మహారాష్ట్ర సర్కార్పై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ నటుడు సుశాంత్సింగ్ రాజ్పుత్ మృతి కేసుపై రాజకీయ దుమారం రేపుతోంది. ఇక మహారాష్ట్ర సర్కార్ అధికారం కోల్పోతుందని బీజేపీ జాతీయ ప్రతినిధి...
By సుభాష్ Published on 20 Aug 2020 3:58 PM IST
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. ఈ మహమ్మారి ప్రభావం ఇంతా ఇంతా కాదు. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే విద్యా సంస్థలన్నీ మూత పడ్డాయి. వైరస్...
By సుభాష్ Published on 20 Aug 2020 2:35 PM IST
నిలిచిపోయిన జీమెయిల్ సేవలు
జీమెయిల్ సేవలకు మరోసారి ఆటంకం ఏర్పడింది. దాదాపు గంట నుంచి మెయిల్ పంపుతున్నా, ఫైల్ అటాచ్ చేస్తున్నా.. సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో...
By సుభాష్ Published on 20 Aug 2020 1:31 PM IST
మెడికల్ విద్యార్థిని దారుణ హత్య
దేశంలో మహిళలపై దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. హత్యలు, అత్యాచారాలు జరుగకుండా పోలీసులు ఎన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నా.. ఇంకా పెరిగిపోతున్నాయి...
By సుభాష్ Published on 20 Aug 2020 12:38 PM IST
దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
భారత్ కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో వ్యాపిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య తీవ్ర స్థాయిలో నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో...
By సుభాష్ Published on 20 Aug 2020 11:05 AM IST
16 జిల్లాల్లో భారీ వర్షాలు: వాతావరణ కేంద్రం
తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా భారీ వర్షాలు కురియనున్నాయని హైదరాబాద్ వాతావరణ...
By సుభాష్ Published on 20 Aug 2020 9:53 AM IST
తెలంగాణ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల..ఈ రోజు ఎన్ని కేసులంటే..
తెలంగాణలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1724 పాజిటివ్...
By సుభాష్ Published on 20 Aug 2020 9:07 AM IST
సల్మాన్ఖాన్ హత్యకు కుట్ర.. షూటర్ అరెస్ట్
బాలీవుడ్ మరోసారి ఉలిక్కిపడింది. మరోస్టార్పై హత్యకు కుట్ర జరగడం సంచలన సృష్టించింది. బాలీవుడ్ స్టార్ సల్మాన్ఖాన్ హత్యకు కుట్ర పన్నిన విషయాన్ని...
By సుభాష్ Published on 20 Aug 2020 8:46 AM IST
ట్రంకు పెట్టెలో బయటపడ్డ నిధి ఆ ఉద్యోగిదే
ఏపీలో ట్రంకు పెట్టెలో బయటపడ్డ బంగారం తీవ్ర సంచలన రేపుతోంది. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలోని ఓ ఇంట్లో 8 ట్రంకుపెట్టెల్లో బయటపడిన బంగారం, వెండి...
By సుభాష్ Published on 20 Aug 2020 8:19 AM IST
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఆర్టీసీ కార్మికులకు శుభవార్త
ఆర్టీసీ కార్మికులకు తీపి కబురు అందించింది ఏపీ ప్రభుత్వం. కార్మికులకు రూ.50 లక్షల కోవిడ్ బీమా ఇచ్చేందుకు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆదేశాలు...
By సుభాష్ Published on 20 Aug 2020 6:21 AM IST
కేంద్రం కీలక నిర్ణయం..10వేల మంది పారామిలటరీ సిబ్బంది వెనక్కి
కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్లో మోహరించిన కేంద్ర పారామిలటరీ బలగాలను తక్షణమే వెనక్కి రప్పించాలని...
By సుభాష్ Published on 19 Aug 2020 8:32 PM IST
నిండుకుండలా శ్రీశైలం ప్రాజెక్టు.. మూడు గేట్లు ఎత్తివేత
శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. ఎగువ నుంచి వరద నీరు భారీగా వస్తుండటంతో నీటితో కళకళలాడుతోంది. దీంతో అధికారులు జలాశయం మూడు గేట్లను ఎత్తి వరదనీటిని...
By సుభాష్ Published on 19 Aug 2020 8:10 PM IST