కుళ్లిపోయిన స్థితిలో కనిపించిన నటి మృతదేహం.. 9 నెలలుగా అపార్ట్మెంట్లోనే..
ప్రముఖ పాకిస్తానీ నటి హుమైరా అస్గర్ అలీ మంగళవారం తన కరాచీ అపార్ట్మెంట్లో మృతి చెంది కనిపించారు. ఆమె అక్టోబర్ 2024లో మరణించారని అధికారులు...
By అంజి Published on 11 July 2025 3:23 PM IST
ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాకు బీజేపీ ఆమోదం
భారతీయ జనతా పార్టీ (బిజెపి) శుక్రవారం గోషామహల్ ఎమ్మెల్యే టి. రాజా సింగ్ పార్టీకి చేసిన రాజీనామాను ఆమోదించింది.
By అంజి Published on 11 July 2025 2:47 PM IST
టెన్నిస్ స్టార్ రాధికా హత్యకు కారణం ఇదే!.. వెలుగులోకి సంచలన విషయాలు
గురుగ్రామ్లో 25 ఏళ్ల జాతీయ స్థాయి టెన్నిస్ క్రీడాకారిణి రాధిక యాదవ్ను ఆమె తండ్రి కాల్చి చంపాడు.
By అంజి Published on 11 July 2025 1:56 PM IST
మామిడి రైతులకు భారీ గుడ్న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్
మామిడి రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు సీఎం చంద్రబాబు రూ.260 కోట్ల నిధులు విడుదలకు నిర్ణయించినట్టు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
By అంజి Published on 9 July 2025 5:16 PM IST
పెరగనున్న ఇళ్ల అమ్మకాల ధరలు: రిపోర్ట్
వడ్డీ రేట్లు, ప్రీమియమైజేషన్ తగ్గడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇళ్ల అమ్మకాలు రెండంకెల స్థాయిలో పెరుగుతాయని క్రిసిల్ నివేదిక తెలిపింది.
By అంజి Published on 9 July 2025 4:31 PM IST
హైదరాబాద్లో దారుణం.. భర్తను హత్య చేసిన మహిళ
హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టేపల్లిలో భర్త వేధింపులు భరించలేక ఓ మహిళ తన భర్తను హత్య...
By అంజి Published on 9 July 2025 3:32 PM IST
కుప్ప కూలిన జాగ్వార్ ఫైటర్ జెట్.. పైలట్ సహా ఇద్దరు మృతి
రాజస్థాన్లోని చురు జిల్లాలోని భానుడా గ్రామం సమీపంలో బుధవారం జాగ్వార్ ఫైటర్ జెట్ కూలిపోవడంతో భారత వైమానిక దళం (IAF) పైలట్తో సహా ఇద్దరు వ్యక్తులు...
By అంజి Published on 9 July 2025 2:49 PM IST
'మంత్రి లోకేష్ ఏది చెప్తే.. అది చేస్తారా?'.. అంబటి రాంబాబు ఫైర్
మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలు అడ్డుకునేందుకే పోలీసులు ఉన్నారా? అని వైసీపీ నేత అంబటి రాంబాబు ప్రశ్నించారు.
By అంజి Published on 9 July 2025 2:16 PM IST
Hyderabad: కల్తీ కల్లు తాగి ముగ్గురు మృతి... 19 మందికి అస్వస్థత.. మంత్రి పరామర్శ
కూకట్పల్లిలో కల్తీ కల్లు తాగి ముగ్గురు మృతి చెందారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. ఇంట్లో ఒకరు మృతి చెందారు.
By అంజి Published on 9 July 2025 1:41 PM IST
పిల్లలకు లెక్కలు రావట్లేదు.. కేంద్రం సర్వేలో వెలుగులోకి షాకింగ్ విషయాలు
దేశంలోని స్కూళ్లలో విద్యార్థుల్లో ఎక్కువ మందికి లెక్కలు (గణితం) రావడం లేదని కేంద్రం సర్వేలో తేలింది.
By అంజి Published on 9 July 2025 1:00 PM IST
విషాదం.. వంతెన కూలడంతో నదిలో పడ్డ 5 వాహనాలు.. 9 మంది మృతి
గుజరాత్లోని వడోదర జిల్లాలో వడోదర - ఆనంద్ పట్టణాలను కలిపే పెద్ద వంతెన కూలిపోయింది. ఈ ఘటనలో ఐదు వాహనాలు నదిలో పడిపోవడంతో తొమ్మిది మంది మరణించారు.
By అంజి Published on 9 July 2025 12:19 PM IST
Hyderabad: రెచ్చిపోయిన దొంగలు.. గ్యాస్కట్టర్తో 3 ఏటీఎంల్లో భారీగా నగదు చోరీ
ముసుగు ధరించిన దుండగులు హైదరాబాద్లోని హెచ్డిఎఫ్సి ఎటిఎంను లక్ష్యంగా చేసుకుని పెద్ద మొత్తంలో నగదును దోచుకున్నారు
By అంజి Published on 9 July 2025 11:54 AM IST












