వేసవి కాలం.. నీరు తాగడంలో నిర్లక్ష్యం చేస్తున్నారా?
చాలా మంది దాహం ఎక్కువగా ఉంటే తప్ప నీటిని తాగడానికి అంత ఆసక్తి చూపరు. అయితే శరీరంలో జీవ ప్రక్రియ సక్రమంగా జరగడానికి తగినంత నీరు తాగుతుండాలి.
By అంజి Published on 23 April 2025 12:45 PM IST
Hyderabad: పాతబస్తీలో నకిలీ బర్త్ సర్టిఫికెట్ ముఠా గుట్టు రట్టు.. పోలీసుల అదుపులో ఆరుగురు
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ మలక్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ బర్త్ సర్టిఫికెట్ తయారు చేస్తున్నా ముఠా గుట్టు రట్టైంది.
By అంజి Published on 23 April 2025 12:00 PM IST
తిరుమలలో భద్రతా లోపాలు.. ఏపీ ప్రభుత్వానికి హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు
తిరుమల ఆలయంలో భద్రతా లోపాలను పరిశీలించాలని హోం మంత్రిత్వ శాఖ (MHA) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది.
By అంజి Published on 23 April 2025 11:09 AM IST
Breaking: టెన్త్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి
టెన్త పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. ఇవాళ ఉదయం 10 గంటలకు విద్యాశాఖ అధికారులు ఫలితాలను ప్రకటించారు.
By అంజి Published on 23 April 2025 10:08 AM IST
పెరగనున్న సిమెంట్ ధర
దేశీయంగా ఈ ఆర్థిక సంవత్సరంలో సిమెండ్ డిమాండ్ 6.5 శాతం నుంచి 7.5 శాతం వరకు పెరగొచ్చని రేటింగ్ ఏజెన్సీ సంస్థ సీఆర్ఐఎస్ఐఎల్ అంచనా వేసింది.
By అంజి Published on 23 April 2025 9:45 AM IST
గుడ్న్యూస్.. ఇకపై ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం 400 చదరపు అడుగులకు తగ్గకుండా.. 600 చదరపు అడుగులకు మించకుండా ఉంటే బిల్లులు విడుదల చేయాలని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి...
By అంజి Published on 23 April 2025 9:01 AM IST
భారత్ చేరుకున్న ప్రధాని మోదీ.. వచ్చి రాగానే కశ్మీర్ ఉగ్రదాడిపై..
సౌదీ అరేబియా పర్యటనను అర్ధాంతరంగా ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీకి చేరుకున్నారు.
By అంజి Published on 23 April 2025 8:10 AM IST
Vizag: మహిళా లెక్చరర్పై విద్యార్థిని చెప్పుతో దాడి
ఒక మహిళా లెక్చరర్ మొబైల్ ఫోన్ లాక్కున్న తర్వాత, ఒక విద్యార్థిని ఆమెపై చెప్పుతో దాడి చేసిన సంఘటన సంచలనం సృష్టించింది.
By అంజి Published on 23 April 2025 7:55 AM IST
ఇళ్లు లేని పేదలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. ఒకేసారి 3 లక్షల గృహాల పంపిణీ
రాష్ట్ర వ్యాప్తంగా పేదల ఇళ్ల నిర్మాణాలను సీఎం చంద్రబాబు ప్రభుత్వం వేగవంతం చేసింది.
By అంజి Published on 23 April 2025 7:26 AM IST
వైసీపీ నుంచి దువ్వాడ శ్రీనివాస్ సస్పెండ్
వైసీపీ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కు ఆ పార్టీ అధిష్ఠానం బిగ్ షాక్ ఇచ్చింది.
By అంజి Published on 23 April 2025 7:13 AM IST
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్ న్యూస్.. త్వరలోనే 18 జాబ్ నోటిఫికేషన్లు
నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రావడంతో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది.
By అంజి Published on 23 April 2025 6:58 AM IST
Terror Attack: నేడు జమ్మూ కశ్మీర్ బంద్.. అన్ని పార్టీల మద్ధతు
పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా నేడు జమ్మూకశ్మీర్లో బంద్కు జేకేహెచ్సీ, సీసీఐకే, ట్రావెల్, ట్రేడ్ సంఘాలు పిలుపునిచ్చాయి.
By అంజి Published on 23 April 2025 6:41 AM IST












