24న గాంధీ భవన్లో కాంగ్రెస్ నూతన కమిటీల సమావేశం
టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన గాంధీ భవన్ లో 24న ఉదయం 11 గంటలకు పీసీసీ రాజకీయ వ్యవహారాల (పొలిటికల్ అఫైర్స్ కమిటీ పీఏసీ) కమిటీ సమావేశం జరుగనుంది.
By Medi SamratPublished on : 20 Jun 2025 5:34 PM IST
Next Story