మందుబాబులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఇకపై రాష్ట్రంలో పర్మిట్ రూమ్లు
మందుబాబులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ రూల్స్ 2024ను సవరణ చేస్తూ.. రాష్ట్రంలో పర్మిట్ రూమ్లకు పర్మిషన్ ఇస్తూ...
By అంజి Published on 13 Aug 2025 6:30 AM IST
మల విసర్జన ఆపుకుంటున్నారా.. అయితే ఇది తెలుసుకోండి
మల విసర్జన అనేది సహజ సిద్ధంగా జరిగే ప్రక్రియ. అయితే కొన్నిసార్లు కొందరు మాత్రం మల విసర్జనకు వెళ్లాలని శరీరం సంకేతాలు
By అంజి Published on 12 Aug 2025 1:30 PM IST
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక.. ఎంపీ అవినాష్ సంచలన వ్యాఖ్యలు
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక మంగళవారం కడప జిల్లాలో ఉత్కంఠగా కొనసాగుతున్నాయి. అటు స్థానిక వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని పోలీసులు...
By అంజి Published on 12 Aug 2025 12:02 PM IST
అతి భారీ వర్షం.. జలదిగ్బంధంలో వరంగల్ నగరం
కుండపోత వర్షానికి వరంగల్ నగరం జలమయమైంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వాన కురవడంతో వీధులను వరద ముంచెత్తింది.
By అంజి Published on 12 Aug 2025 11:18 AM IST
నోయిడాలో నకిలీ ఇంటర్పోల్ కార్యాలయం బట్టబయలు
నోయిడాలో పనిచేస్తున్న నకిలీ అంతర్జాతీయ పోలీస్ స్టేషన్ అండ్ ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) కార్యాలయాన్ని ఢిల్లీ పోలీసులు సోమవారం ఛేదించారు.
By అంజి Published on 12 Aug 2025 10:15 AM IST
8 ఏళ్ల బాలికపై అత్యాచారం.. గొంతును బిగించి, పొదల్లోకి తీసుకెళ్లి..
రాజస్థాన్లోని ఉదయపూర్లో ఆదివారం నాడు పొలంలో 8 ఏళ్ల బాలికపై ఒక వ్యక్తి అత్యాచారం చేశాడు. ఈ సంఘటన విస్తృత ఆగ్రహానికి దారితీసింది
By అంజి Published on 12 Aug 2025 9:30 AM IST
ప్రముఖ రచయిత్రి అనిశెట్టి రజిత కన్నుమూత
వరంగల్కు చెందిన ప్రముఖ రచయిత్రి, కవయిత్రి అనిశెట్టి రజిత (67) నిన్న రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు.
By అంజి Published on 12 Aug 2025 8:54 AM IST
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఆగస్టు 15 నుంచి కొత్త పాస్బుక్ల పంపిణీ!
మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో రైతులకు ఇచ్చిన పట్టాదారు పాసుపుస్తకాలు రద్దుకానున్నాయి. వాటి స్థానంలో రాజముద్రతో కొత్తవి పంపిణీ చేసేందుకు ప్రస్తుత కూటమి...
By అంజి Published on 12 Aug 2025 8:41 AM IST
పులివెందులలో టెన్షన్ టెన్షన్.. కీలక నేతలు హౌస్ అరెస్ట్
పులివెందులలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని కడపకు తరలించారు.
By అంజి Published on 12 Aug 2025 8:12 AM IST
బ్యాంక్ ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి? ఆర్బీఐ ఏం చెప్పిందంటే?
బ్యాంక్ అకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్ ఎంత ఉండాలనేది బ్యాంకుల ఇష్టమని.. ఈ విషయంలో ఆర్బీఐ ప్రమేయం ఉండదని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు.
By అంజి Published on 12 Aug 2025 7:54 AM IST
పూణేలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం.. 27 మందికి గాయాలు
పూణే జిల్లాలోని కొండ ప్రాంతంలో సోమవారం ఒక ఆలయానికి వెళుతున్న పిక్-అప్ వ్యాన్ రోడ్డు పక్కన అదుపు తప్పి పడిపోవడంతో 10 మంది మహిళలు మరణించగా
By అంజి Published on 12 Aug 2025 7:35 AM IST
బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన అమెరికా
బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA), దాని మారుపేరు, మజీద్ బ్రిగేడ్ను సోమవారం అధికారికంగా విదేశీ ఉగ్రవాద సంస్థ (FTO)గా అమెరికా ప్రకటించింది.
By అంజి Published on 12 Aug 2025 7:12 AM IST












