స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన
భారత ఎన్నికల సంఘం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 23 Sept 2025 10:38 AM IST
బీసీ రిజర్వేషన్ల ఖరారు విషయంలో కాంగ్రెస్ కుట్ర కనిపిస్తోంది: కవిత
కులగణన సర్వే వివరాలు బయటపెట్టకుండా బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వ కుట్ర కనపడుతున్నది..అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత...
By Knakam Karthik Published on 23 Sept 2025 10:27 AM IST
తెలంగాణ స్థానికతపై హైకోర్టు తీర్పు..సుప్రీంకోర్టులో విద్యార్థుల పిటిషన్
తెలంగాణ లోకల్ అభ్యర్థి కోటా నిబంధనలపై పోర్లపర్త సార్థిరెడ్డి నేతృత్వంలో 27 మంది తెలంగాణ విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
By Knakam Karthik Published on 21 Sept 2025 9:10 PM IST
ప్రెస్కాన్ఫరెన్స్లో పాలిటిక్స్ వద్దు..ఆటగాళ్లకు ఐసీసీ వార్నింగ్
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) భారత్ – పాక్ మ్యాచ్ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 21 Sept 2025 8:20 PM IST
Andrapradesh: తెలుగులో జీఎస్టీ 2.0 జీవోలు రిలీజ్
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు జీఎస్టీ 2.0 కు సంబంధించి తెలుగులో విడుదల చేసిన అన్ని జీవోల బుక్లెట్ ను ఆదివారం ఆవిష్కరించారు.
By Knakam Karthik Published on 21 Sept 2025 7:30 PM IST
కేఏ పాల్పై లైంగిక వేధింపుల ఆరోపణలు..పంజాగుట్ట పీఎస్లో కేసు
లైంగిక వేధింపుల ఆరోపణలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది
By Knakam Karthik Published on 21 Sept 2025 6:18 PM IST
రేపటి నుంచి భారతదేశ అభివృద్ధి పరుగులు పెడుతుంది: మోదీ
రేపటి నుంచి భారతదేశ అభివృద్ధి పరుగులు పెడుతుంది..అని భారత ప్రధాని మోదీ అన్నారు.
By Knakam Karthik Published on 21 Sept 2025 5:15 PM IST
జాగ్రత్త..రాగల మూడు గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు
ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 21 Sept 2025 5:06 PM IST
పేద ప్రజల జీవితాల్లో ఆర్డీటీ వెలుగు నింపింది : మంత్రి లోకేశ్
పేద ప్రజల జీవితాల్లో ఆర్డీటీ (రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్) వెలుగు నింపింది..అని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు
By Knakam Karthik Published on 21 Sept 2025 4:58 PM IST
వారు చనిపోవడానికి కారణం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే: హరీశ్రావు
వరద బాధితులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని..మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు.
By Knakam Karthik Published on 21 Sept 2025 4:20 PM IST
లోన్యాప్స్ అప్పులు తీర్చేందుకు లేడీ గెటప్లో ఫ్రెండ్ ఇంట్లోనే వ్యక్తి చోరీ
లోన్ యాప్ల ద్వారా చేసిన అప్పులు తీర్చేందుకు బంజారాహిల్స్లోని తన స్నేహితుడి ఇంట్లో దొంగతనం చేయడానికి ఒక వ్యక్తి మహిళ వేషంలో వెళ్లాడు.
By Knakam Karthik Published on 21 Sept 2025 3:46 PM IST
తెలంగాణలో సంచలనం..మరణ వాంగ్మూలం పేరుతో డీఎస్పీ నళిని లేఖ
డీఎస్పీ నళిని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మరణ వాంగ్మూలం అంటూ ఓ లేఖను విడుదల చేసిన ఆమె అందులో సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
By Knakam Karthik Published on 21 Sept 2025 3:34 PM IST












