You Searched For "Delhi"
భోగాపురం ఎయిర్పోర్టును త్వరితగతిన పూర్తి చేస్తాం: రామ్మోహన్ నాయుడు
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా టీడీపీ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు బాధ్యతలు స్వీకరించారు.
By Srikanth Gundamalla Published on 13 Jun 2024 4:01 PM IST
పీఎంవో అధికార కేంద్రంలా ఉండాలనేది నా విధానం కాదు: ప్రధాని మోదీ
పదేళ్ల క్రితం పీఎంవో అంటే ఒక అధికార కేంద్రం అనే భావన ఉండేదని ప్రధాని మోదీ అన్నారు.
By Srikanth Gundamalla Published on 10 Jun 2024 7:02 PM IST
3వ సారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమైన మోదీ
వరుసగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
By అంజి Published on 9 Jun 2024 9:35 AM IST
నకిలీ ఆధార్తో పార్లమెంట్లోకి ప్రవేశించేందుకు యత్నం.. ముగ్గురి అరెస్టు
ముగ్గురు వ్యక్తులు నకిలీ ఆధార్ కార్డులను ఉపయోగించి హైసెక్యూరిటీ పార్లమెంట్ కాంప్లెక్స్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించినందుకు అరెస్టు చేశారు.
By అంజి Published on 7 Jun 2024 9:41 AM IST
ఢిల్లీలో రేపు ఎన్డీఏ సమావేశం.. టీడీపీ ఎంపీలకు చంద్రబాబు ఆదేశం
న్యూఢిల్లీలో శుక్రవారం జరిగే ఎన్డీయే సమావేశానికి పార్టీ ఎంపీలందరూ హాజరుకావాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురువారం ఆదేశించారు.
By అంజి Published on 6 Jun 2024 3:17 PM IST
దక్కని ఊరట.. జులై 3 వరకు కవితకు రిమాండ్
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కె కవితకు ఊరట దక్కలేదు. ఈడీ, సీబీఐ కేసుల్లో ఆమెకు జులై 3 వరకు జుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు...
By అంజి Published on 3 Jun 2024 11:08 AM IST
నియంతృత్వానికి వ్యతిరేకంగా గళం విప్పినందుకే.. మళ్లీ జైలుకు వెళ్తున్నా: కేజ్రీవాల్
నియంతృత్వానికి వ్యతిరేకంగా గళం విప్పినందుకే తాను మళ్లీ జైలుకు వెళ్తున్నానని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం అన్నారు.
By అంజి Published on 2 Jun 2024 5:00 PM IST
మళ్లీ జైలుకెళ్తున్నా..ఈసారి ఎంతకాలం ఉంచుతారో తెలియదు: కేజ్రీవాల్
జూన్ రెండో తేదీన కేజ్రీవాల్ సరెండర్ అవుతున్నట్లు పేర్కొన్నారు.
By Srikanth Gundamalla Published on 31 May 2024 1:45 PM IST
నీళ్లు ఇప్పించండి.. సుప్రీంకోర్టుకు ఢిల్లీ ప్రభుత్వం
దేశ రాజధాని ఢిల్లీలో నీటి కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయి.
By Srikanth Gundamalla Published on 31 May 2024 1:16 PM IST
శరీర ఉష్ణోగ్రత 108 ° F చేరడంతో వ్యక్తి మృతి
శరీర ఉష్ణోగ్రత 108 డిగ్రీల ఫారెన్హీట్కు పెరిగిన తర్వాత బహుళ అవయవ వైఫల్యం కారణంగా 40 ఏళ్ల వ్యక్తి మరణించాడు.
By అంజి Published on 31 May 2024 8:48 AM IST
ఇండియా కూటమి కీలక సమావేశం ఆరోజునే!!
లోక్సభ చివరి దశ పోలింగ్ జరిగే జూన్ 1వ తేదీన ఇండియా కూటమి అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది.
By M.S.R Published on 27 May 2024 12:45 PM IST
మధ్యంతర బెయిల్ పొడిగించాలని సుప్రీంకోర్టుకు కేజ్రీవాల్ విజ్ఞప్తి
మధ్యంతర బెయిల్ కాలం దగ్గరపడుతుండటంతో ఆయన సుప్రీంకోర్టున ఆశ్రయించారు.
By Srikanth Gundamalla Published on 27 May 2024 11:27 AM IST