బహుముఖ వృత్తులు, నిత్యం సోషల్మీడియాలో కుస్తీ. ఇతర యాప్లతో కుస్తీపట్టడంతోపాటు ఉద్యోగ, వ్యాపారాలు, చదువులు వివిధ రకాల పనుల్లో క్షణం తీరిక లేని బిజీ. దీంతో ..భాగ్యనగర వాసుల్లో ఇటీవలికాలంలో మానసిక రుగ్మతలు పెరుగుతున్నాయని నిపుణులు గుర్తించారు . మానసిక రుగ్మతలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందని...