రూ.24,000 కోట్లతో కొత్త పథకం.. 1.7 కోట్ల మంది రైతులకు లబ్ధి
దేశంలో రైతుల సంక్షేమానికి సంబంధించి కేంద్ర మరో కీలక నిర్ణయం తీసుకుంది. పీఎం ధన్ ధాన్య కృషి యోజన పథకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.
By అంజి Published on 18 July 2025 6:45 AM IST
'సెమీకండక్టర్ ప్రాజెక్టను ఆమోదించండి'.. కేంద్రమంత్రి అశ్విని వైస్ణవ్కు సీఎం రేవంత్ విజ్ఞప్తి
తెలంగాణలో సెమీకండక్టర్ ప్రాజెక్టులకు త్వరగా ఆమోదం తెలపాలని కేంద్ర రైల్వే, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు సీఎం రేవంత్ రెడ్డి...
By అంజి Published on 18 July 2025 6:26 AM IST
'వచ్చేది వైసీపీ ప్రభుత్వమే'.. వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, భయానక పరిస్థితులు నెలకొన్నాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో ప్రజలకు ఇచ్చిన ఏ...
By అంజి Published on 16 July 2025 1:02 PM IST
Hyderabad: ఆలూ చిప్స్ గోదాములో అగ్ని ప్రమాదం
జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని పాపిరెడ్డి నగర్ కాలనీలోని నివాస ప్రాంతంలో ఉన్న ఆలూ చిప్స్ గిడ్డంగిలో జూలై 16 బుధవారం తెల్లవారుజామున భారీ...
By అంజి Published on 16 July 2025 12:01 PM IST
'మీరు అలా చేయకపోతే 100 శాతం సుంకాలు విధిస్తాం'.. భారత్కు నాటో తీవ్ర హెచ్చరిక
రష్యాతో భారత్ వాణిజ్యం కొనసాగిస్తే తీవ్రంగా పరిగణిస్తామని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే హెచ్చరించారు.
By అంజి Published on 16 July 2025 11:06 AM IST
డబ్బు విషయంలో గొడవ.. భార్యను రుబ్బు రాయితో కొట్టి చంపిన భర్త
ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో డబ్బు విషయంలో తీవ్ర వాగ్వాదం జరిగిన తరువాత ఒక వ్యక్తి తన భార్య తలపై రుబ్బు రాయితో కొట్టి హత్య చేశాడని పోలీసులు...
By అంజి Published on 16 July 2025 10:11 AM IST
విద్యార్ధులకు గుడ్న్యూస్.. ర్యాంకుతో సంబంధం లేకుండా మొత్తం ఫీజు రీయింబర్స్మెంట్..!
పాలిసెట్లో ర్యాంకుతో సంబంధం లేకుండా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు మొత్తం ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
By అంజి Published on 16 July 2025 9:31 AM IST
టాలీవుడ్లో విషాదం.. హీరో రవితేజ తండ్రి కన్నుమూత
టాలీవుడ్ హీరో రవితేజ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి రాజగోపాల్ రాజు (90) కన్నుమూశారు.
By అంజి Published on 16 July 2025 8:48 AM IST
ఆడబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ కియారా అద్వానీ
బాలీవుడ్ జంట కియారా అద్వానీ , సిద్ధార్థ్ మల్హోత్రా దంపతులకు ఆడబిడ్డ పుట్టింది. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని సమాచారం.
By అంజి Published on 16 July 2025 8:41 AM IST
బస్సులోనే గర్భిణీ ప్రసవం.. బిడ్డను బయటకు విసిరేసిన దంపతులు
మహారాష్ట్రలోని పర్భానిలో మంగళవారం 19 ఏళ్ల యువతి నడుస్తున్న స్లీపర్ కోచ్ బస్సులో ఒక బిడ్డకు జన్మనిచ్చింది.
By అంజి Published on 16 July 2025 8:14 AM IST
కాలేజీ విద్యార్థులకు గుడ్న్యూస్.. ఈ-పాస్ స్కాలర్షిప్ దరఖాస్తులు ప్రారంభం
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వం పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల కోసం ఈ - పాస్ వెబ్సైట్ అందుబాటులోకి...
By అంజి Published on 16 July 2025 7:35 AM IST
ఖైదీలకు రిచ్ ఫుడ్ అవసరం లేదు: సుప్రీంకోర్టు
ఖైదీలకు ఇష్టమైన, రిచ్ ఫుడ్ పెట్టాల్సిన అవసరం లేదని, ఇది వారి ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు రాదని సుప్రీంకోర్టు పేర్కొంది. దివ్యాంగ ఖైదీలకూ ఇది...
By అంజి Published on 16 July 2025 7:09 AM IST











