ఇరాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు.. 950 మంది మృతి
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత కారణంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
By Medi Samrat Published on 23 Jun 2025 9:41 AM IST
విగతజీవిగా కనిపించిన నటి అయేషా ఖాన్
పాకిస్తానీ ప్రముఖ నటి ఆయేషా ఖాన్ విగతజీవిగా కనిపించింది.
By Medi Samrat Published on 21 Jun 2025 9:30 PM IST
జులై 1 నుండి ఆ వాహనాలకు పెట్రోల్-డీజిల్ బంద్
జూలై 1 నుండి 10 సంవత్సరాల కంటే పాత డీజిల్ వాహనాలు, 15 సంవత్సరాల కంటే పాత పెట్రోల్ వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం నింపరు.
By Medi Samrat Published on 21 Jun 2025 9:13 PM IST
Hyderabad : విషాదం.. ఉరేసుకుని అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య
ఓకే కుటుంబానికి చెందిన ఇద్దరు మైనర్ బాలికలు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది
By Medi Samrat Published on 21 Jun 2025 8:51 PM IST
పార్కింగ్ స్థలాల్లో వాహనాలను చూస్తారు.. సైలెంట్గా నొక్కేస్తారు
పార్కింగ్ స్థలాల నుండి వరుస వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు.
By Medi Samrat Published on 21 Jun 2025 7:41 PM IST
ఇంటి నుంచి పారిపోయిందన్నారు.. పక్కనే ఉన్న డ్రైనేజీ నుంచే శవాన్ని తీశారు
శుక్రవారం హర్యానాలోని ఫరీదాబాద్లోని ఒక నివాస వీధిలో 10 అడుగుల లోతైన గొయ్యి నుండి కుళ్ళిపోయిన మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
By Medi Samrat Published on 21 Jun 2025 6:45 PM IST
క్రికెట్ అవకాశమిచ్చింది.. కానీ అతడే నిలబడలేకపోయాడు..!
ఎనిమిదేళ్లు.. సరిగ్గా చెప్పాలంటే 3,011 రోజులు.. కరుణ్ నాయర్ ఇండియా టెస్ట్ జెర్సీలో కనబడటానికి వేచి ఉన్న సమయం
By Medi Samrat Published on 21 Jun 2025 6:28 PM IST
అద్భుత సెంచరీతో ధోనీని దాటేసిన పంత్..!
ఇంగ్లండ్-భారత్ల మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్ల సిరీస్లో తొలి టెస్టు ఇప్పటి వరకు విజిటింగ్ టీమ్కి అద్భుతంగా ఉంది.
By Medi Samrat Published on 21 Jun 2025 6:03 PM IST
'తెలుగు వాళ్లు, తెలుగు వాళ్లు శత్రువులు కాదు.. కూర్చుని మాట్లాడుకుంటే మంచిది'
బనకచర్ల వివాదంపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి కూర్చుని మాట్లాడుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ సూచించారు.
By Medi Samrat Published on 21 Jun 2025 5:26 PM IST
'రప్పా రప్పా నరుకుతాం' పోస్టర్.. వైసీపీ కార్యకర్తకు 14 రోజుల రిమాండ్
వైసీపీ అధినేత జగన్ ఇటీవలి రెంటపాళ్ల పర్యటన సందర్భంగా వైసీపీ కార్యకర్తలు ప్రదర్శించిన ప్లకార్డులు చర్చనీయాంశంగా మారాయి.
By Medi Samrat Published on 21 Jun 2025 4:30 PM IST
నాడు దీపావళి వద్దంటే మానేశారు.. నేడు యోగా డేకి రమ్మంటే తరలి వచ్చారు
విశాఖపట్నంలో నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సూపర్ హిట్ అయిందని, ప్రజల సహకారంతోనే ఇది సాధ్యమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
By Medi Samrat Published on 21 Jun 2025 3:40 PM IST
Telangana : ఇంటర్ విద్యార్థులకు గుడ్న్యూస్
ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, మోడల్ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు జూలై నుండి JEE మెయిన్, NEET, CLAT...
By Medi Samrat Published on 21 Jun 2025 3:25 PM IST