You Searched For "victims"
ఉగ్రదాడి మృతులకు BCCI సంతాపం..నేటి ఐపీఎల్ మ్యాచ్లో వారుండరని ప్రకటన
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడికి నిరసిస్తూ బీసీసీఐ కీలక ప్రకటన చేసింది.
By Knakam Karthik Published on 23 April 2025 1:19 PM IST
Video: పెహల్గామ్ మృతులకు అమిత్ షా నివాళులు
ఉగ్రదాడి మృతులకు శ్రీనగర్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు
By Knakam Karthik Published on 23 April 2025 11:59 AM IST
తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. వడదెబ్బ బాధితులకు రూ.4 లక్షల పరిహారం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తీవ్ర ఎండల వల్ల వచ్చ వడగాల్పులను 'రాష్ట్ర నిర్దిష్ట విపత్తు'గా ప్రకటించాలని ప్రభుత్వం...
By అంజి Published on 15 April 2025 1:14 PM IST
ఆ కుటుంబాలకు రూ.6 లక్షల పరిహారం: మంత్రి పొంగులేటి
పిడుగుపాటు కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.6 లక్షల పరిహారం అందిస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి...
By అంజి Published on 30 March 2025 7:00 AM IST
తొక్కిసలాట ఘటన.. 40 మంది డిశ్చార్జ్.. బాధితులకు పరిహారం ప్రకటించనున్న సీఎం
తిరుపతి తొక్కిసలాట ఘటనపై అధికారులు సీఎం చంద్రబాబుకు నివేదిక అందించారు. డీఎస్పీ అత్యుత్సాహం వల్ల ఒక్కసారిగా భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగిందన్నారు.
By అంజి Published on 9 Jan 2025 8:48 AM IST
అత్యాచార ఘటనల నిందితుల్లో.. 99.2 శాతం మంది బాధితులకు తెలుసు: తెలంగాణ డీజీపీ
టీనేజ్ రిలేషన్షిప్స్లో అత్యాచార ఘటనలు పెరిగాయని డీజీపీ జితేందర్ తెలిపారు. ''అత్యాచార ఘటన నిందితుల్లో 99.2 శాతం మంది బాధితులకు తెలుసు.
By అంజి Published on 30 Dec 2024 9:08 AM IST
మూసీ, హైడ్రా బాధితులకు అండగా బీఆర్ఎస్: హరీశ్ రావు
మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం మూసీ నది పరివాహక ప్రాంతాల్లో పర్యటించింది.x`x`x`
By అంజి Published on 29 Sept 2024 1:11 PM IST
వరద బాధితులకు సీఎం రేవంత్రెడ్డి కీలక హామీలు
తెలంగాణలో మూడ్రోజులుగా వర్షాలు పడుతున్నాయి
By Srikanth Gundamalla Published on 3 Sept 2024 8:41 AM IST
హత్రాస్ తొక్కిసలాట: బాధిత కుటుంబాలను పరామర్శించిన రాహుల్ గాంధీ
శుక్రవారం హత్రాస్లో పర్యటించిన రాహుల్ గాంధీ అక్కడ తొక్కిసలాట మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు.
By అంజి Published on 5 July 2024 10:00 AM IST
మానవత్వాన్ని చాటుకున్న మంత్రి కొండా సురేఖ (వీడియో)
బొలెరోలో ప్రయాణిస్తున్న వ్యక్తులకు స్వల్ప గాయాలు అయ్యాయి.
By Srikanth Gundamalla Published on 30 April 2024 5:58 PM IST
సొరంగం నుంచి బయటపడ్డ కార్మికులతో మాట్లాడిన ప్రధాని మోదీ
ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీలో సొరంగంలో 17 రోజులుగా చిక్కుకుపోయిన కార్మికులు ఎట్టకేలకు బయటకు వచ్చిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 29 Nov 2023 11:20 AM IST
హైదరాబాద్లో పెరుగుతున్న 'స్క్రబ్ టైఫస్' వ్యాధి బాధితులు.. ఎక్కువగా పిల్లలే.!
Victims of 'Scrub Typhus' on the rise in Hyderabad. హైదరాబాద్లో 'స్క్రబ్ టైఫస్' అనే వ్యాధి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఇటీవల కాలంలో 'స్క్రబ్...
By అంజి Published on 22 Dec 2021 8:28 AM IST