సౌదీ అరేబియా బస్సు ప్రమాదం.. స్పందించిన విదేశాంగ మంత్రి జైశంకర్
సోమవారం తెల్లవారుజామున సౌదీ అరేబియాలోని ముఫ్రిహాత్ సమీపంలో మక్కా నుండి మదీనాకు వెళ్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్ను..
By అంజి Published on 17 Nov 2025 11:39 AM IST
కాసేపట్లో పెళ్లి.. చీర విషయంలో గొడవ.. వధువును కొట్టి చంపిన వరుడు
గుజరాత్లోని భావ్నగర్లో దారుణం జరిగింది. 24 ఏళ్ల మహిళ వివాహం జరిగే రోజు నాడు ఉదయం ఆమె కాబోయే భర్త చేతిలో హత్యకు గురైంది.
By అంజి Published on 17 Nov 2025 11:12 AM IST
ఒక్కడే 'ఐ బొమ్మ'ను నడిపాడు.. టాలీవుడ్ని షేక్ చేసిన ఇమ్మడి రవి.. వెలుగులోకి సంచలన విషయాలు
సినిమాల పైరసీ కార్యకలాపాలతో టాలీవుడ్ ఇండస్ట్రీని, పోలీసులను సవాలు చేసిన ఐబొమ్మ ఆపరేటర్ ఇమ్మడి రవి ఇటీవల అరెస్ట్ అయ్యాడు.
By అంజి Published on 17 Nov 2025 10:57 AM IST
జూదంలో భార్యను పణంగా పెట్టి.. ఓడటంతో 8 మంది గ్యాంగ్ రేప్.. భర్త తండ్రి, అన్నయ్య కూడా..
ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్కు చెందిన ఒక మహిళ గత ఏడాది అక్టోబర్ 24న తన వివాహం జరిగిన వెంటనే తన భర్త, అత్తమామలు..
By అంజి Published on 17 Nov 2025 10:27 AM IST
అలాంటివి జరిగినా ఫ్యాన్స్ ఓపికగా ఉన్నారు: రాజమౌళి
హైదరాబాదులో జరిగిన 'గ్లోబ్ట్రాటర్' ఈవెంట్కు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో అభిమానులు..
By అంజి Published on 16 Nov 2025 9:30 PM IST
తిరుమల ఘాట్ రోడ్డులో.. బోల్తా కొట్టిన కారు!
తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు ఘాట్ రోడ్డులో కొండపైకి వెళ్తుండగా వారు..
By అంజి Published on 16 Nov 2025 9:00 PM IST
రేపే నితీశ్ కుమార్ సీఎం పదవికి రాజీనామా
బీహార్ లో త్వరలోనే కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈనెల 19 లేదా 20 తేదీల్లో సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుండగా మరోసారి బీహార్ సీఎంగా నితీష్...
By అంజి Published on 16 Nov 2025 8:30 PM IST
తెరుచుకున్న శబరిమల.. వారికి కీలక సూచన!!
శబరిమల లోని అయ్యప్ప స్వామి సన్నిధానం నవంబరు 16 సాయంత్రం 5 గంటలకు తెరుచుకుంది.
By అంజి Published on 16 Nov 2025 7:54 PM IST
INDIA Vs SOUTH AFRICA: భారత్ ఓటమిపై గంభీర్ గుస్సా!!
ఈడెన్ గార్డెన్స్లో దక్షిణాఫ్రికా చేతిలో భారత జట్టు ఓటమిపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. ఓటమికి పిచ్ను కారణంగా చూపడాన్ని తోసిపుచ్చారు.
By అంజి Published on 16 Nov 2025 7:16 PM IST
రైతులకు గుడ్ న్యూస్.. అకౌంట్లో డబ్బులు పడతాయ్!!
పీఎం కిసాన్ సమ్మాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది రూ.6 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తోంది.
By అంజి Published on 16 Nov 2025 6:40 PM IST
'మైనార్టీలు.. హిందువులు.. ఓటు బ్యాంక్'.. కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
బిజెపియేతర పార్టీలు ముస్లింలను బుజ్జగించడానికి ప్రయత్నిస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆదివారం ఆరోపించారు.
By అంజి Published on 16 Nov 2025 5:42 PM IST
దారుణం.. యువతికి నిప్పటించిన ప్రియుడు, అతడి భార్య
జార్ఖండ్లోని దుమ్కా జిల్లాలో తన ప్రియుడు, అతని భార్య నిప్పంటించడంతో 21 ఏళ్ల వితంతువు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతోందని పోలీసులు ఆదివారం తెలిపారు.
By అంజి Published on 16 Nov 2025 5:00 PM IST












