న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

By సుభాష్  Published on  2 Jun 2020 3:55 PM GMT
న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

నరేంద్ర మోదీపై నమ్మకం ఉంచిన 65శాతం మంది.. నంబర్ వన్ సీఎం ఎవరంటే..?

భారత ప్రధాని నరేంద్ర మోదీ పై 65శాతం భారత ప్రజలు నమ్మకాన్ని ఉంచారు. ఇక ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రుల లిస్టులో బెస్ట్ ముఖ్యమంత్రి అని చెప్పారు... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఉస్మానియా మెడికల్‌ కాలేజీలో కరోనా కలకలం.. 12మంది విద్యార్థులకు పాజిటివ్‌

ఉస్మానియా మెడికల్‌ కాలేజీలో కరోనా కలకలం రేగింది. 12 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు కాలేజీ ప్రిన్సిపల్‌ శశికళ తెలిపారు. ఉస్మానియాలో 296 మంది విద్యార్థులు ఉన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా వీరంతా హస్టల్‌లో ఉంటూ... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

కరోనా: ఏపీలో రెడ్‌ జోన్‌ జిల్లాలు, మండలాలు ఇవే..!

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే ఏపీలో కూడా కరోనా విజృంభణ తీవ్రస్థాయిలో ఉంది. రోజురోజుకు కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది. మొదట్లో కేసుల సంఖ్య తక్కువగానే ఉన్నా.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

క్రికెట్‌లోనూ వర్ణ వివక్ష.. నేను కూడా ఎదుర్కొన్నా : గేల్

క్రికెట్‌ ఆటలోనూ జాతి వివక్ష ఉందని, తన కెరీర్‌లో చాలాసార్లు జాతివివక్షను ఎదుర్కొన్నానని వెస్టిండీస్‌ విధ్వంసకర వీరుడు క్రిస్‌గేల్‌ తెలిపాడు. తన శరీర రంగు కారణంగానే ఎన్నో సార్లు వివక్షను ఎదుర్కొన్నానని అన్నాడు. అయితే.. ఎప్పుడు ఎక్కడ గేల్‌ జాతి వివక్షను ఎదుర్కొన్నాడో చెప్పలేదు. అమెరికాలో డెరెక్‌ చావువిన్‌ అఫ్రో... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

కేసీఆర్‌ను ఆకాశానికెత్తేసిన సాక్షి..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌ను సాక్షి దిన‌ప‌త్రిక‌ ఉన్నట్లుండి ఆకాశానికెత్తేస్తూ తెలంగాణ ఎడిషన్ ఫస్ట్ పేజీలో ఒక వార్తను ప్రచురించింది. జూన్ 2వ తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సాక్షి.. కేసీఆర్ తెలంగాణ సాధన కోసం చేసిన కృషి గురించి, సీఎం అయ్యాక కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధి కోసం, పేదల కోసం, విద్యార్థుల కోసం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథ‌కాల.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

కొవిడ్‌-19: నిబంధనలు ఉల్లంఘించిన ప్రధాని.. రూ.52వేల ఫైన్‌

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక కరోనా కట్టడిలో భాగంగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. అంతేకాదు కరోనా నుంచి కాపాడుకునేందుకు భౌతిక దూరం తప్పనిసరిపాటించాల్సిందే. కరోనా గురించి.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

బాలయ్య ఇంకో ‘భైరవద్వీపం’ చేయబోతున్నాడా?

నందమూరి బాలకృష్ణ సినిమాల ఎంపిక భలే చిత్రంగా ఉంటుంది. ఆయన ఎప్పుడు ఎవరితో సినిమా చేస్తాడో.. ఎలాంటి కథను ఎంచుకుంటాడో అంతుబట్టని విధంగా ఉంటుంది. క్రిష్ జాగర్లమూడి లాంటి క్లాస్ డైరెక్టర్‌తో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చేస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. అలాగే పూరి జగన్నాథ్‌తో ‘పైసా వసూల్’ చేయడమూ .. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతున్న కరోనా వైరస్‌

దేశంలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తుండటంతో లాక్‌డౌన్‌ 5.0 కొనసాగుతోంది. జూన్‌ 30 వరకూ కొనసాగే ఈ లాక్‌డౌన్‌లో పలు నిబంధనలు సడలిస్తూ కేంద్రం పలు మార్గదర్శకాలను సైతం విడుదల చేసింది. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణకు వచ్చే వారికి.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

స్వరాష్ట్రం కోసం సాగించిన దశాబ్దాల పోరాటం

స్వరాష్ట్రం కోసం సాగించిన దశాబ్దాల పోరాటం! సొంత పాలనకు తెలంగాణ ప్రజ పరవశించిపోయింది! జూన్ 2.. తెలంగాణ చరిత్రలో కొత్త అధ్యాయం ఆవిష్కరించిన తేదీ! ఎన్నేళ్లుగానో ఎదురుచూస్తున్న ‘నవ తెలంగాణ శకం’ వాస్తవరూపం దాల్చిన అపురూప సందర్భం! ఇది.. తెలంగాణ మళ్లీ పుట్టిన చారిత్రక.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9848032919.. నెంబర్ ఇంకా గుర్తుందా.? ఎవరిదనుకుంటున్నారు.?

ఒక్కడు.. కర్నూల్ కొండారెడ్డి బురుజు వద్ద తీసిన ఒక్కసీన్ తో పాటు..మహేష్ – భూమికల మధ్య మౌనంగా సాగిన ప్రేమకథ, మరోవైపు అదే భూమిక కోసం ప్రకాష్ రాజ్ వెతుకులాట.. అన్నింటినీ మించి గుణశేఖరుడి టేకింగ్ సినిమాకు హిట్ తెచ్చిపెట్టింది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Next Story