14,000 మంది ఉద్యోగులకు అమెజాన్ లే ఆఫ్స్!
ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ 14,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు సమాచారం. గత సంవత్సరం నవంబర్లోనే దాదాపు 18 వేల మందికి లే ఆఫ్స్ ఇచ్చింది.
By అంజి Published on 19 March 2025 8:39 AM IST
Hyderabad: జూబ్లీహిల్స్లో యాక్సిడెంట్.. అతివేగంతో డివైడర్ను ఢీకొట్టిన కారు
హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10లో రోడ్డు ప్రమాదం జరిగింది.
By అంజి Published on 19 March 2025 8:24 AM IST
బెంగళూరులో దారుణం.. వీధి కుక్కపై బీహార్ వ్యక్తి లైంగిక దాడి
బెంగళూరులో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. ఓ వీధి కుక్కపై లైంగిక దాడి చేసి, దాని అవయవాలను గాయపరిచాడు. దీంతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
By అంజి Published on 19 March 2025 8:01 AM IST
ఎస్సీ రిజర్వేషన్ల పెంపుపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
షెడ్యూల్డు కులాల రిజర్వేషన్లను 15 నుంచి 18 శాతానికి పెంచాలన్న ప్రతిపాదనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు.
By అంజి Published on 19 March 2025 7:38 AM IST
Telangana: నేడు బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న ఆర్థికమంత్రి భట్టి
ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇవాళ ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో 2025 - 26కు సంబంధించిన బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు.
By అంజి Published on 19 March 2025 7:26 AM IST
Video: 9 నెలల తర్వాత.. ఫస్ట్ టైమ్ భూమి గ్రావిటీని ఫీలైన విలియమ్స్
బోయింగ్ స్టార్లైనర్ అంతరిక్ష నౌకలో సమస్యల కారణంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వారం రోజుల పాటు ఉండాలనుకున్న సమయాన్ని తొమ్మిది నెలలకు పైగా నాసా...
By అంజి Published on 19 March 2025 7:12 AM IST
Video: సేఫ్గా భూమిపై అడుగుపెట్టిన సునీతా విలియమ్స్
సునీత, బుచ్ విల్మోర్లతో పాటు మరికొందరు అస్ట్రోనాట్స్తో 'క్రూ డ్రాగన్ వ్యోమనౌక' ఇవాళ తెల్లవారుజామున 3.27 గంటలకు సురక్షితంగా ఫ్లోరిడా తీరంలోని...
By అంజి Published on 19 March 2025 6:37 AM IST
రోజ్ వాటర్తో ఎన్ని ప్రయోజనాలో..
రోజ్ వాటర్ను అందం కోసం, పరిమళం కోసం వాడతారని అందరికీ తెలుసు. కానీ దీని వల్ల ఇంకా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.
By అంజి Published on 18 March 2025 1:30 PM IST
భూమి మీదకు సునీతా, విల్మోర్ తిరుగుపయనం.. రేపు తెల్లవారుజామే ల్యాండింగ్
నాసా వ్యోమగాములు సునీతా విలియ్స్, బుచ్ విల్మోర్లు దాదాపు 9 నెలల తర్వాత అంతరిక్షం నుంచి భూమి మీదకు వస్తున్నారు.
By అంజి Published on 18 March 2025 12:31 PM IST
SLBC Tunnel: 25వ రోజు కొనసాగుతున్న సహాయక చర్యలు.. వీడియో
నాగర్ కర్నూల్లోని శ్రీశైలం ఎడమ ఒడ్డు కాలువ (ఎస్ఎల్బిసి) సొరంగంలో గల్లంతైన ఏడుగురు కార్మికుల కోసం చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ మంగళవారం 25వ రోజుకు...
By అంజి Published on 18 March 2025 11:49 AM IST
దేశవ్యాప్తంగా 45 శాతం ఎమ్మెల్యేపై క్రిమినల్ కేసులు.. అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్
దేశ వ్యాప్తంగా దాదాపు 45% (1,861 మంది ఎమ్మెల్యేలు) పై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని తాజా రిపోర్ట్లో తేలింది.
By అంజి Published on 18 March 2025 11:13 AM IST
భార్య మంగళసూత్రాన్ని లాక్కెళ్లిన దొంగలు.. వెంబడించిన భర్త ముఖంపై రాళ్లతో దాడి
మహారాష్ట్రలో తన భార్య మంగళసూత్రాన్ని ఎత్తుకెళ్లిన దొంగలను వెంబడించాడో వ్యక్తి. ఈ క్రమంలోనే ఆ వ్యక్తిపై దొంగలు రాయితో దారుణంగా దాడి చేశారు.
By అంజి Published on 18 March 2025 10:03 AM IST