రానున్న మూడు గంటలు జాగ్రత్త.. ఈ జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక..
రానున్న మూడు గంటల్లో శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
By - Medi SamratPublished on : 12 Oct 2025 6:56 PM IST
Next Story