అమెరికాలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు తెలంగాణ యువతులు మృతి
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఇద్దరు యువతులు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది
By Knakam Karthik Published on 29 Dec 2025 12:31 PM IST
Video: పట్టాలు తప్పిన రైలు, 13 మంది మృతి..ఆ టైమ్లో 250 మంది
దక్షిణ మెక్సికోలోని ఓక్సాకా రాష్ట్రంలో ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పడంతో కనీసం 13 మంది మరణించారని వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది.
By Knakam Karthik Published on 29 Dec 2025 11:49 AM IST
అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన కేసీఆర్
తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
By Knakam Karthik Published on 29 Dec 2025 10:58 AM IST
Video: గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు..పైలట్ మృతి
దక్షిణ న్యూజెర్సీలో ఆదివారం రెండు హెలికాప్టర్లు గాల్లోనే ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు
By Knakam Karthik Published on 29 Dec 2025 10:21 AM IST
కుక్క కరిచి గేదె మరణం..హాస్పిటల్కు క్యూ కట్టిన గ్రామస్తులు..కారణం తెలిస్తే షాకవుతారు!
ఉత్తరప్రదేశ్లోని బుడాన్ జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 29 Dec 2025 9:57 AM IST
ముగింపు దశకు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం..ట్రంప్ కీలక ప్రకటన
రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది
By Knakam Karthik Published on 29 Dec 2025 9:38 AM IST
ఏపీలో విషాదం..రైలులో చెలరేగిన మంటలు, ప్రయాణికుడు సజీవదహనం
టాటానగర్-ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లోని రెండు బోగీల్లో మంటలు చెలరేగడంతో ఒక ప్రయాణికుడు మృతి చెందినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
By Knakam Karthik Published on 29 Dec 2025 9:06 AM IST
Video: మీ అభిమానం తగలెయ్య.. విజయ్ను కింద పడేశారు కదా..!
నటుడు విజయ్ ఆదివారం రాత్రి మలేషియా నుండి తిరిగి వచ్చిన తర్వాత తన కారు ఎక్కే ప్రయత్నంలో చెన్నై విమానాశ్రయంలో కొద్దిసేపు జారిపడిపోయారు
By Knakam Karthik Published on 29 Dec 2025 8:49 AM IST
శ్రీవారి భక్తులకు అలర్ట్..అర్ధరాత్రి నుంచే వైకుంఠ ద్వార దర్శనాలు, ఆ టోకెన్ల జారీ రద్దు
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో ఇవాళ అర్ధరాత్రి నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కానున్నాయి.
By Knakam Karthik Published on 29 Dec 2025 8:39 AM IST
Cold Wave Alert: తెలంగాణలో ఇవాళ, రేపు జాగ్రత్త..ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది
By Knakam Karthik Published on 29 Dec 2025 7:47 AM IST
పేదలకు జీ+2 పద్ధతిలో ఇందిరమ్మ ఇళ్లు..డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఇందిరమ్మ ఇళ్లపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు
By Knakam Karthik Published on 29 Dec 2025 7:32 AM IST
గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు..నేడు ఏపీ కేబినెట్ భేటీలో ఆమోదం పొందే అంశాలు ఇవే
గ్రామ, వార్డు సచివాలయాల పేరును స్వర్ణగ్రామ, స్వర్ణ వార్డుగా మారుస్తూ చేపట్టే ప్రతిపాదనకు నేడు జరిగే రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో ఆమోదం తెలపనున్నారు.
By Knakam Karthik Published on 29 Dec 2025 7:14 AM IST












