దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి బంధు వర్గం నుండి శుభకార్య ఆహ్వానాలు
స్థిరస్తి కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి. నూతన కార్యకమాలు చేపడతారు. దూరపు బంధువుల కలయిక ఉత్సాహనిస్తుంది. వృత్తి వ్యాపారములలో ఆశించిన పురోగతి...
By జ్యోత్స్న Published on 1 Nov 2025 6:14 AM IST
వెడ్డింగ్ ఇన్సూరెన్స్ గురించి ఈ విషయాలు తెలుసుకోండి?
మన దేశంలో వెడ్డింగ్ ఇండస్ట్రీ, దాని అనుబంధం రంగాల వ్యాపారం సుమారు 50 బిలియన్ డాలర్లుగా ఉంది. పెళ్లిళ్ల సీజన్లో భారీ ఎత్తున బిజినెస్ జరుగుతుంది.
By అంజి Published on 31 Oct 2025 1:30 PM IST
Hyderabad: మహిళపై సహోద్యోగి లైంగిక దాడి.. అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి.. ఆపై కత్తెరతో..
పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలోని సోమాజిగూడలోని దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన మహిళా సహోద్యోగి ఇంట్లో ఆమె లైంగిక దాడికి పాల్పడటంతో పాటు..
By అంజి Published on 31 Oct 2025 12:40 PM IST
సీఎం రేవంత్ రెడ్డితో సల్మాన్ ఖాన్ భేటీ
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ గురువారం సాయంత్రం ముంబైలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని కలిశారు.
By అంజి Published on 31 Oct 2025 11:45 AM IST
హిందువైన నా భార్య ఉష క్రైస్తవంలోకి మారొచ్చు: యూఎస్ ఉపాధ్యక్షుడు
హిందువైన తన భార్య ఉష క్రైస్తవంలోకి మారే ఛాన్స్ ఉందని, మారకపోయినా తనకేం ఇబ్బంది లేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలిపారు.
By అంజి Published on 31 Oct 2025 10:18 AM IST
ఖమ్మంలో సీపీఎం రైతు సంఘం నాయకుడు, మాజీ సర్పంచ్ హత్య
ఖమ్మం జిల్లా దారుణం జరిగింది. సీపీఎం నాయకుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. చింతకాని మండలం పాతర్లపాడు..
By అంజి Published on 31 Oct 2025 9:36 AM IST
దారుణం.. చేతబడికి నిరాకరించిందని.. భార్యపై వేడి చేపల కూర పోసిన వ్యక్తి
కేరళలోని కొల్లం జిల్లాలో బ్లాక్ మ్యాజిక్లో పాల్గొనడానికి నిరాకరించినందుకు భర్త.. తన భార్యపై వేడి చేపల కూర పోశాడు.
By అంజి Published on 31 Oct 2025 9:13 AM IST
నేడే అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం.. ఆసక్తికరంగా మారిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక
మహ్మద్ అజారుద్దీన్ను మంత్రివర్గంలో చేర్చుకోవడం ద్వారా మైనారిటీ నాయకుడికి ప్రాతినిధ్యం కల్పించాలనే దీర్ఘకాల డిమాండ్ను నెరవేర్చిన తర్వాత
By అంజి Published on 31 Oct 2025 8:30 AM IST
రేపు పెన్షన్లు పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు
నవంబర్ 1న ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు పర్యటనకు ముందు కదిరి డివిజన్లోని తలుపుల మండలం పెదన్నవారిపల్లి..
By అంజి Published on 31 Oct 2025 7:53 AM IST
Telangana: దారుణం.. బతికుండగానే మార్చురీలో పెట్టారు.. చివరికి..
బతికి ఉండగానే రోగిని మార్చురీలో పెట్టారు ఆస్పత్రి సిబ్బంది. ఈ ఘటన మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది.
By అంజి Published on 31 Oct 2025 7:41 AM IST
రైల్వేలో 2,569 ఇంజినీర్ పోస్టులు.. నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో 2,569 జూనియర్ ఇంజినీర్ పోస్టులకు నేటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు.
By అంజి Published on 31 Oct 2025 7:28 AM IST
Kamareddy: అత్తమామల వేధింపులు.. తట్టుకోలేక అల్లుడు ఆత్మహత్య
కామారెడ్డి జిల్లాలోని ఉగ్రవాయిలో గురువారం తన అత్తమామల వేధింపులు భరించలేక ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
By అంజి Published on 31 Oct 2025 7:10 AM IST












