుకున్నారు. శుక్ర, శనివారాల్లో సరిహద్దు ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో...

    By సుభాష్  Published on 17 July 2020 10:35 AM IST


    న్యూఢిల్లీ: దేశంలో జనవరి 30 నుంచి ఏ నెలలో ఎన్ని కరోనా కేసులు పెరిగాయంటే..!
    న్యూఢిల్లీ: దేశంలో జనవరి 30 నుంచి ఏ నెలలో ఎన్ని కరోనా కేసులు పెరిగాయంటే..!

    దేశంలో కరోనా మహమ్మారి కొరలు చాస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటి వరకు పది లక్షల చేరువలో...

    By సుభాష్  Published on 17 July 2020 9:54 AM IST


    భర్తను చెట్టుకు కట్టేసి భార్యపై గ్యాంగ్‌ రేప్‌
    భర్తను చెట్టుకు కట్టేసి భార్యపై గ్యాంగ్‌ రేప్‌

    ఒక వైపు కరోనాతో అల్లాడుతుంటే.. మరో వైపు కామాంధులు రెచ్చిపోతున్నారు. దేశంలో అభం శుభం తెలియని చిన్నారులపై, మహిళలపై జరుగుతున్న దారుణాలను అరికట్టేందుకు...

    By సుభాష్  Published on 17 July 2020 8:50 AM IST


    2100 సంవత్సరం నాటికి ప్రపంచ జనాభా 8.8 బిలియన్లకు చేరుకుంటుందట..!
    2100 సంవత్సరం నాటికి ప్రపంచ జనాభా 8.8 బిలియన్లకు చేరుకుంటుందట..!

    పారిస్: 2100 సంవత్సరం నాటికి ప్రపంచ జనాభా 8.8 మిలియన్లకు చేరుకుంటుందని 'ది లాన్సెట్' జర్నల్ స్టడీలో తెలిపింది. ప్ర‌పంచ వ్యాప్తంగా మ‌హిళ‌ల్లో...

    By సుభాష్  Published on 17 July 2020 7:43 AM IST


    తెలంగాణలో మరో రెవెన్యూ డివిజన్
    తెలంగాణలో మరో రెవెన్యూ డివిజన్

    తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా మరో రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోఆరు...

    By సుభాష్  Published on 17 July 2020 7:26 AM IST


    Share it