క్రైం - Page 558
మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిపై నిర్భయ కేసు..హైకోర్టులో అయ్యన్న పిటిషన్
ఏపీ మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. విశాఖలోని నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి ఇచ్చిన...
By సుభాష్ Published on 19 Jun 2020 1:45 PM IST
విషాదం: ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య
మహారాష్ట్రలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పుణెలోని సుఖ్సాగర్ ఏరియాలో ఓ కుటుంబం జీవిస్తోంది. ఇద్దరు పిల్లలకు...
By సుభాష్ Published on 19 Jun 2020 9:40 AM IST
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. ఘటన స్థలానికి 10 ఫైరింజన్లు
ఢిల్లీలోని రోహిణి కోర్టులో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కోర్టులోని మూడవ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం...
By సుభాష్ Published on 18 Jun 2020 12:32 PM IST
ఉత్తరప్రదేశ్లో మరో నిర్భయ..!
మహిళల రక్షణ కోసం ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినప్పటికి వారిపై అఘాయిత్యాలు ఆగడం లేదు. దేశంలో ఎక్కడో ఒక చోట నిర్భయ లాంటి ఘటనలు జరుగుతున్నాయి. తొమ్మిది...
By తోట వంశీ కుమార్ Published on 18 Jun 2020 9:48 AM IST
వికారాబాద్లో విషాదం.. ఒకే తాడుకు ఉరివేసుకున్న నవవధువు, ప్రియుడు
ఆ ఇద్దరు ప్రేమించుకున్నారు. అయితే.. వారి ప్రేమను పెద్దలు ఒప్పుకోలేదు. ఆ యువతిని వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి జరిపించారు. ప్రేమించిన వాడికి మరిచిపోలేక.....
By తోట వంశీ కుమార్ Published on 17 Jun 2020 6:34 PM IST
రాయపాటిని ఆ హీరోయిన్ ఎలా బెదిరించిందో తెలిస్తే షాకే.!
తలపండిన రాజకీయ నాయకుడు ఆయన. ఆయనకున్న పేరు ప్రఖ్యాతులే కాదు.. ఆయనతో ముడిపడిన వివాదాలు అనేకం. ఎవరూ ఆయనతో పెట్టుకోవాలని దాదాపు అనుకోరు. అలాంటి ఆ సీనియర్...
By న్యూస్మీటర్ తెలుగు Published on 17 Jun 2020 3:41 PM IST
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణకు చెందిన ఏడుగురు మృతి
ఏపీలో కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద ట్రాక్టర్ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు...
By సుభాష్ Published on 17 Jun 2020 2:59 PM IST
షేక్పేట ఎమ్మార్వో సుజాత భర్త ఆత్మహత్య
షేక్పేట ఎమ్మార్వో సుజాత భర్త అజయ్కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. బుధవారం ఉదయం చిక్కడపల్లిలోని తన చెల్లెలి ఇంటికి వెళ్లారు. తెల్లవారుజామున ఐదు...
By తోట వంశీ కుమార్ Published on 17 Jun 2020 10:52 AM IST
డిల్లీలో దారుణం.. ట్రైన్ ఎక్కిస్తామని నమ్మించి.. యువతిపై ముగ్గురు అత్యాచారం
దేశ రాజధాని డిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ఓ పదహారేళ్ల యువతిపై ముగ్గురు యువకులు గ్యాంగ్రేప్కు పాల్పడ్డారు. జార్ఖండ్కు చెందిన బాధితురాలు నగరంలోని ఓ...
By న్యూస్మీటర్ తెలుగు Published on 16 Jun 2020 3:18 PM IST
ఒకే నంబర్తో రెండు సిమ్లు.. ఖాతాల్లో రూ. 80 లక్షలు మయం
హైదరాబాద్ నగరంలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎందరో అమాయకులు, వ్యాపారులు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి మోసపోతున్నారు. ఇప్పటికే పోలీసులు అన్ని...
By సుభాష్ Published on 16 Jun 2020 10:27 AM IST
రెండు ఆటోలను ఢీకొట్టిన ట్రక్కు.. ఏడుగురు మృతి.. 12 మందికి తీవ్ర గాయాలు
రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, అతివేగం కారణంగా అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా బీహార్లో ఘోర...
By సుభాష్ Published on 15 Jun 2020 3:45 PM IST
విజయవాడ: సందీప్, పండు గ్యాంగ్ల నగర బహిష్కరణ: డీసీపీ
బెజవాడలో రౌడీషటర్లపై నగర బహిష్కరణ విధించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు డీసీపీ హర్షవర్ధన్ తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నగర బహిష్కరణ నిర్ణయం...
By సుభాష్ Published on 15 Jun 2020 3:18 PM IST














