భార్య వివాహేతర సంబంధం.. చిన్ననాటి ఫ్రెండ్ని చంపేశాడు
బెంగళూరులో 39 ఏళ్ల విజయ్ కుమార్ అనే వ్యక్తిని అతని చిన్ననాటి స్నేహితుడు ధనంజయ అలియాస్ జే హత్య చేశాడు.
By అంజి Published on 13 Aug 2025 1:30 PM IST
64,197 రైల్యే ఉద్యోగాలకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయో తెలుసా.?
పార్లమెంటులో పంచుకున్న అధికారిక డేటా ప్రకారం.. భారత రైల్వే 2024 నియామకాలకు ఏడు ప్రధాన విభాగాలలో 64,197 పోస్టులకు 1.87 కోట్ల దరఖాస్తులు వచ్చాయి
By అంజి Published on 13 Aug 2025 12:10 PM IST
Video: ఈడీ విచారణకు హాజరైన మంచులక్ష్మీ
బెట్టింగ్ యాప్ ప్రచారం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ వేగంగా సాగుతోంది. ఇవాళ నటి, సినీ నిర్మాత మంచు లక్ష్మీ విచారణకు హాజరయ్యారు.
By అంజి Published on 13 Aug 2025 11:14 AM IST
వచ్చే నెలలో అమెరికాకు ప్రధాని మోదీ.. ట్రంప్ను కలిసే ఛాన్స్!
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (UNGA) కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చే నెలలో అమెరికాకు వెళ్లే అవకాశం ఉంది.
By అంజి Published on 13 Aug 2025 10:21 AM IST
వాహనాల్లో తిరుమలకు వెళ్తున్నారా?.. ఆగస్టు 15 నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి
ఆగస్టు 15 నుంచి తిరుమలలోకి ప్రవేశించే వాహనాలకు ఫాస్ట్ట్యాగ్ తప్పనిసరి చేయనున్నట్లు టీటీడీ పరిపాలన మంగళవారం ప్రకటించింది.
By అంజి Published on 13 Aug 2025 9:43 AM IST
4 రోజులు భారీ వర్షాలు.. అలర్ట్ మోడ్లో నీటిపారుదలశాఖ, టీజీఎస్పీడీసీఎల్
రాబోయే మూడు, నాలుగు రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IDM) హెచ్చరిక జారీ చేసిన దృష్ట్యా
By అంజి Published on 13 Aug 2025 9:00 AM IST
మహిళను చేయిపట్టి లాగడం నేరమేమీ కాదు: హైకోర్టు
ఎలాంటి దురుద్దేశం లేకుండా ఓ పురుషుడు మహిళను చేయిపట్టి లాగడం నేరమేమీ కాదని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. అది బాధ పెట్టే చర్య మాత్రమేనని పేర్కొంది.
By అంజి Published on 13 Aug 2025 8:29 AM IST
కేవలం రూ.3000 కే బరువు తగ్గించే మందులు.. త్వరలోనే అందుబాటులోకి !
భారత్ ఇప్పుడు బరువు తగ్గించే విప్లవం అంచున ఉంది. చాలా కాలంగా అత్యంత సంపన్నుల కోసం కేటాయించబడిన విలాసం ఇప్పుడు ప్రధాన స్రవంతిలోకి వచ్చేందుకు సిద్ధంగా...
By అంజి Published on 13 Aug 2025 7:56 AM IST
దారుణం.. దివ్యాంగురాలిపై గ్యాంగ్రేప్.. నిర్జన ప్రదేశంలో బైక్లతో వెంబడించి..
ఉత్తరప్రదేశ్లోని బలరాంపూర్లో 21 ఏళ్ల దివ్యాంగ మహిళపై అత్యాచారం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు బైక్లతో ఆ మహిళను వెంబడించారు.
By అంజి Published on 13 Aug 2025 7:34 AM IST
ఘోర ప్రమాదం.. ఏడుగురు పిల్లలు సహా 10 మంది మృతి
రాజస్థాన్లోని దౌసా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున వ్యాన్, కంటైనర్ ఢీ కొట్టుకున్నాయి.
By అంజి Published on 13 Aug 2025 7:19 AM IST
భారీగా రిగ్గింగ్.. ఈ ఎన్నికలను రద్దు చేయాలి: వైఎస్ జగన్
పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికలను తీవ్రవాదుల్లా టీడీపీ నేతలు హైజాక్ చేశారని వైఎస్ జగన్ ఎక్స్లో ఫైర్ అయ్యారు.
By అంజి Published on 13 Aug 2025 6:59 AM IST
తెలంగాణలో అతి భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు రోజులు సెలవులు
భారీ వర్ష సూచన నేపథ్యంలో హన్మకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో స్కూళ్లకు ఇవాళ, రేప సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.
By అంజి Published on 13 Aug 2025 6:43 AM IST












