సీపీఐ(ఎం) పార్టీ అధ్యక్షుడిగా ఎంఏ బేబీ ఎన్నిక
సీతారాం ఏచూరి స్థానంలో పార్టీ కొత్త ప్రధాన కార్యదర్శిగా సీనియర్ సీపీఐ(ఎం) నాయకుడు, కేరళ మాజీ మంత్రి ఎంఏ బేబీ ఎన్నికయ్యారు.
By అంజి Published on 6 April 2025 9:38 PM IST
దొంగ డాక్టర్.. యూకే నుండి వచ్చిన కార్డియాలజిస్ట్ గా నటిస్తూ!!
మధ్యప్రదేశ్లోని దామోహ్ జిల్లాలోని ఒక మిషనరీ ఆసుపత్రిలో నకిలీ కార్డియాలజిస్ట్ చికిత్స అందించిన ఏడుగురు మరణించారని ఆరోపణలు నమోదయ్యాయి.
By అంజి Published on 6 April 2025 9:30 PM IST
తెలంగాణకు అన్యాయం జరగనివ్వం: మంత్రి ఉత్తమ్
కృష్ణా, గోదావరి జలాలపై ఈ నెల 15, 16, 17 తేదీల్లో జరిగే న్యాయ విచారణకు తాను హాజరవుతానని నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి...
By అంజి Published on 6 April 2025 9:00 PM IST
Video: చిరుతలకు నీళ్ళు పోస్తున్న వ్యక్తి.. ఏమి చేశాయంటే?
మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో చిరుత, దాని కూనలకు ఒక వ్యక్తి నీళ్ళు పోస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
By అంజి Published on 6 April 2025 8:15 PM IST
బుమ్రా వచ్చేస్తున్నాడోచ్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగే మ్యాచ్ కు ముందు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ముంబై ఇండియన్స్ జట్టులో చేరాడు.
By అంజి Published on 6 April 2025 7:30 PM IST
పిల్లలకు బిస్కెట్లు కొని ఇంటికి తిరిగి వస్తుండగా.. భర్తే కాలయముడై!!
బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ ప్రగతి నగర్ సమీపంలో శనివారం సాయంత్రం 35 ఏళ్ల మహిళను ఆమె భర్త హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
By అంజి Published on 6 April 2025 6:45 PM IST
'కనీసం సంతకాలైనా తమిళంలో చేయండి'.. ప్రధాని మోదీ కౌంటర్
త్రిభాషా విధానంపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్పై తీవ్ర విమర్శలు చేశారు.
By అంజి Published on 6 April 2025 6:00 PM IST
'కంచ గచ్చిబౌలిని శాశ్వతంగా కాపాడుకుందాం'.. హెచ్సీయూ విద్యార్థులతో కేటీఆర్
హైదరాబాద్ విశ్వవిద్యాలయం విద్యార్థులను ఉద్దేశించి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. 400 ఎకరాల కంచ గచ్చిబౌలి ప్రాంతాన్ని...
By అంజి Published on 6 April 2025 5:13 PM IST
Hyderabad: ఎమ్మెల్సీ సీటు కోసం ఎంఐఎం, బీజేపీ మధ్య ప్రత్యక్ష పోటీ
ఏప్రిల్ 23న జరగనున్న తెలంగాణ శాసనమండలి హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం (ఎల్ఎసి) స్థానానికి మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎఐఎంఐఎం), భారతీయ...
By అంజి Published on 6 April 2025 5:02 PM IST
నటి తల్లి కన్నుమూత
నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తల్లి కిమ్ ఫెర్నాండెజ్ ఏప్రిల్ 6న ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో మరణించారు.
By అంజి Published on 6 April 2025 4:21 PM IST
Telangana: సామాన్యుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలోని చౌక ధరల దుకాణాల ద్వారా ప్రతిష్టాత్మకమైన "సన్న బియ్యం" పంపిణీ పథకం దేశంలోని పేద వర్గాలకు ఆహార భద్రత కల్పించడంలో ఇప్పటికే ఒక...
By అంజి Published on 6 April 2025 3:57 PM IST
పంబన్ బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ
శ్రీరామ నవమి సందర్భంగా తమిళనాడులోని రామేశ్వరాన్ని కలుపుతూ నిర్మించిన పాంబన్ బ్రిడ్జిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
By అంజి Published on 6 April 2025 3:06 PM IST