మంచం పట్టిన మన్యం..!
* విషజ్వరాలు విజృంభన* ఆంటీముట్టనట్టు ఆరోగ్యశాఖ భద్రాచలం : దోమకనిపిస్తే చాలు జనాలు భయాందోళనాకు గురవుతున్నారు. ఒంటపై ఏది వాలిన దోమవాలిందని తెలంగాణలో ప్రజలకు కంటి మీద కునుకు కరువు ఆవుతోంది. తమకు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లేదా చికెన్ గునియానో వచ్చేస్తున్నది భ్రాంతి చెందుతున్నారంటేనే రాష్ట్రంలో...