సుభాష్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

    సుభాష్

    18 కోట్ల పాన్‌ కార్డులపై వేటు పడనుందా..?
    18 కోట్ల పాన్‌ కార్డులపై వేటు పడనుందా..?

    దేశ వ్యాప్తంగా 18 కోట్ల పాన్‌కార్డులపై వేడు పడనున్నట్లు తెలుస్తోంది. పాన్‌ కార్డులను ఆధార్‌ కార్డుతో లింక్‌ చేయని పాన్‌కార్డులను గుర్తించి నిర్వీర్యం...

    By సుభాష్  Published on 21 Aug 2020 1:57 PM IST


    బీహార్‌కు వచ్చినప్పుడు గ్లాసు గేదె పాలు తాగుతా: సోనూసూద్‌
    బీహార్‌కు వచ్చినప్పుడు గ్లాసు గేదె పాలు తాగుతా: సోనూసూద్‌

    ప్రస్తుతం కరోనా విపత్కర పరిస్థితుల్లో ఇబ్బందుల్లో పడుతున్న నిరుపేదలకు అండగా నిలుస్తూ తనవంతు సహాయం చేస్తున్న ప్రముఖ నటుడు, రియల్‌ హీరో సోనూసూద్‌....

    By సుభాష్  Published on 21 Aug 2020 1:03 PM IST


    బాలీవుడ్‌లో విషాదం: ప్రముఖ ఆర్టిస్ట్‌ ఆత్మహత్య
    బాలీవుడ్‌లో విషాదం: ప్రముఖ ఆర్టిస్ట్‌ ఆత్మహత్య

    ఈ ఏడాది బాలీవుడ్‌లో వరుస విషాద సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొంత మంది ప్రముఖులు అనారోగ్యంతో మరణించగా, మరి కొందరు ఆత్మహత్యలు చేసుకుని మృతి...

    By సుభాష్  Published on 21 Aug 2020 12:19 PM IST


    24 గంటల్లో..68వేల కేసులు.. 983 మరణాలు
    24 గంటల్లో..68వేల కేసులు.. 983 మరణాలు

    భారత్‌లో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ప్రతి రోజు పాజిటివ్‌ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. గడిచిన 24...

    By సుభాష్  Published on 21 Aug 2020 11:16 AM IST


    వాహనదారులకు షాక్‌.. మళ్లీ పెరిగిన పెట్రోల్‌ ధరలు
    వాహనదారులకు షాక్‌.. మళ్లీ పెరిగిన పెట్రోల్‌ ధరలు

    పెట్రోల్‌ ధరలు వాహనదారులకు షాకిస్తున్నాయి. గురువారం పెరిగిన పెట్రోల్‌ ధరర శుక్రవారం కూడా పెరిగింది. డీజిల్‌ ధరలో ఎలాంటి మార్పు లేకపోగా, పెట్రోల్‌ ధర...

    By సుభాష్  Published on 21 Aug 2020 10:00 AM IST


    మరోసారి కత్తి మహేష్‌ అరెస్ట్‌
    మరోసారి కత్తి మహేష్‌ అరెస్ట్‌

    సినీ విశ్లేషకుడు కత్తి మహేష్‌ మరోసారి వివాదాల్లో చిక్కుకున్నాడు. మహేష్‌పై వివాదస్పద ఆరోపణలు రావడంతో మరోసారి పోలీసులు అరెస్ట్‌ చేశారు. సోషల్‌ మీడియా...

    By సుభాష్  Published on 21 Aug 2020 9:05 AM IST


    శ్రీశైలం జల విద్యుత్‌ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం
    శ్రీశైలం జల విద్యుత్‌ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం

    శ్రీశైలం ఎడమ జల విద్యుత్‌ కేంద్రంలో గురువారం అర్థరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తెలంగాణ జెన్‌కో మొదటి యూనిట్‌లో ఓ ప్యానెల్‌ బోర్డులో...

    By సుభాష్  Published on 21 Aug 2020 8:19 AM IST


    మధుమేహం అదుపులో ఉండాలంటే..
    మధుమేహం అదుపులో ఉండాలంటే..

    ప్రస్తుత కాలంలో చిన్నా అనే తేడా లేకుండా డయాబెటిస్‌ బారిన ఎంతో మంది పడుతున్నారు. మధుమోహాన్ని షుగర్‌, చక్కెర వ్యాధి అని కూడా పిలుస్తారు. వైద్యులు...

    By సుభాష్  Published on 21 Aug 2020 6:30 AM IST


    బ్రేకింగ్‌: ఏపీలో బోటు ప్రమాదం.. ముగ్గురు గల్లంతు
    బ్రేకింగ్‌: ఏపీలో బోటు ప్రమాదం.. ముగ్గురు గల్లంతు

    తూర్పుగోదావరి జిల్లా చింతూరు దగ్గర లాంచీ ప్రమాదం చోటు చేసుకుంది. శబరి నదిలో ఓ లాంచీ వంతెనను ఢీకొట్టింది. దీంతో లాంచీ రెండు ముక్కలైంది. ప్రమాదం జరిగిన...

    By సుభాష్  Published on 20 Aug 2020 8:30 PM IST


    సోనూసూద్‌కు సాయం కోసం ఒక్కరోజే 31 వేల మెసేజ్‌లు
    సోనూసూద్‌కు సాయం కోసం ఒక్కరోజే 31 వేల మెసేజ్‌లు

    కరోనా కష్టకాలంలో పేదలను ఆదుకుని రియల్‌ హీరో అయ్యాడు సోనూసూద్‌, కుల, మత, భాష అనే తేడా లేకుండా కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలుస్తూ తనవంతు సాయం చేస్తూ...

    By సుభాష్  Published on 20 Aug 2020 7:39 PM IST


    కూలిపోయిన ఇల్లు కొత్తదవుతుంది..కన్నీళ్లు తుడుచుకో చెల్లి: సోనూసూద్‌
    కూలిపోయిన ఇల్లు కొత్తదవుతుంది..కన్నీళ్లు తుడుచుకో చెల్లి: సోనూసూద్‌

    కరోనా కష్టకాలంలో పేదలకు అండగా నిలుస్తూ తనవంతు సహాయం చేస్తున్న ప్రముఖ నటుడు సోనూసూద్‌ రియల్‌ హీరో అనిపించుకుంటున్నారు. ఇప్పటికే ఎంతో మందికి తనకు తోచిన...

    By సుభాష్  Published on 20 Aug 2020 6:44 PM IST


    ఏపీలో 24 గంటల్లో కరోనాతో 95 మంది మృతి
    ఏపీలో 24 గంటల్లో కరోనాతో 95 మంది మృతి

    ఏపీలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. కరోనా కట్టడికి ఏపీ సర్కార్‌ ఎన్ని చర్యలు చేపట్టినా.. పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇక ఏపీ రాష్ట్రంలో...

    By సుభాష్  Published on 20 Aug 2020 5:57 PM IST


    Share it