దారుణం.. యువతిపై ఐదుగురు గ్యాంగ్ రేప్.. బాధితురాలిని కత్తితో పొడిచిన ఆటో డ్రైవర్
ఒడిశాలో దారుణ ఘటన జరిగింది. ఓ యువతిపై ఆటోడ్రైవర్ సహా ఐదుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
By అంజి Published on 28 April 2025 7:39 AM IST
ఉగ్రదాడి జరిగిన 6 రోజులకే.. పహల్గామ్ బాట పట్టిన పర్యాటకులు
26 మంది ప్రాణాలను బలిగొన్న విధ్వంసకర ఉగ్రవాద దాడి తర్వాత.. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ప్రశాంతమైన లోయ క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటోంది.
By అంజి Published on 28 April 2025 7:19 AM IST
'భూ సమస్యలకు.. భూ భారతి ట్రిబ్యునళ్లు'.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం
తెలంగాణలో భూమికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి భూ భారతి ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నిర్ణయించారు.
By అంజి Published on 28 April 2025 6:55 AM IST
Telangana: టెన్త్ ఫలితాలపై బిగ్ అప్డేట్
టెన్త్ ఫలితాలకు మోక్షం లభించనుంది. ఇప్పటి వరకు మెమోలపై గ్రేడ్లు, సీజీపీఏ రూపంలో ఇవ్వగా ఇకపై సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్ల రూపంలో ఇవ్వనున్నట్టు...
By అంజి Published on 28 April 2025 6:43 AM IST
తరచూ మిస్ క్యారేజ్ అవుతోందా?
మిస్ క్యారేజ్ ఎక్కువగా మొదటి 3 నెలల్లో జరగడం సర్వసాధారణం. ఇలా గర్భం కోల్పోవడం శారీరకంగా, మానసికంగా బాధాకరమైన విషయం.
By అంజి Published on 27 April 2025 1:18 PM IST
విద్యార్థులతో బలవంతంగా నమాజ్.. ఏడుగురు ఉపాధ్యాయులపై కేసు నమోదు
ఛత్తీస్ఘర్లోని బిలాస్పూర్ జిల్లాలో ఎన్సిసి శిబిరం సందర్భంగా గురు ఘాసిదాస్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన కొంతమంది విద్యార్థులను నమాజ్ చేయమని బలవంతం...
By అంజి Published on 27 April 2025 12:22 PM IST
ఇందిరమ్మ ఇళ్లు 600 ఎస్ఎఫ్టీలో నిర్మిస్తేనే రూ.5 లక్షలు: ప్రభుత్వం
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద.. ఇంటిని 600 చదరపు అడుగుల్లోపు నిర్మిస్తేనే ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందుతుందని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ స్పష్టం...
By అంజి Published on 27 April 2025 11:28 AM IST
బీఆర్ఎస్ జెండాను సమున్నత శిఖరాలకు చేరుద్దాం: కేటీఆర్
బీఆర్ఎస్ పార్టీ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ శ్రేణులకు.. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
By అంజి Published on 27 April 2025 10:29 AM IST
'భారత్ లక్ష్యంగా 130 అణ్వాయుధాలు'.. పాక్ మంత్రి బహిరంగ బెదిరింపు
భారత్, పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ.. పాకిస్తాన్ మంత్రి హనీఫ్ అబ్బాసి బహిరంగ బెదిరింపులకు పాల్పడ్డారు. అణ్వాయుధాలతో భారత్పై...
By అంజి Published on 27 April 2025 9:45 AM IST
ఏపీలో దారుణం.. తల్లిదండ్రులను ట్రాక్టర్తో తొక్కించి చంపిన కొడుకు
ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. శనివారం నాడు విజయనగరం జిల్లాలో ఆస్తి వివాదం కారణంగా ఒక వ్యక్తి తన తల్లిదండ్రులపై ట్రాక్టర్ను తోక్కించి హత్య చేశాడు.
By అంజి Published on 27 April 2025 9:00 AM IST
విశాఖపట్నం ఏపీకి గేమ్ ఛేంజర్ అవుతుంది: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్లో అత్యధిక తలసరి ఆదాయం కలిగిన నగరంగా గుర్తింపు పొందిన విశాఖపట్నం, రాష్ట్రం స్వర్ణాంధ్ర 2047 విజన్ సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుందని...
By అంజి Published on 27 April 2025 8:16 AM IST
మరో ఉగ్రవాది ఇల్లు పేల్చేసిన ఆర్మీ
గత 48 గంటల్లో భద్రతా దళాలు.. జిల్లా యంత్రాంగాలతో సమన్వయంతో.. జమ్మూ కాశ్మీర్ అంతటా అనేక మంది ఉగ్రవాదుల ఇళ్లను కూల్చివేసి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తమ...
By అంజి Published on 27 April 2025 7:51 AM IST