You Searched For "National News"
అమానవీయ ఘటన.. వాష్రూమ్లో రక్తపు మరకలున్నాయని.. బాలికలను వరుస క్రమంలో నిలబెట్టి..
ఓ పాఠశాలలో బాలికలను రుతుక్రమ పరీక్ష కోసం వివస్త్రను చేయించిన అమానవీయ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 10 July 2025 11:22 AM IST
ఢిల్లీలో భూ ప్రకంపనలు..రిక్టర్ స్కేల్పై 4.1గా నమోదు
దేశ రాజధాని ఢిల్లీ, ఎన్సీఆర్ సహా పలు ప్రాంతాల్లో గురువారం ఉదయం భూప్రకంపనలు సంభవించాయి.
By Knakam Karthik Published on 10 July 2025 10:12 AM IST
ఆధార్ ఎప్పుడూ మొదటి గుర్తింపు కాదు..UIDAI చీఫ్ కీలక వ్యాఖ్యలు
ఆధార్ "ఎప్పుడూ మొదటి గుర్తింపు" కాదని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) CEO భువనేష్ కుమార్ అన్నారు
By Knakam Karthik Published on 9 July 2025 1:30 PM IST
వాట్సాప్లో వేధించినా ర్యాగింగ్ కిందకే వస్తుంది..యూజీసీ కీలక ఆదేశాలు
దేశంలోని విద్యా సంస్థల్లో ర్యాగింగ్ భూతాన్ని అరికట్టే దిశగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) కీలక ఆదేశాలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 9 July 2025 8:51 AM IST
ఇవాళ భారత్ బంద్..ఏ రంగాలపై ఎఫెక్ట్ అంటే?
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా 10 కేంద్ర కార్మిక సంఘాలు ఇవాళ బంద్ పాటిస్తున్నాయి.
By Knakam Karthik Published on 9 July 2025 7:58 AM IST
భారత ప్రధాని మోదీకి బ్రెజిల్ అత్యున్నత పురస్కారం
భారత ప్రధాని మోదీకి మరో గౌరవం లభించింది. బ్రెజిల్ పర్యటనలో ఉన్న ఆయన అక్కడి అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్నారు
By Knakam Karthik Published on 9 July 2025 7:40 AM IST
ప్రభుత్వ ఉద్యోగాలన్నింటిలోనూ మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు..బిహార్ సీఎం కీలక ప్రకటన
రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహిళా సాధికారత ప్రయత్నంలో భాగంగా బిహార్ సీఎం నితీష్ కుమార్ కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 8 July 2025 1:30 PM IST
Video: తేనెటీగల కారణంగా ఆలస్యంగా వెళ్లిన విమానం..ఎక్కడ అంటే?
సూరత్లో ఓ విమానం మాత్రం తేనెటీగల కారణంగా గంటకు పైగా ఆలస్యం అయింది.
By Knakam Karthik Published on 8 July 2025 12:39 PM IST
సోషల్ మీడియాలో ఆ పోస్టులు షేర్ చేస్తున్నారా?.. చర్యలకు సిద్ధమవుతోన్న ఎన్ఐఏ
ఖలిస్తానీ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్ను, గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్, ఇతర దేశ వ్యతిరేక శక్తుల ఆన్లైన్ వీడియోలను బ్లాక్ చేసిన తర్వాత, అటువంటి...
By అంజి Published on 8 July 2025 12:31 PM IST
పట్టాలు దాటుతున్న స్కూల్ బస్సును ఢీకొట్టిన రైలు, ముగ్గురు విద్యార్థులు మృతి
తమిళనాడులోని కడలూరులో ఘోర ప్రమాదం జరిగింది
By Knakam Karthik Published on 8 July 2025 9:18 AM IST
రైతుల ఖాతాల్లోకి రూ.2,000.. జమ అయ్యేది అప్పుడేనా?
దేశ వ్యాప్తంగా ఉన్న రైతులకు.. కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది.
By అంజి Published on 7 July 2025 12:13 PM IST
12 ఏళ్లుగా డ్యూటీకి వెళ్లకుండా రూ.28 లక్షల జీతం తీసుకున్న కానిస్టేబుల్
మధ్యప్రదేశ్లోని విదిష జిల్లాకు చెందిన ఒక పోలీసు కానిస్టేబుల్ 12 సంవత్సరాలుగా విధులకు హాజరు కాకుండానే రూ.28 లక్షలు జీతం తీసుకున్నాడు
By Knakam Karthik Published on 7 July 2025 8:19 AM IST











