You Searched For "National News"
సీనియర్ సిటిజన్లకు కేంద్రం గుడ్న్యూస్.. త్వరలోనే ఆయుష్మాన్ హెల్త్ స్కీమ్ ప్రారంభం
ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్కు సంబంధించి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం లేఖ రాసింది.
By అంజి Published on 30 Sept 2024 6:22 AM IST
అది నా పర్సనల్: కంగనా
వ్యవసాయ చట్టాలపై నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై ఆమె పార్టీ నుండి కూడా ఎదురుదెబ్బ తగిలింది.
By అంజి Published on 25 Sept 2024 12:30 PM IST
పీఎం కిసాన్ 18వ విడత నిధులు.. రైతులు చేయాల్సిన ముఖ్యమైన పనులివే
కేంద్ర ప్రభుత్వం.. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాని నిధి యోజన పథకం కింద ప్రతి ఏటా దేశంలో అర్హులైన రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తోన్న విషయం తెలిసిందే.
By అంజి Published on 25 Sept 2024 6:28 AM IST
ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా అతిషి.. ప్రతిపాదించిన కేజ్రీవాల్
సెప్టెంబర్ 15న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ తన రాజీనామాను ప్రకటించిన రెండు రోజుల తర్వాత, ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా అతిషి...
By అంజి Published on 17 Sept 2024 11:44 AM IST
'మీరు ప్రధాని అయితే మేం మద్ధతిస్తాం'.. ఆఫర్పై కేంద్రమంత్రి గడ్కరీ రిప్లై ఇదే
ఒకప్పుడు ఓ రాజకీయ నాయకుడు తనకు ప్రధానమంత్రి కుర్చీ కోసం మద్దతిస్తానని ఆఫర్ ఇచ్చాడని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
By అంజి Published on 15 Sept 2024 9:20 AM IST
కుప్పకూలిన 3 అంతస్తుల భవనం.. ఆరుగురు మృతి.. శిథిలాల్లో చిక్కుకున్న నలుగురు
భారీ వర్షాల మధ్య ఉత్తరప్రదేశ్లోని మీరట్లో శనివారం మూడంతస్తుల భవనం కుప్పకూలడంతో ఆరుగురు మరణించారు.
By అంజి Published on 15 Sept 2024 8:03 AM IST
UPI పేమెంట్లు చేసే వారికి గుడ్న్యూస్
కొన్ని యూపీఐ లావాదేవీలకు ఒకేసారి రూ.5 లక్షల వరకు చెల్లింపులు చేసే సదుపాయం రేపటి నుంచి అందుబాటులోకి రానుంది.
By అంజి Published on 15 Sept 2024 7:13 AM IST
ప్రజలకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన వంట నూనెల ధరలు
వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని కేంద్రం 20 శాతం పెంచడంతో వినియోగదారులపై భారీగా భారం పడుతోంది.
By అంజి Published on 15 Sept 2024 6:42 AM IST
గుడ్న్యూస్.. ఆధార్ అప్డేట్ గడువు పెంపు
ఆధార్ కార్డును పదేళ్లుగా అప్డేట్ చేసుకోని వారికి కేంద్రం శుభవార్త చెప్పింది. ఉచితంగా అప్డేట్ చేసుకునే అవకాశం ఈ నెల 14న ముగియనుండటంతో గడువును...
By అంజి Published on 12 Sept 2024 1:50 PM IST
సీజేఐ ఇంట్లో గణపతి పూజ.. ప్రధాని మోదీ హాజరుతో చెలరేగిన వివాదం
భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) డీవై చంద్రచూడ్ నివాసంలో జరిగిన గణపతి పూజ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరైన తర్వాత వివాదం చెలరేగింది.
By అంజి Published on 12 Sept 2024 12:53 PM IST
మనం దేవుడవుతామా? లేదా అనేది ప్రజలే నిర్ణయిస్తారు: ఆర్ఎస్ఎస్ చీ
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పూణెలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. 'మనం దేవుడవుతామా లేదా అనేది ప్రజలే నిర్ణయిస్తారు. మనం దేవుడయ్యామని...
By అంజి Published on 6 Sept 2024 1:27 PM IST
11 కోట్ల మంది రైతులకు ఆధార్ తరహా డిజిటల్ ఐడీలు
11 కోట్ల మంది రైతులకు ఆధార్ కార్డు మాదిరిగానే డిజిటల్ గుర్తింపులను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
By అంజి Published on 5 Sept 2024 12:50 PM IST