క్రైం - Page 583
మారుతీరావు శరీరం రంగు ఎందుకు మారింది..? పోస్టుమార్టంలో ఏముంది?
మారుతీరావు ఆత్మహత్య ఘటన రాష్ట్రంలో సంచనలంగా మారింది. హైదరాబాద్లోని ఖైరతాబాద్ ఆర్యవైశ్య భవన్లో ఆయన ఆదివారం పాయిజన్ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు....
By Newsmeter.Network Published on 9 March 2020 11:13 AM IST
తుపాకీతో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య
హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. జవహార్నగర్లో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బబన్ విఠల్ మన్వర్ (38) కానిస్టేబుల్...
By సుభాష్ Published on 8 March 2020 2:24 PM IST
రూ.3వేల కోసం 5 హత్యలు..
రూ.3వేల కోసం ఐదుగురిని హత్య చేసిన యువకుడిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. తిరుచ్చి కంటోన్మెంట్ ఒత్తకడై ప్రాంతంలో ఓ షాపింగ్ కాంప్లెక్స్ ఉంది....
By తోట వంశీ కుమార్ Published on 8 March 2020 1:38 PM IST
లిప్ట్ ఇస్తానని నమ్మబలికాడు.. కారులోనే అత్యాచారం చేశాడు
ఒంటరిగా వస్తున్న మహిళపై కామాంధుడు కన్నేశాడు. లిప్ట్ ఇస్తానని నమ్మబలికాడు. మా ఊరుకు చెందిన వ్యక్తే కదా అని మహిళ కారెక్కింది. అంతే కారులోనే ఆ మహిళపై...
By సుభాష్ Published on 8 March 2020 1:12 PM IST
బిగ్ బ్రేకింగ్: అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య
ముఖ్యాంశాలు ఖైరతాబాద్లోని ఆర్యవైశ్య భవన్లో ఉరేసుకున్న మారుతీరావు పోలీసులకు ఫిర్యాదు చేసిన మారుతీరావు భార్య మారుతీరావు స్వస్థలం నల్గొండ జిల్లా...
By అంజి Published on 8 March 2020 9:10 AM IST
వివాహిత అనుమానాస్పద మృతి.. గుళ్లపూడిలో ఉద్రిక్తత
ముఖ్యాంశాలు కృష్ణా జిల్లా ముసునూరు మండలం గుళ్లపూడిలో ఉద్రిక్తత పోలీసులను నిర్బంధించిన గ్రామస్తులు పోలీసుల కళ్లలో కారం చల్లి జీపుల టైర్లలో గాలి తీసేసిన...
By అంజి Published on 8 March 2020 8:26 AM IST
ఐస్క్రీం రుచి.. చూసినందుకు జైలుశిక్ష..
ఓ యువకుడు షాపింగ్ మాల్కు వెళ్లాడు. సరదాగా ఐస్క్రీమ్ రుచి చూశాడు. అంతే.. నెలరోజులు కటకటాలపాలయ్యాడు. అదేంటీ.. ఐస్క్రీం రుచి చూస్తే జైలు శిక్ష...
By తోట వంశీ కుమార్ Published on 7 March 2020 8:01 PM IST
పుల్వామా ఉగ్రదాడి.. ఆన్లైన్లో షాపింగ్..
జమ్ముకశ్మీర్: గత సంవత్సరం జరిగిన పూల్వామా ఉగ్రదాడిలో 40 మందిని మరణించిన విషయం తెలిసిందే. కాగా ఉగ్రదాడికి సంబంధించిన దర్యాప్తును ఎన్ఐఏ...
By అంజి Published on 7 March 2020 6:56 PM IST
మహిళా అధికారిపై పెట్రోలు పోసిన ఉద్యోగిని..
విశాఖపట్నం జీవీఎంసీ జోన్ 6 ఆఫీస్ లో కలకలం రేగింది. ప్రభుత్వ మహిళా అధికారిపై పెట్రోల్ దాడి ప్రయత్నం సంచలనం రేపింది. ఏఎంహెచ్ వో లక్ష్మీతులసిపై పెట్రోల్...
By తోట వంశీ కుమార్ Published on 7 March 2020 4:39 PM IST
రక్తసిక్తంగా మారుతున్న రహదారులు.. ఎందరినో బలిగొంటున్న రోడ్డు ప్రమాదాలు
ముఖ్యాంశాలు► రెండు రోజుల్లో 36 మందికి పైగా మృతి► రోడ్డు ప్రమాదాలకు సామాన్యులు బలి► రోజురోజుకు పెరుగుతున్నరోడ్డు ప్రమాదాలుదేశంలో రోడ్డు ప్రమాదాలు...
By సుభాష్ Published on 7 March 2020 4:16 PM IST
బీహార్లో ఘోర రోడ్డు ప్రమాదం..11 మంది మృతి
బీహార్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం ఉదయం ముజఫర్పూర్ జిల్లా కంటి పోలిస్స్టేషన్లోని జాతీయ రహదారిపై జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో 11...
By సుభాష్ Published on 7 March 2020 11:29 AM IST
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు అధికారులు సహా ఐదుగురు మృతి చెందారు. వీరు ప్రయాణిస్తున్న కారు బరశూర్...
By సుభాష్ Published on 6 March 2020 5:49 PM IST














