You Searched For "BreakingNews"
టీటీడీ పాలకమండలి సభ్యుడిగా టీవీఎస్ మోటార్ కంపెనీ ఛైర్మన్
టీవీఎస్ మోటార్ కంపెనీ ఛైర్మన్ సుదర్శన్ వేణును తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సభ్యుడిగా నియమితులయ్యారు
By న్యూస్మీటర్ తెలుగు Published on 14 Sept 2025 6:46 PM IST
భారత్-పాక్ మ్యాచ్కు ముందే.. టీవీలు పగులగొట్టిన నేతలు
ఏప్రిల్ 22 పహల్గామ్ దాడి, ఆ తర్వాత జరిగిన ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో, పాకిస్తాన్తో భారత జట్టు తలపడే ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్కు వ్యతిరేకంగా శివసేన...
By Medi Samrat Published on 14 Sept 2025 6:00 PM IST
లండన్లో అవార్డు అందుకున్న నారా దేవాన్ష్.. స్పందించిన తండ్రి
సీఎం చంద్రబాబు నాయుడు మనవడు, మంత్రి నారా లోకేశ్ తనయుడు దేవాన్ష్ ప్రపంచ రికార్డు సాధించాడు.
By Medi Samrat Published on 14 Sept 2025 5:23 PM IST
తెలంగాణలో రేపటి నుంచి ఆ విద్యాసంస్థలు బంద్
తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 15వ తేదీ నుంచి ఉన్నత విద్యాసంస్థలను బంద్ చేస్తున్నట్లు రాష్ట్ర హయ్యర్ ఇన్స్టిట్యూషన్ అసోసియేషన్ వెల్లడించింది.
By Medi Samrat Published on 14 Sept 2025 5:11 PM IST
మీడియా ముందుకు రండి.. కేటీఆర్కి బుద్ధి చెప్పండి : ఎంపీ ఛామల
గ్రూప్ 1 పరీక్షలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఎంపీ ఛామల కిరణ్ కుమార్ రెడ్డి ఖండించారు.
By Medi Samrat Published on 14 Sept 2025 4:22 PM IST
వార ఫలాలు : ఈ రాశి వారికి శుభవార్తలు అందుతాయి
కుటుంబమున సఖ్యత కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి మరింత పుంజుకుని ఋణాలు తీర్చగలుగుతారు.
By జ్యోత్స్న Published on 14 Sept 2025 4:02 PM IST
పిల్లల్ని చంపారు.. భర్త ప్రాణాలు తీసుకున్నాడు.. భార్య మాత్రం తండ్రితో మాట్లాడేందుకు వెళ్లి..
కర్ణాటక రాజధాని బెంగళూరులో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ జంట మొదట తమ ఇద్దరు అమాయక పిల్లలను హత్య చేసి, ఆపై ఆత్మహత్యకు ప్రయత్నించింది.
By Medi Samrat Published on 14 Sept 2025 3:12 PM IST
దేశం రక్తమోడుతుంటే కాంగ్రెస్ మౌనంగా ఉండిపోయింది
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం అస్సాంలోని దర్రాంగ్లో పర్యటించారు.
By Medi Samrat Published on 14 Sept 2025 2:52 PM IST
'26 మంది ప్రాణాల కంటే.. భారత్-పాక్ మ్యాచ్ ద్వారా వచ్చే డబ్బు విలువైనదా?' : ఒవైసీ
ఆసియా కప్లో భాగంగా నేడు భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్పై భారత్ మాత్రమే కాదు యావత్ ప్రపంచం దృష్టి ఉంది.
By Medi Samrat Published on 14 Sept 2025 2:39 PM IST
బీర్ తాగే వయస్సును తగ్గించనున్న ప్రభుత్వం..!
ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ తన పదేళ్ల హయాంలో మద్యపాన వయస్సును 25 సంవత్సరాల నుండి 21 సంవత్సరాలకు తగ్గించలేకపోయింది.
By Medi Samrat Published on 12 Sept 2025 9:18 PM IST
Rain Alert : రాష్ట్రంలో రెండు రోజులు పిడుగులతో కూడిన భారీ వర్షాలు
ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరం వెంబడి పశ్చిమమధ్య,ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ...
By Medi Samrat Published on 12 Sept 2025 8:38 PM IST
వైఎస్ జగన్ రాకకై డిప్యూటీ సీఎం ఎదురుచూపులు
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరు అవ్వడం లేదు
By Medi Samrat Published on 12 Sept 2025 8:00 PM IST