సరిహద్దుల్లో పాక్ మళ్లీ కాల్పులు..పరిస్థితిపై ప్రధాని మోడీ ఉన్నత స్థాయి సమావేశం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
By Knakam Karthik Published on 11 May 2025 3:53 PM IST
ఇప్పుడు మోడీని పాకిస్థాన్ పంపాలా? పీవోకే స్వాధీనం చేసుకోకుండా చర్చలేంటి?: సీపీఐ నారాయణ
పాక్ ఆక్రమిత కాశ్మీర్ను స్వాధీనం చేసుకోకుండా పాకిస్థాన్తో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు ఎలా జరుపుతారు..అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ...
By Knakam Karthik Published on 11 May 2025 3:00 PM IST
జవాన్ కుటుంబానికి ఏపీ డిప్యూటీ సీఎం రూ.25 లక్షల సాయం
వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి వ్యక్తిగతంగా రూ.25 లక్షలు ఇస్తున్నట్లు పవన్ ప్రకటించారు.
By Knakam Karthik Published on 11 May 2025 2:44 PM IST
'ఆపరేషన్ సింధూర్'పై కేంద్ర సమాచార శాఖ నోట్ విడుదల
గత రెండ్రోజులుగా జరుగుతున్న ఆపరేషన్ సింధూర్పై కేంద్ర సమాచార శాఖ నోట్ రిలీజ్ చేసింది.
By Knakam Karthik Published on 9 May 2025 2:00 PM IST
ఇంధన కొరతపై ప్రచారం..అలాంటిదేం లేదన్న IOC
దేశవ్యాప్తంగా ప్రజలు ఇంధనం కొనుగోలు విషయంలో భయాందోళనలకు గురికావద్దని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) కోరింది.
By Knakam Karthik Published on 9 May 2025 1:30 PM IST
పాకిస్థాన్ కాల్పుల్లో..తెలుగు జవాన్ వీర మరణం
ఆపరేషన్ సింధూర్లో భాగంగా జమ్ముకశ్మీర్లో పాకిస్థాన్ జరిపిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన జవాన్ వీర మరణం పొందారు.
By Knakam Karthik Published on 9 May 2025 12:56 PM IST
ఐపీఎల్ నిరవధిక వాయిదా..ప్రకటన రిలీజ్ చేసిన BCCI
పాకిస్తాన్తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఐపీఎల్ నిరవధికంగా వాయిదా పడింది
By Knakam Karthik Published on 9 May 2025 12:38 PM IST
సాంబా సెక్టార్లో ఏడుగురు ఉగ్రవాదుల హతం
భారత్, పాక్ ఉద్రిక్తతల వేళ సరిహద్దుల్లో భారీ చొరబాటుయత్నాన్ని బీఎస్ఎఫ్ బలగాలు సమర్థవంతంగా అడ్డుకున్నాయి
By Knakam Karthik Published on 9 May 2025 11:52 AM IST
అలర్ట్: దేశంలో CA పరీక్షలు పోస్ట్పోన్
దేశ వ్యాప్తంగా చార్టర్డ్ అకౌంటెంట్ (CA) ఎగ్జామ్స్ను వాయిదా వేస్తున్నట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) ప్రకటించింది.
By Knakam Karthik Published on 9 May 2025 10:52 AM IST
చండీగఢ్లో మోగిన సైరన్.. ప్రజలు బయటికి రావొద్దని హెచ్చరిక
చండీగఢ్లో వైమానికి దళం శుక్రవారం సైరన్లు మోగించి హెచ్చరిక జారీ చేసింది.
By Knakam Karthik Published on 9 May 2025 10:41 AM IST
భారత్లో 8 వేల 'X' ఖాతాలు బ్లాక్.. కంపెనీ స్పందన ఇదే
సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ 'X' కీలక నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik Published on 9 May 2025 10:29 AM IST
పాక్కు ఎదురుదెబ్బ..కీలకమైన నిఘా విమానాన్ని కూల్చివేసిన భారత్
సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు దిగుతోన్న పాకిస్థాన్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
By Knakam Karthik Published on 9 May 2025 10:07 AM IST