నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

    అంజి

    Tamilnadu Authorities, serious violations, unsanitary practices, Shresan Pharmaceutical
    'కిల్లర్‌' దగ్గు సిరప్‌.. ఫ్యాక్టరీలో 350కిపైగా లోపాలు, అక్రమ రసాయనాలు.. నివేదికలో సంచలన విషయాలు

    14 మంది పిల్లల మరణానికి కారణమైన శ్రేసన్‌ ఫార్మాస్యూటికల్‌ కంపెనీకి సంబంధించి సంచలన విషయాలు వెలుగు చూశాయి.

    By అంజి  Published on 7 Oct 2025 9:01 AM IST


    contaminated cough syrup , Andhra Pradesh, says Health Minister Satya Kumar Yadav
    ఏపీలో కలుషితమైన దగ్గు సిరప్ సరఫరా జరగలేదు: మంత్రి సత్య కుమార్

    మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో కలుషితమైన దగ్గు సిరప్ కారణంగా 14 మంది పిల్లలు మరణించిన నేపథ్యంలో..

    By అంజి  Published on 7 Oct 2025 8:30 AM IST


    Prices, EVS, India, Petrol Vehicles , Central Minister Gadkari
    ఎలక్ట్రిక్‌ వాహనాల ధరలపై కేంద్రమంత్రి శుభవార్త

    రాబోయే 4 నుంచి 6 నెలల్లో ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ ధరలు పెట్రోల్‌ వాహనాలతో సమానం అవుతాయని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు.

    By అంజి  Published on 7 Oct 2025 7:48 AM IST


    Mother, step-father held, torturing, four year old girl, Hafeezpet, Hyderabad
    హైదరాబాద్‌లో దారుణం.. నాలుగేళ్ల బాలికకు చిత్రహింసలు.. తల్లి, సవతి తండ్రి అరెస్ట్‌

    హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. సొంత తల్లే తన రెండో భర్తతో కలిసి నాలుగేళ్ల కూతురికి చిత్రహింసలు పెట్టింది.

    By అంజి  Published on 7 Oct 2025 7:33 AM IST


    Andhra Pradesh, zero garbage State, CM Chandrababu Naidu, APnews
    జనవరి 1 నాటికి చెత్త రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్: సీఎం చంద్రబాబు

    జనవరి 1 నాటికి ఆంధ్రప్రదేశ్ (ఏపీ) చెత్త రహిత రాష్ట్రంగా మారే దిశగా పయనిస్తోందని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు చెప్పారు.

    By అంజి  Published on 7 Oct 2025 7:16 AM IST


    Car catches fire, refueling, fuel station, Hyderabad, Erramanzil
    Hyderabad: బంకులో పెట్రోల్‌ కొట్టిస్తుండగా కారులో చెలరేగిన మంటలు.. వీడియో

    హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్ సమీపంలో సోమవారం కారులో ఇంధనం నింపుతుండగా మంటలు చెలరేగాయి.

    By అంజి  Published on 7 Oct 2025 7:03 AM IST


    Pharma giant, Eli Lilly, Rs 9000 crore investment , Hyderabad, CM Revanth
    హైదరాబాద్‌లో ఫార్మా దిగ్గజం ఎలి లిల్లీ రూ.9,000 కోట్ల పెట్టుబడి

    ఫార్మా రంగంలో దిగ్గజ సంస్థ ఎలి లిల్లీ కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ కార్యకలాపాల విస్తరణ కోసం తెలంగాణలో 9 వేల కోట్ల రూపాయల..

    By అంజి  Published on 7 Oct 2025 6:46 AM IST


    horoscope, Astrology, Rasiphalalu
    దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ప్రయాణాలలో ఆర్థిక లాభాలు

    ప్రయాణాలలో ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో ఉన్నత హోదాలు పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసివస్తాయి. స్థిరాస్తి...

    By అంజి  Published on 7 Oct 2025 6:31 AM IST


    Supreme Court, petition dismisses, 42 percent reservation, BCs, Telangana
    సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల పిటిషన్‌ డిస్మిస్‌

    స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో -9ను జారీ చేసిన విషయం తెలిసిందే.

    By అంజి  Published on 6 Oct 2025 1:30 PM IST


    Delhi, medical student alleges rape,  drugged,  Crime
    వైద్య విద్యార్థినిపై అత్యాచారం.. మత్తుమందు ఇచ్చి.. ఆపై వీడియోలు తీసి..

    ఢిల్లీలోని 18 ఏళ్ల వైద్య విద్యార్థిని ఒక హోటల్‌లో 20 ఏళ్ల యువకుడు తనపై మత్తుమందు ఇచ్చి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించింది.

    By అంజి  Published on 6 Oct 2025 12:09 PM IST


    Two stands, Vizag Cricket Stadium, Mithali Raj, Raavi Kalpana, VDCA, ACA
    వైజాగ్‌ క్రికెట్‌ స్టేడియంలోని రెండు స్టాండ్లకు మిథాలీ రాజ్, రావి కల్పన పేర్లు

    ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) అక్టోబర్ 12, 2025న వీడీసీఏ వైజాగ్ క్రికెట్ స్టేడియంలోని రెండు స్టాండ్‌లకు దిగ్గజ మహిళా క్రికెటర్లు మిథాలీ రాజ్, రావి...

    By అంజి  Published on 6 Oct 2025 11:25 AM IST


    misinformation, darshan, elderly, TTD, Tirumala
    వయో వృద్ధులకు దర్శనంపై దుష్ప్రచారం నమ్మొద్దు: టీటీడీ

    తిరుమలలో వయో వృద్ధుల దర్శనంపై జరుగుతోన్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.

    By అంజి  Published on 6 Oct 2025 10:32 AM IST


    Share it