Andhrapradesh: రేపటి నుంచి స్కూళ్లలో ఆధార్ స్పెషల్ క్యాంప్లు
రాష్ట్రంలోని స్కూళ్లలో రేపటి నుంచి ఈ నెల 26 వరకు ప్రత్యేక ఆధార్ క్యాంపులను ప్రభుత్వం నిర్వహించనుంది. 5 నుంచి 15 ఏళ్ల పిల్లలు వారి బయోమెట్రిక్,...
By అంజి Published on 16 Nov 2025 4:10 PM IST
ప్రజాస్వామ్యంపై టీడీపీ ప్రత్యక్ష దాడి చేసింది: వైఎస్ జగన్
శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపూర్లో ఉన్న ప్రతిపక్ష పార్టీ కార్యాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే ఎన్ బాలకృష్ణ అనుచరులు, టీడీపీ నాయకులు ధ్వంసం...
By అంజి Published on 16 Nov 2025 3:26 PM IST
స్లీపింగ్ మాస్క్ వాడుతున్నారా?
చర్మ సంరక్షణలో భాగంగా రాత్రివేళ స్లీపింగ్ మాస్క్లను ఉపయోగించడం ఈ మధ్య పెరిగింది.
By అంజి Published on 16 Nov 2025 3:07 PM IST
ఇంట్లో నకిలీ నోట్లు ముద్రిస్తూ.. రూ.2 లక్షలతో పట్టుబడ్డ వ్యక్తి
భోపాల్లో ప్రింటర్, ఇతర పరికరాలను ఉపయోగించి నకిలీ కరెన్సీని ముద్రిస్తున్న 21 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
By అంజి Published on 16 Nov 2025 2:35 PM IST
స్థానిక ఎన్నికల్లో బీజేపీ టికెట్ నిరాకరణ.. ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఆత్మహత్య
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి టికెట్ నిరాకరించిందని కేరళలోని తిరువనంతపురంలో ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడు.
By అంజి Published on 16 Nov 2025 2:10 PM IST
మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?
'పాప్కార్న్ బ్రెయిన్'.. ఈ మధ్య ఇంటర్నెట్లో ఎక్కువగా కనిపిస్తున్న పదం ఇది. ప్రస్తుతం మనలో చాలా మందిలో ఈ లక్షణాలు..
By అంజి Published on 15 Nov 2025 1:40 PM IST
తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ హ్యాక్: పోలీసులు
తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ను గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. హైకోర్టు అధికారిక వెబ్సైట్లో సైబర్ దాడి గురించి హైకోర్టు (ఐటీ) రిజిస్ట్రార్..
By అంజి Published on 15 Nov 2025 1:00 PM IST
ఐ బొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు అరెస్ట్
సినిమాల పైరసీ కేసులో ఐబొమ్మ వ్యవస్థాపకుడు ఇమ్మడి రవిని సైబరాబాద్ పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు.
By అంజి Published on 15 Nov 2025 12:20 PM IST
పోలీస్స్టేషన్ పేలుడు వెనుక ఉగ్రకుట్ర?
జమ్మూకశ్మీర్ నౌగామ్ పోలీస్స్టేషన్లో జరిగిన పేలుడుకు తామే కారణమంటూ జైషే మహ్మద్ అనుబంధ ఉగ్రవాద సంస్థ పీఏఎఫ్ఎఫ్ ప్రకటన చేసినట్టు తెలుస్తోంది.
By అంజి Published on 15 Nov 2025 11:41 AM IST
Telangana: టెన్త్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్న్యూస్
ప్రభుత్వ స్కూళ్లలో చదివే టెన్త్ విద్యార్థులకు ఈసారి అన్ని సబ్జెక్టుల స్టడీ మెటీరియల్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
By అంజి Published on 15 Nov 2025 11:00 AM IST
మాది ప్రజల పార్టీ.. మేం ప్రజల మధ్యే ఉంటాం: కేటీఆర్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమి పాలైనప్పటికీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా పార్టీ తన పాత్రను కొనసాగిస్తుందని, అధికారంలోకి రావడానికి మరింత కష్టపడి...
By అంజి Published on 15 Nov 2025 10:12 AM IST
దారుణం.. భార్య, ముగ్గురు పిల్లలను చంపి.. ఉరి వేసుకున్న వ్యక్తి
ఉత్తరప్రదేశ్లోని ఇకౌనా పోలీస్ స్టేషన్ పరిధిలోని కైలాష్పూర్ మజ్రా మణిహర్ తారా గ్రామంలో శుక్రవారం ఉదయం తాళం వేసిన గదిలో...
By అంజి Published on 15 Nov 2025 9:31 AM IST












