కరోనా వైరస్ పేరు వింటేనే దేశమంత వణికిపోతోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ ప్రపంచాన్నే అతలాకుతలం చేస్తోంది. ఈ వైరస్ వల్ల చైనాలో ఇప్పటి వరకు చాలా మంది మృత్యువాత పడ్డారు. చైనా నుంచి ఈ వైరస్ ఇతర దేశాలతో పాటు, భారత్లోకి కూడా ప్రవేశించింది. త్రిపురాలో ఒకరు మృతి చెందగా, కేరళలో ఇద్దరికి సోకింది. వారిని ...