అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలంగాణ విద్యార్థులు మృతి
అమెరికాలోని అరిజోనాలో శనివారం రాత్రి (స్థానిక కాలమానం ప్రకారం) జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ విద్యార్థులు మరణించారు.
By అంజి Published on 22 April 2024 8:45 AM GMT
మామిడి పండ్లను తినేముందు ఇలా చేయండి
మామిడి సీజనల్ పండు. ఎండాకాలం వచ్చిందంటే చాలు ఈ పండ్లను తినేందుకు అందరూ ఇంట్రెస్ట్ చూపుతారు.
By అంజి Published on 21 April 2024 8:15 AM GMT
రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు కరవయ్యాయి: బ్రాహ్మణి
ఏపీలో ఉపాధి అవకాశాలు కరవయ్యాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి అన్నారు.
By అంజి Published on 21 April 2024 7:00 AM GMT
కేరళలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ.. రెండు గ్రామాల్లో ప్రత్యేక నిఘా
కేరళలోని అలప్పుజాలోని రెండు పంచాయతీలలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందినట్లు నిర్ధారించబడిన తర్వాత ఆరోగ్య మంత్రి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆరోగ్య...
By అంజి Published on 21 April 2024 6:15 AM GMT
జంట హత్యల కలకలం.. అనూషను కత్తితో పొడిచి చంపిన సురేష్ను.. రాయితో కొట్టి చంపిన అనూష తల్లి
24 ఏళ్ల మహిళను 44 ఏళ్ల వ్యక్తి కత్తితో పొడిచి చంపాడు. అనంతరం మృతురాలి తల్లి రాయితో కొట్టడంతో నిందితుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
By అంజి Published on 21 April 2024 5:30 AM GMT
తెలంగాణలో వర్షాలు, వడగళ్ల వానలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు వర్షాలు, వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ తెలిపింది.
By అంజి Published on 21 April 2024 4:30 AM GMT
Hyderabad: ఖైదీ కడుపులో తొమ్మిది మేకులు.. వైద్యులు షాక్
ఓ రోగి తీవ్రమైన కడుపు నొప్పితో ఆస్పత్రికి వచ్చాడు. డాక్టర్లు అతని కడుపును స్కాన్ చేసి చూసి ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.
By అంజి Published on 21 April 2024 3:36 AM GMT
ఈడీ, సీబీఐ పనుల్లో నేను జోక్యం చేసుకోను: ప్రధాని మోదీ
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2014 తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సామర్థ్యం మెరుగుపడిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
By అంజి Published on 21 April 2024 3:04 AM GMT
బంగారంపై పెట్టుబడి పేరుతో భారీ మోసం.. హైదరాబాద్లో టెక్కీ అరెస్ట్
బంగారంపై పెట్టుబడి పేరుతో ప్రజలను మోసం చేసి రూ.6.12 కోట్ల మేర మోసం చేసిన టెక్కీని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
By అంజి Published on 21 April 2024 2:31 AM GMT
కలకలం.. ఎక్స్పైరీ చాక్లెట్లు తిని రక్తం కక్కుకున్న చిన్నారి
పంజాబ్లోని పాటియాలాలోని ఓ కిరాణా దుకాణంలో కొన్న చాక్లెట్లు తినడంతో ఏడాదిన్నర వయసున్న బాలిక రక్త వాంతులు చేసుకుని ఆస్పత్రి పాలైంది.
By అంజి Published on 21 April 2024 2:09 AM GMT
'వైసీపీ గెలిస్తే ప్రజలు బానిసలుగా మారతారు'.. తన కోరిక ఏంటో చెప్పిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్లో టీడీపీ-జేఎస్పీ-బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని టీడీపీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబు నాయుడు శనివారం...
By అంజి Published on 21 April 2024 1:30 AM GMT
'విలన్లకి హీరోలు బచ్చాల్లానే కనిపిస్తారు'.. చంద్రబాబుకి సీఎం జగన్ కౌంటర్
విలన్లు అందరికీ హీరోలు బచ్చాల్లానే కనిపిస్తారని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం తన ప్రత్యర్థి ఎన్ చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు
By అంజి Published on 21 April 2024 1:05 AM GMT