You Searched For "National News"
రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: ప్రధాని మోదీ
చెరకు రైతులకు మిల్లులు చెల్లించాల్సిన కనీస ధరను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ అన్నారు.
By అంజి Published on 22 Feb 2024 11:17 AM IST
రైతులకు కేంద్రం శుభవార్త.. ఖాతాల్లోకి డబ్బులు..
కేంద్ర ప్రభుత్వం అర్హులైన రైతులకు ఏటా పంట సాయం కింద రూ.6 వేలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 15 విడతల్లో డబ్బు అందాయి.
By అంజి Published on 22 Feb 2024 6:27 AM IST
ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ రద్దు: సుప్రీంకోర్టు
ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ స్కీమ్ ప్రాథమిక హక్కులను హరిస్తోందని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవ...
By అంజి Published on 15 Feb 2024 11:58 AM IST
రైతుల నిరసనల మధ్య.. ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ విమర్శలు
దేశంలోని యువకులకు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు కల్పించడంలో ప్రధాని విఫలమయ్యారని ఆరోపిస్తూ ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు.
By అంజి Published on 15 Feb 2024 11:21 AM IST
ఈ ఏడాది వర్షాలు ఎంతమాత్రం పడబోతున్నాయంటే?
ఈ ఏడాది రుతుపవనాల సీజన్లో తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
By న్యూస్మీటర్ తెలుగు Published on 14 Feb 2024 8:30 PM IST
నేటి నుంచే 'భారత్ రైస్' విక్రయాలు.. కిలో రూ.29
కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న భారత్ బియ్యం విక్రయాలు ఈ రోజు ప్రారంభం అవుతాయి. కిలో రూ.29 చొప్పున వీటిని విక్రయించనున్నారు.
By అంజి Published on 6 Feb 2024 8:56 AM IST
Budget 2024: శాఖలు, పథకాల వారీగా బడ్జెట్ కేటాయింపు ఇవే
2023-24 ఆర్థిక సంవత్సరానికి 47.66 లక్షల కోట్ల రూపాయలతో పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్.
By అంజి Published on 1 Feb 2024 1:20 PM IST
Budget 2024: 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.. బడ్జెట్ హైలైట్స్ ఇవీ
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ ప్రసంగం ముగిసింది. మధ్యంతర బడ్జెట్ కావడంతో ఈసారి కాస్త తొందరగానే కేంద్రమంత్రి ప్రసంగం...
By అంజి Published on 1 Feb 2024 12:32 PM IST
'పేదలకు రూ.34 లక్షల కోట్లు అందించాం'.. బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలమ్మ
లోక్సభ ఎన్నికలకు ముందు మధ్యంతర బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టారు. గురువారం ఉదయం 11 గంటలకు లోక్సభలో కేంద్ర పద్దను...
By అంజి Published on 1 Feb 2024 11:30 AM IST
Budget 2024: నేడే మధ్యంతర బడ్జెట్.. సర్వం సిద్ధం
ఈ ఏడాది చివర్లో జరిగే లోక్సభ ఎన్నికలకు ముందు పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.
By అంజి Published on 1 Feb 2024 8:37 AM IST
Budget 2024: త్వరలో బడ్జెట్.. నిరుద్యోగులకు కేంద్రం పెద్దపీట వేయబోతోందా?
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2024వ తేదీ నాడు పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.
By అంజి Published on 29 Jan 2024 10:00 AM IST
వెంకయ్య నాయుడు, చిరంజీవి సహా 132 మంది ప్రముఖులకు పద్మ అవార్డులు
మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, నటులు వైజయంతిమాల బాలి, కొణిదెల చిరంజీవి హా 132 మంది ప్రముఖులకు గురువారం నాడు కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను...
By అంజి Published on 26 Jan 2024 6:12 AM IST