ఈజ్ ఆఫ్ డూయింగ్ లో మొదటి స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్
ఈజ్ ఆఫ్ డూయింగ్ తెలుగు రాష్ట్రాలు సత్తాను చాటాయి. ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలవగా తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం...
By సుభాష్ Published on 6 Sep 2020 5:31 AM GMT
వార ఫలాలు : తేదీ 6-9-2020 ఆదివారం నుండి 12-9-2020 శనివారం వరకు
7-9-2020 సోమవారం భరణి మహాళయం. 9-9-2020 బుధవారం సీతలా వ్రతం. 10-9-2020 తమిళనాట శ్రీ కృష్ణ జయంతి మధ్వఅష్టమి. 12-9-2020 శనివారం వ్యతీపాత మహాలయం. ...
By సుభాష్ Published on 6 Sep 2020 5:18 AM GMT
నేటి నుంచి బిగ్బాస్ -4.. కంటెస్టెంట్లు వీరేనా..?
తెలుగు రాష్ట్రాల్లో ఎంత పాపులారిటీ పొందిన బిగ్బాస్ రియాలిటీ షో ఇప్పుడు నాలుగో సీజన్ రాబోతోంది. బుల్లితెరపై ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న...
By సుభాష్ Published on 6 Sep 2020 4:50 AM GMT
తెలంగాణలో లక్షా 40వేలు దాటిన కరోనా కేసులు
తెలంగాణ కరోనా వైరస్ విభృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 40,969కి...
By సుభాష్ Published on 6 Sep 2020 3:58 AM GMT
సీఎం జగన్ పెద్దమామ కన్నుమూత
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దమామ, జగన్ సతీమణి భారతి పెద్దనాన్న ఇసీ పెద్ద గంగిరెడ్డి (78) కన్నుమూశారు. ఆయన కొద్ది రోజులుగా...
By సుభాష్ Published on 6 Sep 2020 3:28 AM GMT
చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. దర్శక-నిర్మాత మృతి
బాలీవుడ్ చిత్ర పరిశ్రమను విషాదం ఇంకా వెంటాడుతూనే ఉంది. ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత జానీ బక్షీ సెప్టెంబర్ 5న గుండెపోటుతో మరణించారు. 82 సంవత్సరాల జానీ...
By సుభాష్ Published on 6 Sep 2020 3:14 AM GMT
ప్రభాస్ కు తన వాళ్లు అని అనిపిస్తే చాలు.. అభిమానం ఇలాగే ఉంటుంది మరి..!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన అనుచరులను ఎంతబాగా చూసుకుంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన సినిమాల్లో నటించే వారినే ఎంతో కేరింగ్ గా చూసుకుంటూ...
By సుభాష్ Published on 6 Sep 2020 2:53 AM GMT
బ్రేకింగ్: శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణమహోత్సవ రథం దగ్ధం
తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ది పుణ్యక్షేత్రం అయిన అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహాస్వామి కల్యాణమహోత్సవ రథం దగ్ధం అయ్యింది. శనివారం అర్థరాత్రి సమయంలో...
By సుభాష్ Published on 6 Sep 2020 2:25 AM GMT
హైదరాబాద్: కరోనా లక్షణాలు లేని వారికే మెట్రోలో అనుమతి: ఎండీ
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు సోమవారం నుంచి హైదరాబాద్లో మెట్రో సేవలు ప్రారంభించబోతున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు. ఎలాంటి...
By సుభాష్ Published on 5 Sep 2020 10:32 AM GMT
మావోయిస్టుల ఘాతుకం: 25 మంది గ్రామస్థుల కిడ్నాప్.. నలుగురి హతం
ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. బీజాపూర్ జిల్లాలో రెచ్చిపోయిన మావోలు మెటాపాల్ కుస్నార్ గ్రామానికి చెందిన 25 మందిని కిడ్నాప్...
By సుభాష్ Published on 5 Sep 2020 9:54 AM GMT
ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు ఆత్మహత్య.. ముగ్గురు మైనర్ అమ్మాయిలు కూడా..!
గుజరాత్ రాష్ట్రం లో ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. దాహోద్ పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చనిపోయిన వారిలో ముగ్గురు మైనర్...
By సుభాష్ Published on 5 Sep 2020 8:41 AM GMT
విషాదం: కుటుంబాన్ని చిదిమేసిన రోడ్డు ప్రమాదం
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పీలేరు సమీపంలో కేవీపల్లి మండలం గ్యారంపల్లి సమీపంలో ఓ ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ...
By సుభాష్ Published on 5 Sep 2020 7:45 AM GMT