ఉగ్రవాదుల జాబితాను విడుదల చేసిన పాక్.. జాబితాలో దావూద్ పేరు
ఎట్టకేలకు పాకిస్థాన్ ఉగ్రవాదుల జాబితాను విడుదల చేసింది. దీంతో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తమ దేశంలోనే ఉన్నాడని పాకిస్థాన్ స్పష్టం చేసింది....
By సుభాష్ Published on 23 Aug 2020 7:39 AM IST
సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం
సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గుమ్మడిదల మండలం దోమడుగులోని సాల్వంట్ రసాయన పరిశ్రమలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. శనివారం...
By సుభాష్ Published on 23 Aug 2020 7:04 AM IST
వినాయక చవితి రోజు చంద్రున్ని చూస్తే ఏమవుతుంది?
వినాయకుడు సకల దేవతలకి గణ నాయకుడు...ఎవరు ఏ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా ముందుగా ఆయనను పూజించవలసిందే…ఆయన అనుగ్రహాన్ని పొందవలసిందే. సాక్షాత్తు బ్రహ్మ...
By సుభాష్ Published on 22 Aug 2020 7:01 AM IST
వినాయక చవితి: పూజా ఎలా చేయాలో తెలుసా?
ఏకదంతాయ విద్మ హే వక్రతుండాయ ధీమహితన్నో దంతి: ప్రచోదయాత్ |తత్కరాటాయ విద్మ హే హస్తిముఖాయ ధీమహితన్నో దంతి : ప్రచోదయాత్ |లంబోదరాయ విద్మహే మహోదరాయ...
By సుభాష్ Published on 22 Aug 2020 6:48 AM IST
కేంద్ర ఎన్నికల కమిషనర్గా రాజీవ్కుమార్
కేంద్ర ఎన్నికల కమిషనర్గా మాజీ ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు న్యాయశాఖ శుక్రవారం రాత్రి ఈ ప్రకటన జారీ చేసింది. ప్రస్తుతం...
By సుభాష్ Published on 22 Aug 2020 6:35 AM IST
శ్రీశైలం: మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించిన ప్రభుత్వం
నిన్న రాత్రి శ్రీశైలం ఎడమగట్టు (తెలంగాణ జెన్కో) విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. అయితే...
By సుభాష్ Published on 21 Aug 2020 8:41 PM IST
న్యూస్మీటర్ టాప్ 10 న్యూస్
ఇక బయటకు వస్తే మాస్క్లు అవసరం లేదు.. అక్కడి ఆరోగ్యశాఖ కీలక ప్రకటనప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య...
By సుభాష్ Published on 21 Aug 2020 7:06 PM IST
ఇక బయటకు వస్తే మాస్క్లు అవసరం లేదు.. అక్కడి ఆరోగ్యశాఖ కీలక ప్రకటన
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. కరోనా కట్టడికి ప్రపంచ దేశాలు ఎన్ని కఠిన చర్యలు...
By సుభాష్ Published on 21 Aug 2020 5:18 PM IST
శ్రీశైలం అగ్ని ప్రమాదంలో 9కి చేరిన మృతుల సంఖ్య
శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 9కి చేరింది. ఇప్పటి వరకు మూడు మృతదేహాలను బయటకు తీశారు. మృతులు అసిస్టెంట్...
By సుభాష్ Published on 21 Aug 2020 4:19 PM IST
గుండెపోటుతో బీజేపీ ఎమ్మెల్యే మృతి
ఉత్తరప్రదేశ్లో మరో విషాదం చోటు చేసుకుంది. రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే జన్ మేజయసింగ్ (75) గుండెపోటుతో మృతి చెందారు. గురువారం అర్ధరాత్రి...
By సుభాష్ Published on 21 Aug 2020 3:20 PM IST
విషాదం: ఇల్లు కూలి ముగ్గురు మృతి
ఉత్తరాఖండ్లో విషాదం చోటు చేసుకుంది. పితోర్ఘర్ జిల్లాలోని చైసర్ గ్రామంలో ఓ ఇల్లు కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో కుటుంబంలోని ముగ్గురు మృతి చెందగా,...
By సుభాష్ Published on 21 Aug 2020 2:54 PM IST
బ్రేకింగ్: శ్రీశైలం ప్రాజెక్టు జలవిద్యుత్ కేంద్రం అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి..!
శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మృతదేహాన్నిరెండో టన్నెల్లో సూర్యాపేటకు చెందిన ఏఈ సుందర్నాయక్గా గుర్తించగా,...
By సుభాష్ Published on 21 Aug 2020 2:30 PM IST