ఇందిరమ్మ ఇళ్లు 600 ఎస్ఎఫ్టీలో నిర్మిస్తేనే రూ.5 లక్షలు: ప్రభుత్వం
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద.. ఇంటిని 600 చదరపు అడుగుల్లోపు నిర్మిస్తేనే ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందుతుందని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ స్పష్టం...
By అంజి Published on 27 April 2025 11:28 AM IST
బీఆర్ఎస్ జెండాను సమున్నత శిఖరాలకు చేరుద్దాం: కేటీఆర్
బీఆర్ఎస్ పార్టీ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ శ్రేణులకు.. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
By అంజి Published on 27 April 2025 10:29 AM IST
'భారత్ లక్ష్యంగా 130 అణ్వాయుధాలు'.. పాక్ మంత్రి బహిరంగ బెదిరింపు
భారత్, పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ.. పాకిస్తాన్ మంత్రి హనీఫ్ అబ్బాసి బహిరంగ బెదిరింపులకు పాల్పడ్డారు. అణ్వాయుధాలతో భారత్పై...
By అంజి Published on 27 April 2025 9:45 AM IST
ఏపీలో దారుణం.. తల్లిదండ్రులను ట్రాక్టర్తో తొక్కించి చంపిన కొడుకు
ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. శనివారం నాడు విజయనగరం జిల్లాలో ఆస్తి వివాదం కారణంగా ఒక వ్యక్తి తన తల్లిదండ్రులపై ట్రాక్టర్ను తోక్కించి హత్య చేశాడు.
By అంజి Published on 27 April 2025 9:00 AM IST
విశాఖపట్నం ఏపీకి గేమ్ ఛేంజర్ అవుతుంది: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్లో అత్యధిక తలసరి ఆదాయం కలిగిన నగరంగా గుర్తింపు పొందిన విశాఖపట్నం, రాష్ట్రం స్వర్ణాంధ్ర 2047 విజన్ సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుందని...
By అంజి Published on 27 April 2025 8:16 AM IST
మరో ఉగ్రవాది ఇల్లు పేల్చేసిన ఆర్మీ
గత 48 గంటల్లో భద్రతా దళాలు.. జిల్లా యంత్రాంగాలతో సమన్వయంతో.. జమ్మూ కాశ్మీర్ అంతటా అనేక మంది ఉగ్రవాదుల ఇళ్లను కూల్చివేసి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తమ...
By అంజి Published on 27 April 2025 7:51 AM IST
ఈడీ కార్యాలయ భవనంలో భారీ అగ్నిప్రమాదం
దక్షిణ ముంబైలోని బల్లార్డ్ ఎస్టేట్ ప్రాంతంలో ఉన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కార్యాలయం ఉన్న కైజర్-ఎ-హింద్ భవనంలో ఆదివారం తెల్లవారుజామున భారీ...
By అంజి Published on 27 April 2025 7:19 AM IST
ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు మూతపడనున్నాయా.?
ఇకపై ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు పని చేయవంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది.
By అంజి Published on 27 April 2025 7:04 AM IST
తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. నేడు ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు
రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్న వేళ.. వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని...
By అంజి Published on 27 April 2025 6:42 AM IST
రేషన్కార్డుదారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ను నిర్మించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
By అంజి Published on 27 April 2025 6:31 AM IST
ఎమ్మెల్సీ కవిత ఆ లెక్కలు బయటపెట్టాలి: టీపీసీసీ చీఫ్
రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు.
By అంజి Published on 26 April 2025 1:45 PM IST
గుజరాత్లో 500 మందికి పైగా బంగ్లాదేశ్ వాసులు అరెస్టు
గుజరాత్ పోలీసులు అహ్మదాబాద్, సూరత్ నగరాల్లో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లలో 500 మందికి పైగా అక్రమ బంగ్లాదేశ్ వలసదారులను అదుపులోకి తీసుకున్నారు.
By అంజి Published on 26 April 2025 12:43 PM IST